Home Search
రైల్వే శాఖ - search results
If you're not happy with the results, please do another search
ట్రక్కులను అనుమతించండి
రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు
న్యూఢిల్లీ: సరకు రవాణా వాహనాలు సాఫీగా నడిచేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అత్యవసర సరకులు తీసుకెళున్నాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా అన్ని...
24 గంటల్లో 591 పాజిటీవ్ కేసులు.. 20 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 591 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, 20 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో...
కరోనా పై వదంతుల వ్యాప్తిని అడ్డుకోండి
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రభావంతో సాగుతున్న కార్మికుల వలసలకు అడ్డుకట్ట వేయాలని, వదంతులు వ్యాపించకుండా సరైన సమాచారం సరైన సమయంలో అందించేందుకు 24 గంటల్లో ప్రత్యేక పోర్టల్ , ప్యానెల్ ఏర్పాటు...
రైస్ బౌల్ మనదే
త్వరలో సమగ్ర ధాన్యం, బియ్యం విధానంపై ముసాయిదా
మంత్రివర్గం,అసెంబ్లీలో చర్చించి నూతన విధానాన్ని ఆమోదిస్తాం
ఇకపై ప్రపంచమంతా కరువు వచ్చినా.... తెలంగాణలో రాదు
ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల
ధాన్యం...
గడిచిన 24 గంటల్లో 106 కరోనా కేసులు నమోదు: లవ్ అగర్వాల్
న్యూఢిల్లీ:దేశంలో మొత్తం 979 కరోనా కేసుల నమోదయ్యాయని, ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వైరస్(కోవిడ్-19)పై హెల్త్ బులిటెన్ ను...
ఏ దశనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత
కరోనాపై పోరాటానికి కేంద్రం మరిన్ని ఏర్పాట్లు
ప్రతి రాష్ట్రంలోను బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు n భారీ ఎత్తున వెంటిలేటర్ల సేకరణ,
ఐసొలేషన్ వార్డులుగా రైలు బోగీలు
సైనిక ఆస్పత్రులూ రెడీ n ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల...
31వరకు రైళ్లు బంద్
గూడ్స్ రైళ్లకు మినహాయింపు
అత్యవసర సేవలు మినహా దేశమంతటా అన్నీ మూసివేత
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, 75 కరోనా ప్రభావిత జిల్లాల జాబితా
తెలంగాణలో ఐదు, ఎపిలో మూడు జిల్లాలు
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు...
ఒక్కరోజే 63 కేసులు
దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్లు
n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...
కరోనా కట్టడిలో పోలీసుల కీలక పాత్ర
ఇండోనేషియా, వియత్నాం బృందాలపై ఆరా.!
నకిలీ శానిటైజర్ కంపెనీలపై నిఘా
వైరస్పై అవగాహన కోసం పోలీసుల పల్లెబాట
ప్రతి గ్రామానికి ఓ అధికారి నియామకం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమంగా కరోనా పాజిటివ్కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో...
పట్టణాలు.. ఇక మోడల్ టౌన్లు
ఆధునిక ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాష్రూంలు, పబ్లిక్ టాయిలెట్లు
పిపిపి పద్దతిలో నిర్మాణం... ప్రతి 100 మందికి ఒకటి
బస్, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు
ప్రణాళికలు రూపొందించాలంటూ కమిషనర్లకు ఆదేశాలు
వచ్చే మూడు నెలల్లో కార్యక్రమాలు...
రయ్.. రయ్..
రోడ్లు, భవనాలకు రూ. 3493.67 కోట్లు
గత ఏడాది రూ. 1411.94 కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్ల, రవాణాభివృద్ధికి 2020_21 వార్షిక బడ్జెట్లో రూ. 3493.67 కోట్లుగా కేటాయింపులు జరిపారు. గత ఏడాది...
వదంతులు నమ్మి ఆగం కావొద్దు
24గంటల కరోనా హెల్ప్లైన్ 104
కరోనా గాలి ద్వారా సోకదు
నోటి తుంపర్ల ద్వారా అంటుతుంది
కరచాలనం, కౌగిలింతలు వద్దు
వైరస్ గాలిలో 12గంటల పాటు బతికి ఉంటుంది
వ్యాధిగ్రస్థులు వాడిన వస్తువులను ముట్టుకుంటే సోకుతుంది
చేతులు శుభ్రంగా కడుక్కుంటే కరోనా...
సడన్ సందర్శన
హైదరాబాద్ దుర్గం చెరువు సస్పెన్షన్ బ్రిడ్జి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కెటిఆర్
జూబ్లీహిల్స్ రోడ్.నం. 45 నుంచి ఇనార్బిట్మాల్ వరకు కాలినడకన పర్యటన
ఫ్లైఓవర్ నిర్మాణం, కేబుల్ బ్రిడ్జి పనులు త్వరితంగా, నాణ్యంగా...
ఇంటర్, టెన్త్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
నేలమీద కూర్చుని పరీక్షలు రాసే పరిస్థితిని ఉపేక్షించేది లేదు, కేంద్రాలలో విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలి
వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఇంటర్, పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా...
తెలంగాణకు అన్యాయం జరగలేదుట
ఆర్థికసంఘం సిఫారసుల మేరకే పన్నుల వాటా
రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చిన పన్ను ఆదాయం అధికమే
అన్యాయం జరిగిందన్న మంత్రి ప్రకటన నా దృష్టికి వచ్చింది
15వ ఆర్థిక సంఘమే కేటాయింపులను 1% తగ్గించింది
జనాభా లెక్కలను...
రైలు కూతతో సిరిసిల్లకు కొత్త రూపు
నియోజక వర్గ అభివృద్ధిపై సమీక్షలో మంత్రి కెటిఆర్
2022 నాటికి
పట్టాలపై బండి వస్తుంది
ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది
మిడ్మానేరు బ్యాక్వాటర్పై రోడ్ కమ్ రైలు బ్రిడ్జి
సిరిసిల్ల : సిరిసిల్లకు రైలు రాకతో...
2022 నాటికి సిరిసిల్లలో రైలు కూత
సిరిసిల్ల : సిరిసిల్లకు రైల్వేలైన్ రాకతో జిల్లా ముఖచిత్రం సమూలంగా మారనుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల...
ఎల్ఐసి ప్రై‘వేటు’ను అడ్డుకుందాం
భారతీయ జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించగా, ప్రై‘వేట్‘ పరం కాకుండా కాపాడుకునేందుకు లియాపి (లైప్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) యుద్ధానికి సిద్ధమవుతోంది. ప్రతి...
తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...
‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...