Saturday, May 11, 2024
Home Search

అటవీ శాఖ - search results

If you're not happy with the results, please do another search
Six elephants die in 14 days in Odisha sanctuary

14 రోజుల్లో 6 ఏనుగుల మృతి

  అప్రమత్తమైన ఒడిషా ప్రభుత్వం భువనేశ్వర్: ఒడిషాలోని కార్లాప్యాట్ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో 14 రోజుల్లో ఆరు ఏనుగులు మరణించడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి కొలను సమీపంలో మరో ఆడ ఏనుగు మరణించడంతో...

గంటలో కోటి మొక్కలు

  ఈ నెల 17న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోటి వృక్షార్చన జన హృదయ నేత, ప్రజాకోటి ప్రియతమ సిఎం కెసిఆర్ పుట్టిన రోజున సిఎం కెసిఆర్ జన్మదినం ఈ నెల 17 ఉ.10గం.కు ఆకుపచ్చని తెలంగాణ...

కనకగిరి అడవుల్లో చిరుత పులి సంచారం

చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడు గ్రామ శివారు కనకగిరి అటవీ ప్రాతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. తల్లాడ పారెస్ట్ రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు...
Leopard migration in Kamareddy Districts

చిరుత దాడిలో మరో ఆవు మృతి

హైదరాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను వణికిస్తోంటే ఆదిలాబాద్ జిల్లాలో చిరుతపులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బోథ్ మండలంలోని మర్లపెల్లి అటవీప్రాంతంలో మంగళవారం నాడు చిరుతపులి ఓ...
Minister Harish Rao inaugurates Urban Forest Park in Siddipet

భవిష్యత్ తరాలకు మొక్కలే తరగని ఆస్తి

సిద్దిపేట: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పచ్చదనం కోసం ఏటా బడ్జెట్‌లో 10శాతం నిధులు కేటాయించేలా ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు...
Sarpanches can now order killing of wild boar in Telangana

సర్పంచ్‌లకు అడవి పందులను కాల్చివేసే అధికారం

హైదరాబాద్ : పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల బెడదను తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లను వన్యప్రాణుల గౌరవ సంరక్షణాధికారులుగా నియమిస్తూ అటవీశాఖ ఉత్వర్వులు జారీ...
Governor Tamilisai speech on Republic Day

దేశానికే ఆదర్శం

ఉద్యమనేతకే ప్రజలు అధికారం అప్పగించారు అన్నివిధాల తెలంగాణ కోణంలో సాగుతున్న పాలన వినూత్న పథకాలు, ప్రజోపయోగ కార్యక్రమాల అమలుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది సరికొత్త ఆవిష్కరణలతో రికార్డులను నెలకొల్పుతున్నది జాతీయస్థాయిలో కరోనా మరణాలు 1.4 శాతం...

జల్‌పల్లిలో పులి జాడలు

హైదరాబాద్: నగర శివారు ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సిసి కెమెరాలకు చిక్కిన చిరుత తాజాగా బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక, తాజాగా జల్‌పల్లి, మామిడిపల్లి పురపాలక రోడ్డులో...
Minister Allola buzz at the Qawwal Sanctuary

కుటుంబసభ్యులతో సరదాగా…

  కవ్వాల్ అభయారణ్యంలో మంత్రి, ఆయన కుటుంబసభ్యులు మనతెలంగాణ/హైదరాబాద్ : నిత్యం బిజీగా ఉండే అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి కవ్వాల్ అభయారణ్యంలో గడిపారు. ఉడుంపూర్ అటవీ...
Schools to Reopen from Feb 1 in Telangana

ధరణికి దిక్సూచి

తరగతులు ఎప్పటినుంచి? ఫిట్‌మెంట్, సర్వీసు పరిగణనను 3 నుంచి 2ఏళ్లకు తగ్గించడం, ప్రత్యేక జోన్‌గా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి తీసుకురావడం కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో సిఎం కెసిఆర్ నేడు జరిపే భేటీలో చర్చించే...
Bird flu fear in Telangana

బర్డ్‌ఫ్లూతో భయం.. భయం

మనతెలంగాణ/హైదరాబాద్ : కోడిమాసం వినియోగాన్ని కుంగదీస్తూ మార్కెట్‌ను కట్టడి చేసిన కరోనా.. అయ్యప్పదీక్షలు.. కార్తీక మాస పూజలు.. దాటుకుంటూ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఫౌల్ట్రీ రంగాన్ని బర్డ్ ఫ్లూ భయం వెన్నాడుతోంది. పుంజుకుంటున్న చికెన్...
Leopard wandering in Vikarabad

గచ్చిబౌలిలో చిరుత కలకలం

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి ఐటి కారిడార్ లో చిరుత సంచారం కలకలం రేపింది. బయోడైవర్సిటీ చౌరస్తాలోని రొడా మెస్ట్రీ కాలేజీలో చిరుత కుక్కను ఎత్తుకెళ్లింది. కుక్కను వేటాడి ఎత్తుకెళ్లిన సంఘటనను చూసిన కాలేజీ...
Training for Tahsildars on Dharani portal from today

దేశానికే ఆదర్శం కానున్న ధరణి

ఈ నెల 29వ తేదీన (నేడు) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 570 మండలాల్లో తహసీల్దార్లు, ఒక్కొక్క మండలంలో 10 దస్తావేజు రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా పూర్తి చేశారు....

రాజకీయ మసికి శిక్ష

  ఒక బొగ్గు గనిని నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయించిన కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్‌రేకి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించడం రాజకీయ అవినీతిపరుల విషయంలో...
Indrakaran Reddy presented silk garments to Basara deity

బాసర సరస్వతీ అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

  మనతెలంగాణ/హైదరాబాద్ : బాసర సరస్వతీ అమ్మవారికి దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కుటుంబసమేతంగా బుధవారం అమ్మవారిని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దర్శించుకున్నారు. మంత్రి దంపతులకు...
Two students died after fell into ditch in Kamareddy

కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

వెంటాడిన అడవి పందులు కందకంలో పడి ఇద్దరు చిన్నారులు మృతి మన తెలంగాణ/లింగంపేట: గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని బానాపూర్ నారాయణగూడ తండాలో ఈ...
Lovers commits suicide at Nagar Kurnool

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలం బిల్లకల్ లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన బిల్లకల్ అటవీశాఖ చెక్ పోస్టు సమీపంలో...
CM KCR Review on Non-Agricultural Land Registrations

ఎవుసం మారాలి

  అందుకోసం నాలుగంచెల వ్యూహం రైతులకు అవగాహన కల్పించే బాధ్యత వ్యవసాయశాఖదే, అధికారులు ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి ఇప్పటికైతే మక్క పంటకు విరామమే మంచిది క్వింటాకు రూ.800-900కు మించి ధర పలకడం కష్టమే చెరువులకు పునరుజ్జీవం వల్లే నిత్యం...
This is the last chance for sorting of Sada bainama

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం

  దసరా తరువాత ప్రభుత్వం నుంచి ప్రకటన? లక్షమంది రైతులకు ప్రయోజనం మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ భూములు, తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాల (సాదాబైనామాల) క్రమబద్ధీకరణకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా, ఇదే చివరి అవకాశమని...
Mambapur and Nallavelli forest areas Hetero company adopted

పచ్చదనంతో పుడమితల్లి పులకరిస్తోంది

  మంబాపూర్, నల్లవెల్లి అటవీ ప్రాంతాలు దత్తత తీసుకున్న హెటిరో సంస్థ అభివృద్ధికి రూ. 5కోట్ల చెక్కును అందజేసిన ఛైర్మన్ పార్థసారథి రెడ్డి మనతెలంగాణ/హైదరబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల అభివృద్ధి, పచ్చదనాన్ని పొందించేందుకు చేస్తు...

Latest News