Tuesday, May 21, 2024
Home Search

మార్కెట్ విలువ - search results

If you're not happy with the results, please do another search
Gangula Kamalakar Press Meet in Telangana Bhavan

బిసిలందరూ టిఆర్ఎస్ వైపై: మంత్రి గంగుల

హైదరాబాద్: బిసి విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్ దేనని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడారు. బిసి విద్యార్థుల...

హర్ సిమ్రత్ రాజీనామా

                    కేంద్ర మంత్రివర్గం నుంచి శిరోమణి అకాలీదళ్ తప్పుకోడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎటువంటి నష్టమూ లేదు....
india bans chinese mobile apps

పబ్‌జీపై దాడిలో నిజాయితీ ఎంత?

కేంద్ర ప్రభుత్వం పబ్‌జీ మరో 117 చైనా యాప్‌లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్‌టాక్ మరో 58 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే....
Telangana ESI medicines scam

దేవికారాణి దందాపై ఎసిబి ఆరా..!

హైదరాబాద్: ఇఎస్‌ఐ స్కాం కేసులోని ప్రధాన నిందితురాలు మాజీ డైరెక్టర్ దేవికారాణి ఆస్తులతో పాటు ఇతర నిందితుల కదలికలపై నిఘా సారించిన ఎసిబి అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈక్రమంలో తాజాగా దేవికారాణి...

ఆర్‌బిఐ నిగ్గు తేల్చిన నిజం

కరోనా లాక్‌డౌన్ దెబ్బకు పులి నోట చిక్కిన జింకలా నెత్తురోడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నదని, వినియోగదార్ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రభుత్వ వ్యయం...

దిగొస్తున్న బంగారం

దిగొస్తున్న బంగారం రెండు రోజుల్లో రూ.4500 తగ్గింది.. కరోనా వ్యాక్సీన్ రావడంతో లాభాల స్వీకరణలో ఇన్వెస్టర్లు ముంబై: కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజులుగా చూస్తే తగ్గుముఖం పడుతున్నాయి. ఎంసిఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్...
India has banned 59 Chinese mobile applications

సొంత యాప్‌లతో అదరగొట్టాలి!

డ్రాగన్‌పై భారత్ సర్కారు డిజిటల్ స్ట్రైక్ ప్రారంభించింది. చైనాకు చెందిన అతి ముఖ్యమైన 59 మొబైల్ యాప్స్‌ను నిషేధించింది. ఈ జాబితాలో టిక్‌టాక్, షేర్-ఇట్, వీచాట్, వీ-మీట్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్,...
Who benefits from india maize imports

మక్కల దిగుమతి ఎవరికి మేలు?

జూన్ 25న నితీష్ కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్ (జెడియు) బిజెపి ఎల్‌జెపి, ఇతర చిన్నపార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హోమం...

తులం బంగారం @50వేలు..

ముంబై: పసిడి ధరకు మరింత రెక్కలు వచ్చాయి. తొలిసారి బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.50 వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి పెరిగిన డిమాండ్‌తో మన దేశంలో కూడా ధర పెరిగింది....

కరోనా వేళ ‘కాషాయ’ రాజకీయం..!

మోడీ నాయకత్వంలోని కేంద్రం అనుసరిస్తున్న విధానాలు సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయి. అంతే కాదు రాజ్యాంగ విరుద్ధంగా కూడా ఉంటున్నాయి. ఈ మాట ఎందుకు అనాల్సివస్తుందంటే, మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి...
Police seized rs 35.55 lakhs covid drugs in Hyderabad

కొవిడ్ మందుల బ్లాక్ దందా

 ఎనిమిది మంది అరెస్టు, రూ. 35.55 లక్షల విలువైన ఔషధాలు స్వాధీనం  అత్యవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న దుండగులు, రెమిడెసివర్, కోవిఫర్, ఆక్ట్రేమా, ఫాబిప్లూ తదితర ఔషధాలను 40వేల     నుంచి లక్ష రూపాయల వరకు...

ఐ.ఎం.ఎఫ్ హెచ్చరిక

  భారత ఆర్థిక స్థితిపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో మన వృద్ధిరేటు మైనస్ 4.5 శాతానికి పాతాళ పతనాన్ని చవిచూస్తుందని చెప్పింది. కరోనా...
Onions Robber Arrested in Uppal

ఉల్లిగడ్డల దొంగ అరెస్టు

ఉప్పల్: వ్యసనాలకు బానిసగా మారిన ఓ హమాలీ ఉల్లిగడ్డలను దొంగిలించి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.1,50, 000 విలువైన 91 కిలోల ఉల్లిగడ్డలను స్వాధీనం చేసుకున్నా రు. నగరంలోని...
LIC ownership in Indian companies declined

ఎల్ఐసి పెట్టుబడులు.. ఆల్ టైమ్ కనిష్టానికి

రూ.1.7 లక్షల కోట్లు తగ్గిన పెట్టుబడి విలువ ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) పెట్టుబడుల విలువ ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయింది. స్టాక్‌మార్కెట్లో లిస్టెడ్...
Country is getting into a Financial crisis

సంక్షోభం మాటున సంస్కరణలు!

  ఇందిర, మోడీ -2   గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...

సమర్థ సారథ్యంలో సమృద్ధ రాష్ట్రం

  ఆ రేళ్ల అనతికాలంలోనే పుష్కల సుజల రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ సమర్థ రాజకీయ నాయకత్వంలో సాగు రంగంలో వినూత్న ఆలోచనతో దేశానికే కొత్త బాట చూపించే దిశగా అడుగులు వేస్తున్నది. ప్రపంచంలోనే గణనీయమైన...
Mukesh Ambani

భారత కుబేరుల్లో నంబర్ 1 ముకేశ్

  ఆయన నికర విలువ రూ.3,37,078 కోట్లు రెండో స్థానంలో డిమార్ట్ అధినేత దామాని మూడు, నాలుగు స్థానాల్లో శివ్‌నాడార్, ఉదయ్ కోటక్ సంపన్నుల సంఖ్యలో అమెరికాదే పైచేయి బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గింది ఫోర్బ్ జాబితా 2020...

బ్యాంక్ డిపాజిట్లే బెటర్

  డెబిట్ మ్యూచువల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లలో ఆందోళన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతమే కారణం ఈ ఘటన తర్వాత బ్యాంక్ డిపాజిట్లలోకి భారీగా నగదు: బ్యాంక్ వర్గాల వెల్లడి ముంబై: స్థిరమైన రాబడిని ఇచ్చే డెబిట్ మ్యూచువల్ ఫండ్ల కంటే...

టీకా వస్తోంది!

    కోతులపై ప్రయోగం సక్సెస్ మనుషులపై గత వారం  రోజులుగా ట్రయల్స్ ప్రారంభం అంతా అనుకున్నట్టు  జరిగితే సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి కరోనా వ్యాక్సిన్ పరిశోధనలో ముందున్న ఆక్స్‌ఫర్డ్, సిరం కంపెనీతో  భాగస్వామ్యం రెండో దఫా క్లినికల్ ట్రయల్స్‌లో  రెమ్‌డెసివిర్ చికిత్సలో పాజిటివ్...

రూ.50వేల కోట్ల ప్యాకేజీ

  రెండు వారాలు పథకం అమల్లో ఉంటుంది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం వల్ల ఈ నిర్ణయం న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు రూ.50 వేల కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ విండోను ప్రారంభించనున్నట్టు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు...

Latest News

రుతురాగం