Home Search
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు - search results
If you're not happy with the results, please do another search
విదేశీ క్రికెటర్లకు షాక్ తప్పదా!
ముంబై: కరోనా వైరస్ దెబ్బకు అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) మిగిలిన దశ మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వేదికగా నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే....
టీమిండియా క్రికెటర్లకు ఊరట
టీమిండియా క్రికెటర్లకు ఊరట
ఇంగ్లండ్ టూర్కు కుటుంబ సభ్యులకు అనుమతి!
ముంబై: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు టీమిండియా క్రికెటర్లకు అనుమతి లభించినట్టు తెలిసింది. భారత క్రికెటర్లు సిరీస్ సందర్భంగా తమ...
వాళ్లు లేకున్నా ఐపిఎల్ ఆగదు: రాజీవ్ శుక్లా
ముంబై: కరోనా వైరస్ దెబ్బకు అర్ధాంతరంగా ఆగి పోయిన ఐపిఎల్ రెండో దశ మ్యాచ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరుతామని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు....
టీమిండియాకు కొత్త జెర్సీ
ముంబై: న్యూజిలాండ్తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 18 నుంచి భారత్కివీస్ జట్ల మధ్య డబ్లూటిసి కప్ ఫైనల్ జరుగనున్న...
సెప్టెంబర్లో ‘సెకండాఫ్’?
యూఎఈలో నిర్వహించేందుకు బిసిసిఐ కసరత్తు!
ముంబై: కరోనా వైరస్ విజృంభణతో అర్ధాంతరంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్14 మిగిలిన మ్యాచ్లను ఈ ఏడాది సెప్టెంబర్లో నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు...
లంక టూర్పై కొవిడ్ మబ్బులు!
ముంబై : కరోనా దెబ్బకు ఇప్పటికే ఐపిఎల్ అర్ధా ంతరంగా వాయిదా పడగ తాజాగా శ్రీలంకభారత్ జట్ల మధ్య జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారింది. లంకలో కొవిడ్...
పాజిటివ్ వస్తే ఇంటికే..
ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం భారత క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల ఐపిఎల్ సందర్భంగా పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడడంతో బిసిసిఐ ఇంగ్లండ్ సిరీస్లో అలాంటి పొరపాట్లు లేకుండా...
లంక టూర్కు కోచ్గా ద్రావిడ్!
ముంబై : ఇప్పటికే రెండు సిరీస్కు రెండేసి జట్లను ఎంపిక చేయాలని నిర్ణయించిన భారత క్రికెట్ బోర్డు కోచ్ విషయంలోనూ అదే పంథాను అనుసరించాలని భావిస్తోంది. ఇంగ్లండ్ సిరీస్ సమయంలోనే శ్రీలంకకు మరో...
ఐపిఎల్ భారత్లో ఉండదు
కోల్కతా : కరోనా వల్ల అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపిఎల్ మిగిలిన దశను తిరిగి భారత్లో నిర్వహించే అవకాశమే లేదని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపిఎల్ను...
కోహ్లి సేనకు ‘కఠిన సవాల్!’
డబ్లూటిసి ఫైనల్కు ముందు 18 రోజుల క్వారంటైన్
ముంబై: ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ టీమిండియాకు సవాలు వంటిదేనని విశ్లేషకు లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కరోనా తీవ్ర రూపం దాల్చిన...
ఐపిఎల్లో సాఫ్ట్ సిగ్నల్కు మంగళం..
స్కోర్: ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ అత్యంత వివాదాస్పదంగా మారిన నిబంధన ఏదైన ఉందంటే అని సాఫ్ట్ సిగ్నల్ విధానం మాత్రమే. ఇటీవల ఇంగ్లండ్భారత్ జట్ల మధ్య జరిగిన సిరీస్లో ఈ నిబంధనపై...
టీమిండియాపై అభినందనల వెల్లువ
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో ఘన విజయం సాధించిన టీమిండియాపై సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా, భారత...
టీ20లకు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన..
లండన్: టీమిండియాతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్ తమ జట్టును ప్రకటించింది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో 16మంది ఆటగాళ్లను సెలెక్ట్ చేసినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు గురువారం తెలిపింది. భారత్,...
ఖాళీ స్టేడియాల్లోనే.. తొలి రెండు టెస్టులు
చెన్నై: ఇంగ్లండ్తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి రెండు టెస్టు మ్యాచ్లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో బిసిసిఐ ఈ నిర్ణయం...
టీమిండియాకు కొత్త ఫిట్నెస్ విధానం!
యోయోతో పాటు మరో కొత్త నిబంధన
ఇందులో నెగ్గితేనే జట్టులో చోటు
ఇంగ్లండ్ సిరీస్తోనే దీనికి శ్రీకారం
ముంబై : ప్రస్తుతం అన్ని క్రీడల్లో కూడా ఫిట్నెస్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. క్రికెట్తో సహా ఫుట్బాల్,...
క్రికెటర్లకు ఫిట్నెస్ సవాల్..!
క్రికెటర్లకు పరీక్షా సమయం
ఫిట్నెస్ కాపాడు కోవడం సవాలే!
ముంబై: పలు ఆటంకాల తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్కు మార్గం సుగమం అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్...
ఐసిసి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!
నేడు ఐసిసి వర్చువల్ సమావేశం
తేలనున్న వరల్డ్కప్ భవితవ్యం
దుబాయి: పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ నిర్వాహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎలాంటి నిర్ణయం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోమవారం...
అనుకున్నంత సులువు కాదు
న్యూఢిల్లీ: చాలా కాలంగా క్రికెట్కు దూరంగా ఉన్న టీమిండియా క్రికెటర్లు మళ్లీ గాడిలో పడాలంటే తీవ్రంగా శ్రమించక తప్పదు. కరోనా దెబ్బకు చాలా రోజుల నుంచి క్రికెట్ పోటీలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి....
సాధనకు లైన్ క్లియర్
ప్రాక్టీస్ షురూ చేయనున్న క్రికెటర్లు!
ముంబై: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో చాలా కాలంగా ఎక్కడి క్రీడలు అక్కడే నిలిచి పోయాయి. కరోనాను కట్టడి చేయాలనే ఉద్దేశంతో మార్చి 20 నుంచి దేశంలో...
ఈసారి ఆ పొరపాటు జరగదు!
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది జరుగనున్న పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లకు కచ్చితంగా రిజర్వ్ డే ఉండేలా చూస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) స్పష్టం చేసింది. ఇటీవలే ముగిసిన మహిళల...