Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
ఆస్ట్రాజెనెకా టీకాకు పాక్ గ్రీన్ సిగ్నల్
ఇస్లామాబాద్: అత్యవసర వినియోగానికి ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా టీకాకు ఆమోదం తెలిపినట్టు పాకిస్థాన్ వెల్లడించింది. ఈ ఏడాది మార్చివరకల్లా తమ దేశంలో టీకాల కార్యక్రమం ప్రారంభం కానున్నట్టు పాకిస్థాన్ ప్రణాళికశాఖమంత్రి అసద్ఉమర్ తెలిపారు. మొదటి...
98 శాతానికి పెరిగిన రికవరీ రేటు
కొత్తగా మరో 299 మందికి వైరస్, ఇద్దరు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 57, జిల్లాల్లో 242 మందికి పాజిటివ్
2,91,666కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 98 శాతానికి పెరిగింది....
ఎపిలో కొత్తగా 161 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ క్రమంగా తగ్గుతోంది. తాజాగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 36,091 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 161 మందికి కొత్తగా కోవిడ్...
ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
మనతెలంగాణ, హైదరాబాద్ : ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా టైలర్గా పనిచేస్తున్న వ్యక్తి భార్య అనిత(45) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది....
ఎపిలో మరో 114 మందికి కరోనా
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 25,542 మందికి కరోనా పరీక్షలు చేయగా 114 మందికి కొత్తగా కోవిడ్-19 సోకింది. అదే సమయంలో మరో 326...
ప్రియురాలిని చంపి.. శవాన్ని గోడలో దాచిపెట్టాడు…
ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 30 ఏళ్ల వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని తన ఫ్లాట్ గోడలో దాచిపెట్టాడు. తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో నిందితుడు ఆ...
ప్రాణం తీసిన గాలిపటం
మన తెలంగాణ/యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఇంటి మేడపై బాలుడు గాలిటాన్ని ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకొంది....
ఎపిలో కొత్తగా 94 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 31,696 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 94 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడి ఒకరు...
2.90 లక్షలు దాటిన కరోనా కేసులు
కొత్తగా మరో 331 మందికి వైరస్, ముగ్గురు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 61, జిల్లాల్లో 270 మందికి పాజిటివ్
2,90,640కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 90...
భారత్లో కొత్తగా 15,968 మందికి కరోనా….
ఢిల్లీ: భారత్లో 24 గంటల్లో 8.36 లక్షలు కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 15,968 మంది కరోనా పాజిటివ్రాగా 202 మంది చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా కేసుల...
కొడుకును చంపిన తండ్రికి ఏడేళ్ల జైలు
హైదరాబాద్: మద్యానికి బానిసగా మారిన కుమారుడిని హత్య చేసిన తండ్రికి ఏడేళ్ల జైలు, రూ.600 జరిమానా విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.... నేరేడ్మెట్, కృష్ణానగర్కు చెందిన మోహన్...
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లేదు
హైదరాబాద్ : రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి స్పష్టం చేశారు. దీనిపై ఎవరూ ఆందోళన...
ప్రాణాలు తీసిన ఫుట్ బోర్డు ప్రయాణం
చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఫుట్ బోర్టు ప్రయాణం ప్రాణాలు తీసింది. ప్రైవేట్ బస్సుకు విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 10 మంది ప్రయాణికులకు...
తెలంగాణలో కొత్తగా 301 కరోనా కేసులు….
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 301 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2.9 లక్షలకు చేరుకోగా 1568 మంది...
కల్తీ మద్యం కాటుకు 11 మంది బలి
భోపాల్: కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందిన సంఘటన మధ్యప్రదేశ్ లోని మోరినా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుమవాలీ, మోనార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16...
కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ కారుకు ప్రమాదం.. భార్య దుర్మరణం
బెంగళూరు: కేంద్ర రక్షణశాఖ, ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయనభార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్ మృతి చెందారు. మంత్రి ప్రయాణిస్తున్న...
10 రాష్ట్రాల్లో బర్డ్ఫ్లూ
ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లోనూ : కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: బర్డ్ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) సోమవారం వరకల్లా పది రాష్ట్రాల్లో నిర్ధారణ అయిందని కేంద్ర పశుసంవర్థకశాఖ వెల్లడించింది. ఈ నెల 10 వరకు కేరళ, రాజస్థాన్,...
టాటాఎస్ తో ఢీకొట్టి… హత్య
మహబూబ్నగర్: భూమి వివాదంలో ఓ మహిళను మినీ వ్యాన్తో తొక్కించి హత్య చేసిన సంఘటన మహబూబ్నగర్లోని జడ్చర్ల ప్రాంతం బాలానగర్ మండంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాచారం గ్రామస్థుడు యాదయ్య...
బోయింగ్ విమానం గల్లంతు
62 మందితో విమానం గల్లంతు
ఇండోనేషియా దీవులలో ఘటన
టేకాఫ్ 4 నిమిషాలకే ప్రమాదం
ద్వీపసముదాయ దేశంలో విషాదం
జకార్తా: ఇండోనేషియాలో 62 మందితో బయలుదేరిన విమానం ఒకటి అదృశ్యం అయింది. జకార్తా నుంచి పొంటియానక్కు టేంటియానక్...
10మంది నవ శిశువులు ఆహుతి
మహారాష్ట్రలో దారుణం.. ఆసుపత్రి మంటల్లో పది మంది బలి
రోజులు నిండకముందే నూరేళ్లు
భండారా: అప్పుడే పుట్టిన పసికందులు, జన్మించి పట్టుమని పది నుంచి మూడు నెలలు కూడా కాలేదు. లోకం చూద్దామనుకున్న ఈ...