Monday, May 13, 2024
Home Search

రైల్వే శాఖ - search results

If you're not happy with the results, please do another search
KTR bhoomi Puja for Railway Coach Factory

రైళ్ల తయారీలో తెలంగాణ శకం

 దేశంలోనే ప్రైవేట్ రంగంలో రాష్ట్రంలో అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ  రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంలో 100 ఎకరాల్లో రూ.1000 కోట్లతో మేధా సంస్థ ఫ్యాక్టరీని నెలకొల్పడం రాష్ట్రానికి   గర్వకారణం  హైదరాబాద్ మెట్రోకు ఇక్కడి...
Manoj Sinha as Lieutenant Governor of Jammu and Kashmir

జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా మనోజ్ సిన్హా

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేేశారు. ఇప్పటివరకు లెఫ్టెనెంట్ గవర్నర్ గా ఉన్న గిరీష్ చంద్ర ముర్మ...
Kishan reddy enquire on Corona Treatment

రాష్ట్రం కోరితే ఎయిమ్స్‌ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తాం: కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కోరితే రాష్ట్రంలోని ఎయిమ్స్‌ను కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపేథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు...
International flights canceled till july 25

అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు…

  హైదరాబాద్ : కోవిడ్-19 కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. తాజాగా రైల్వే బోర్డ్ రెగ్యులర్ రైళ్ల రాకపోకలను ఆగస్ట్ 12 వరకు రద్దు చేసిన విషయం...
Sixth phase Haritha Haram programme from June 25

రేపటి నుంచే ‘పచ్చని’ పర్వం

  30 కోట్ల మొక్కలు నాటే లక్షంతో హరితహారం గ్రామాలు, పట్టణాల్లో ప్రణాళికలు సిద్ధం హెచ్‌ఎండిఎ పరిధిలో 5కోట్లు, జిహెచ్‌ఎంసిలో 2 కోట్ల మొక్కలు నాటడమే లక్షం నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, పరిశీలించిన మంత్రి హరీష్...
China products ban demand by Indians

బ్యాన్ చైనా

చైనా వస్తువులను బహిష్కరించండి చైనా వస్తువులపై బిఐఎస్ నిబంధనలు నాసిరకం చైనా వస్తువుల దిగుమతిని ఆపాలి కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పిలుపు చైనాకు తొలి దెబ్బ రైల్వే కాంట్రాక్టు రద్దు చేసుకున్న భారత్ బి ఐఎస్ ప్రమాణాలకు సంబంధించిన...
Local Trains Resume Services in Mumbai

ముంబైలో లోకల్ ట్రైన్స్ ప్రారంభం.. వారికోసం మాత్రమే..

ముంబయి‌: దేశ ఆర్థిక రాజధాని ముంబయి న‌గ‌రంలో సోమవారం నుండి లోకల్ రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, ఈ రైళ్లు ప్రభుత్వ రంగంలో అవసరమైన సేవా కార్మికుల కోసం మాత్రమే నడపనున్నట్లు సెంట్రల్ అండ్...
five IAS Officers Transfers in Andhra Pradesh

ఎపిలో ఐపిఎస్ అధికారుల బదిలీలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో శనివారం భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 17మంది ఐపిఎస్ అధికారులను  బదిలీ చేస్తూ ఎపి ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. విజయవాడ కొత్త సిపిగా బి. శ్రీనివాసులు,...
Leopard in Rajendra Nagar Hyderabad

రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం రేపింది. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. నెల రోజులుగా కనిపించకుండా తిరుగుతున్న చిరుతపులి నిన్న రాత్రి విశ్వవిద్యాలయ సమీపంలోని నారం ఫామ్...
First book wrote on caste discrimination was Tukaram Tatya

కుల వివక్షపై తొలి పుస్తకం రాసిన బహుజనుడు తుకారాం తాత్య

  మరుగున పడ్డ చరిత్రను తవ్వుతూ ఉంటే మణులు, మాణిక్యాలు బయటపడుతూ ఉంటాయి. అయితే తవ్వేటప్పుడు పరిశోధకులు కూడా ఆర్కియాలజిస్టుల లాగా పనిచేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒక్క వాక్యం మిస్ అయినా చేస్తున్న...
Rifle in one hand and milk in another

‘ఓ చేతిలో రైఫిల్, మరో చేతిలో పాలు’ (వీడియో)

కానిస్టేబుల్ సాహసంపై  స్పందించిన రైల్వేమంత్రి న్యూఢిల్లీ : భోపాల్ రైల్వే స్టేషన్‌లో ఓ చిన్నారి కోసం పాల ప్యాకెట్ అందించే క్రమంలో రైల్వే కానిస్టేబుల్ చేసిన సాహసాన్ని ఆ శాఖ మంత్రి పీయూష్‌గోయల్ కొనియాడారు....
Secunderabad Railway Station begins June 1 amid Lockdown

రైలంత క్యూ

ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భారీ క్యూ లైన్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న పిల్లలు, మహిళలు థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే స్టేషన్‌లోకి అనుమతి మనతెలంగాణ/హైదరాబాద్: సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైలు సర్వీసులు ప్రారంభంకాగా సికింద్రాబాద్,...
LB-Nagar-flyover

నేడు ఎల్బీనగర్ వద్ద అండర్ పాస్, పై వంతెన ప్రారంభోత్సవం

హైదరాబాద్ : రైతుల కోసం నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణమే కాదు.. పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టామని పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్...

శరవేగంతో నగరాభివృద్ధి: మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధే లక్షంగా వినూత్న కార్యక్రమాలు నిర్వర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం మున్ముందుకు దూసుకుపోతోంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉన్నందున హైదరాబాద్‌ను ట్రాఫిక్ రహితంగా మార్చాలని ప్రభుత్వం...
CP Ravindar press meet on warangal deaths

ఒక బిహారీ… పది హత్యలు…

  ఒక హత్యను కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు సంచలనం సృష్టించిన గొర్రెకుంట కేసులో నిందితుడి అరెస్టు మృత్యుబావి కేసును ఛేదించిన పోలీసులు మనతెలంగాణ/వరంగల్ క్రైం: సంచలనం సృష్టించిన గొర్రెకుంట పాడుబడ్డ బావి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ బావిలో...
Migrant workers are part of the state restructuring

‘క్యూ’లీలు

  సొంతూళ్లు వెళ్లడానికి నాంపల్లి స్టేషన్ వద్ద వరుస కట్టిన వలస కార్మికులు 40 రైళ్లలో స్వస్థలాలకు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 88 ప్రతేక రైళ్లలో 1.22లక్షల మందిని వారి స్వరాష్ట్రాలకు తరలించాం - చీఫ్...
Indian-railways

ప్రత్యేక రైళ్లకు నేటి నుంచే బుకింగ్

హైదరాబాద్ : వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే రైళ్ల జాబితాను రైల్వేశాఖ ప్రకటించింది. మే 21 నంచి వీటి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. మొత్తం 200 రైళ్లకు (100...
Oparate more Special trains for Transportation of Migrant workers

వలసకార్మికుల రవాణాకు ఎక్కువగా స్పెషల్ రైళ్లు

  రాష్ట్రాలకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ సూచన న్యూఢిల్లీ : రైల్వే విభాగంతో సమన్వయమై వలస కార్మికుల రవాణాకు స్పెషల్ రైళ్లు ఎక్కువగా నడిచేలా ప్రయత్నించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది....
Indian Railways Suffered Recurring Loss

రేపటి నుంచే రైలు కూత

  సుదూర ప్రయాణికులను గమ్యం చేర్చనున్న 15 రైళ్లు దశలవారీగా నడపాలని రైల్వేశాఖ నిర్ణయం ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు, తిరిగి మళ్లీ అక్కడికే న్యూఢిల్లీ : సుదూర ప్రయాణికులను గమ్యానికి చేర్చే రైళ్లు తిరిగి ఆరంభం కానున్నాయి....

వలసలు రివర్స్

  సిఎం కెసిఆర్ భరోసాతో తిరిగి వస్తున్న కూలీలు బీహార్ నుంచి ప్రత్యేక రైలులో లింగంపల్లికి చేరుకున్న 259 మంది పుష్పగుచ్ఛాలతో అపూర్వ స్వాగతం పలికిన మంత్రి గంగుల, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పౌరసరఫరాల...

Latest News