Friday, April 26, 2024
Home Search

అన్‌లాక్ - search results

If you're not happy with the results, please do another search
high alert in those seven districts in Telangana

ఆ ‘7’ జిల్లాల్లో హై అలెర్ట్

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి పరిధితో పాటు కరీంనగర్, మేడ్చల్, రంగారెడ్డి(నాన్‌జిహెచ్‌ఎంసి), వరంగల్ అర్బన్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అధికంగా సోకుతుందని అధికారులు గుర్తించారు. కేవలం...
Details of timings of special Trains within South Central Railway

నష్టాల్లో దక్షిణమధ్య రైల్వే

భారీగా పడిపోయిన ఆదాయం,  గతంలో రోజుకు 11 లక్షల మంది ప్రయాణికులు,  ఇప్పుడు 25 నుంచి 30 వేల మంది ప్రయాణికులు మాత్రమే,  ప్రస్తుతం జోన్ పరిధిలో 30 స్పెషల్ ట్రెయిన్‌ల ప్రయాణం......

33 జిల్లాలపై వైరస్ దాడి..

 వారం రోజుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 4568 కేసులు  రంగారెడ్డి, మల్కాజ్‌గిరి, వరంగల్ అర్బన్‌లోనూ ఎక్కువే  రాబోయే రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ సూచన మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ 33 జిల్లాలపై దాడికి దిగింది. మార్చి...

మరణాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలి: ఈటల

జిల్లా కేంద్రాల్లోనూ ఐసొలేషన్ సెంటర్స్ పెంచాలి అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకోండి డైట్ కాంట్రాక్టర్స్‌కు అన్నీ బకాయిలు చెల్లిస్తాం జిల్లా అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటల రాజేందర్  మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించే దిశగా...
Free ration till Diwali festival

దీపావళి వరకు రేషన్ ‘ఫ్రీ’

  ప్రతి నెలా 5కిలోల ఆహార ధాన్యాలు, కిలో కందిపప్పు నవంబర్ వరకు ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ 80కోట్ల మందికి లబ్ధి, 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు లాక్‌డౌన్ వల్లే లక్షలాది ప్రజల ప్రాణాలు...
Players who are not interested in training

శిక్షణపై ఆసక్తి చూపని క్రీడాకారులు

  న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి దెబ్బకు దేశ వ్యాప్తంగా ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్4లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. క్రీడాకారులు ఖాళీ స్టేడియాల్లో సాధన...
Corona infected age group at hyderabad

వర్కింగ్ వయస్సు వాళ్లే అత్యధికం…

పాజిటివ్ వస్తున్న వాళ్లలో 21 నుంచి 50 ఏళ్ళ వారే ఎక్కువ అన్‌లాక్ పీరియడ్‌లో 85 శాతం మంది బాధితులు వీరే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వైరస్‌తో హైరిస్క్ డిశ్చార్జ్ కొత్త నిబంధనలతో...
Coronavirus Outbreak in Hyderabad

కరోనా విశ్వరూపం

హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనం,  ఖాళీ అవుతున్న పలు కాలనీలు.. గత పదేళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడిన ఇతర రాష్ట్రాల వారి పరిస్థితి అగమ్యగోచరం హైదరాబాద్ : కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి...
Team India cricketers need to work hard

అనుకున్నంత సులువు కాదు

  న్యూఢిల్లీ: చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న టీమిండియా క్రికెటర్లు మళ్లీ గాడిలో పడాలంటే తీవ్రంగా శ్రమించక తప్పదు. కరోనా దెబ్బకు చాలా రోజుల నుంచి క్రికెట్ పోటీలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి....
More Corona cases increased in india

ఒక్కరోజే 15413 కేసులు

దేశంలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు నాలుగురోజులుగా వైరస్ ఉధృతి న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోగుల సంఖ్య 4 లక్షలు దాటింది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 15,413 కొత్త కేసులు నమోదు...
Modi indirect warning to China

రెచ్చగొడితే బద్‌లా తప్పదు

సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక గుంపులతోనే సమస్య వైరస్ పట్ల పారాహుషార్ రాష్ట్రాల సిఎంలతో పిఎం ముగిసిన సమీక్షల ఘట్టం న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...
PM Narendra Modi Says We Are Recovering

కోలుకుంటున్నాం

ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది ఖరీఫ్ సాగు ఆశాజనకం 21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష వైరస్‌పై పోరులో నిర్లక్షం వద్దు నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ అన్‌లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...
Samsung-S10

శాంసంగ్ వినియోగదారులకు శుభవార్త

గెలాక్సీ ఎస్10, నోట్ 10కు లైట్ వేరియంట్లు న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్‌ను...

Latest News