Home Search
మార్కెట్ విలువ - search results
If you're not happy with the results, please do another search
రైతుపై అహంభావ ప్రదర్శనా?
అన్నదాతల సమస్య పరిష్కరించాల్సిన సమయంలో ప్రభుత్వానికి అహమే అడ్డొస్తోందన్న విషయం జాతీయ స్థాయి మీడియాకు, బిజెపి శ్రేణుల్లో చాలా మందికి తెలుసు. విధానం కాదు, కార్పొరేట్ వర్గాలకు చేసిన వాగ్దానాల అమలు కాదు....
కాంతిపరావర్తనం
Art is an effort to create beside the real world, a human world అన్న మాటలు అమ్మంగి గారి కవిత్వం ఆసాంతం చదివినప్పుడు గుర్తుకొస్తయి. తనదే అయిన సాహిత్య...
వాహనాలకు వయసు పన్ను!
ద్విచక్ర వాహనాలు, కార్లు తదితర మోటార్ బళ్లకు గిరాకీ పడిపోయి వాటిని ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమ విలవిలలాడుతున్నదని చాలా కాలంగా గగ్గోలు వినిపిస్తున్నది. అలాగే, మోటారు వాహనాలకు సువిశాలమైన భారతీయ మార్కెట్ నుంచి...
తగ్గుతున్న పసిడి, వెండి ధరలు
ముంబై : బంగారం, వెండి ధరలు దిగివస్తున్నాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.480 తగ్గి రూ.47,702కు చేరింది. సోమవారం బంగారం పది గ్రాముల రేటు రూ.48,182గా...
జో బైడెన్కు సరికొత్త సవాళ్లు!
అమెరికా లిఖిత రాజ్యాంగంలోని విషయాలతో పాటు అక్కడ పాటిస్తున్న అన్ని రాజ్యాంగ సాంప్రదాయాలను కాలరాచి తన ఓటమిని అంగీకరించకుండానే అంగీకరించిన డోనాల్డ్ ట్రంప్ ‘అయితే ఓకే’ అనకుండానే ఎట్టకేలకు శ్వేత సౌధాన్ని వీడి...
అభివృద్ధి వేళ రాజకీయాలొద్దు
హుందాగ రాజకీయం చేద్దాం
కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి
రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజలకు మేలు
రాష్ట్ర అభివృద్ధికి మేం చేస్తున్న కృషికి బిజెపి సంపూర్ణంగా సహకరించాలి
జిహెచ్ఎంసి పరిధిలో రూ.28.38కోట్ల అభివృద్ధి పనులకు...
అసలు సమస్య మద్దతు ధరే!
చర్చల పేరుతో కాలయాపన కుతంత్రాన్ని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వ దుస్తంత్రాన్ని గ్రహించిన రైతులు కొత్త వ్యవసాయ చట్టాలు మూడింటి రద్దు డిమాండ్ నెరవేరే వరకు ఢిల్లీ ముట్టడి ఉద్యమాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకొని దాని...
నిరుపేద ముఖాల్లో చిరునవ్వే సిఎం కెసిఆర్ లక్ష్యం
* కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి, కొత్త బట్టలతో కొత్తింట్లోకి ఆహ్వానం
* బహిరంగ మార్కెట్లో రూ. 15లక్షల విలువ
* ఇండ్లను కాపాడుకునే బాధ్యత లబ్దిదారులదే
* కిరాయికి ఇచ్చినా.. అమ్ముకున్నా.. స్వాధీనం చేసుకుంటాం
సిద్దిపేట: నిరుపేదల...
కొరియర్ సంస్థల్లో డ్రగ్స్ పట్టివేత
కొరియర్ సంస్థల్లో డ్రగ్స్ పట్టివేత
రూ.3 కోట్ల మత్తుపదార్థాలను సీజ్ చేసిన డిఆర్ఐ
మ్యాగి, మురుకుల్లో 8 కిలోల మత్తు సరఫరా
మనతెలంగాణ/హైదరాబాద్: సికిందరాబాద్లోని ఓ పార్శిల్ కార్యాలయం నుంచి రూ.3 కోట్ల విలువైన 8కిలోల...
టిఆర్ఎస్ పాలన-2కి రెండేళ్లు
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా
తెలంగాణ అద్భుత ప్రగతి
మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
మరో తిరోగమనం!
దేశ పాలకుల ప్రాధాన్య క్రమంలోని లోపాలే మన ఆర్థిక వ్యవస్థ పుట్టిని ముంచి వేస్తున్నాయనే అనుమానం బలపడడానికి అవకాశమిచ్చే పరిణామాలు తరచూ సంభవిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను వ్యవస్థను ఆవిష్కరించిన...
పుంజుకోని ఆర్థికం
లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత గత కొన్ని మాసాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోలేదని ఉపాధులు, ఉద్యోగాలు భారీగా కల్పించడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచితేగాని అది సాధ్యం కాదని తేలిపోయింది....
బ్రాండింగ్లో హై
అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణాకు ఇదో దిక్సూచి
ప్రభుత్వ, -ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో నగరంలో నిర్మితమైన మెట్రోరైల్ ప్రాజెక్టు విశిష్టమైనది. అంతర్జాతీయశ్రేణి ప్రజా రవాణా వ్యవస్థకు ఇదొక దిక్సూచి. ఢిల్లీ తర్వాత దేశంలోనే అతిపెద్ద...
చైనా అదుపులోని ఒప్పందం
ఎనిమిదేళ్ల చర్చలు, తర్జనభర్జనల తర్వాత మొన్న ఆదివారం నాడు చైనా, మరి 14 ఆసియా పసిఫిక్ దేశాలు కలిసి సంతకాలు చేసిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సెప్ రీజినల్ కాంప్రెహెన్సివ్...
సాదాబైనామాతో సంబరాల్లో రైతులు
* ఎల్లుండితో ముగియనున్న భూముల క్రమబద్ధీకరణకు అవకాశం.
*ఐదెకరాల దాకా ’స్టాంప్ డ్యూటీ’అవసరం లేదు.
*ఉమ్మడి జిల్లా రైతుల్లో హర్షం.
*ఉత్సహాంగా మీసేవ కేంద్రాలకు పరుగులు.
*-ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోటాపోటీగా దరఖాస్తులు.
మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ఉమ్మడి నల్లగొండ...
మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్న దొంగల అరెస్ట్
హైదరాబాద్: ఆటోలో ఎక్కిన ప్రయాణికుల పర్సులు, మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్న దొంగలను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5లక్షల విలువైన 22మొబైల్ ఫోన్లు, ఆటోను...
ఉద్యోగం లేదనుకుంటే వజ్రం చిక్కింది !
రాత్రికిరాత్రే లక్షాధికారిగా మారిన నిరుద్యోగి
పన్నా(మధ్యప్రదేశ్): లాక్డౌన్ కారణంగా ఉద్యోగ నియామకం వాయిదాపడడంతో ఒక గనిని లీజుకు తీసుకున్న ఓ 24 ఏళ్ల యువకుడు రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిపోయాడు. దాదాపు రూ. 30...
శంషాబాద్ ఎయిర్పోర్టులో 71 గ్రాముల బంగారం పట్టివేత..
రంగారెడ్డి:శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 71.47గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గురువారం ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ సమయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి మొత్తం...
జైళ్ల ఉత్పత్తులకు భలే గిరాకి
ఏడాదిన్నర కాలంలో రూ. 700 కోట్ల ఆదాయం
దేశ వ్యాప్తంగా మొదటి స్థానంలో రాష్ట్ర జైళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా రాష్ట్రంలోని జైళ్లలో తయారవుతున్న ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. గడచిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలోని...
పాము ఇంకా చావలేదు!
కరోనా వైరస్ ఇంకా చావలేదు. అది ఇంకా తన పాము పడగ విప్పుతూ పలు దేశాల్లో బుసలు కొడుతూ, కాటు వేస్తూనే వుంది. డిసెంబర్ 2019 చైనాలో పుట్టి జనవరి 30, 2020న...