Home Search
మృతి - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో 536 మందికి పాజిటివ్….
హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 52 వేల మందికి కరోనా పరీక్షలు చేయగా 536 మంది పాజిటివ్ రాగా ముగ్గురు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటి...
కెనడాలో వ్యాక్సిన్ మొదటి డోసు సరఫరా ప్రారంభం
ఒంటారియోలో ఐదుగురు ఫ్రంట్లైన్ వర్కర్లకు మొదటి డోసు అందజేత
టొరంటో : కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు సరఫరా చేసిన మొదటి దేశాల జాబితాలో కెనడా చేరింది. టోరంటో ఆస్పత్రుల్లో ఒకటైన ఒంటారియోలో ఐదుగురు...
హెల్మెట్ను.. పట్టించుకోవడం లేదు
హైదరాబాద్: మోటార్ సైకిల్ నడుపుతున్న వారు పిలియన్ రైడర్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు ఎంత చెప్పినా పట్టించుకోవడంలేదు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులపై జరిమానాలు విధిస్తున్నారు. మూడు...
ఎపిలో కొత్తగా 500 కరోనా కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 61,452 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్త 500 కొత్త పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర...
62 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 491 మందికి కరోనా సోకింది. వీరిలో జిహెచ్ఎంసి పరిధిలో 102 మంది ఉండగా, ఆదిలాబాద్లో 6, భద్రాద్రి 21, జగిత్యాల 10, జనగాం 5, భూపాలపల్లి 6,...
బాలీవుడ్ డ్రగ్స్ కేసు: అర్జున్ రాంపాల్కు ఎన్సిబి సమన్లు..
ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహరంలో నటుడు అర్జున్ రాంపాల్కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సిబి) మళ్లీ సమన్లు జారీ చేసింది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుకు బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు...
తృటిలో ఐదు ప్రాణాలు బలి
హైదరాబాద్ గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద కారు, టిప్పర్ ఢీ
కారులోని ఐదుగురు యువకులు దుర్మరణం
నలుగురు అక్కడికక్కడే, ఒకరు ఆసుపత్రిలో మృతి
వేకువ జామున ప్రాణాలు తీసిన అతివేగం
మన తెలంగాణ/సిటీబ్యూరో: హైదరాబాద్ నగరం గచ్చిబౌలిలో...
పాక్లో తాలిబన్ నేతకు టేకిటీజీ ఎల్ఐసి పాలసీ..
ఇస్లామాబాద్: అఫ్ఘన్ తాలిబన్ అధినేత ముల్లాఅక్తర్ మన్సౌర్ పాకిస్థాన్లో ఎల్ఐసి బీమా పాలసీ దక్కించుకున్నారు. అది కూడా నకిలీ పత్రాలను పొందుపర్చి దీనిని పొందినట్లు వెల్లడైంది. అమెరికా సేనల డ్రోన్ దాడులలో హతం...
దేశంలో కొత్తగా 30,254 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 30,254 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 391మంది మృతి చెందారు. అదే సమయంలో 33,136 మంది బాధితులు...
తెలంగాణలో మరో 573 మందికి కరోనా
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల్లో 573 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 609 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా...
నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఓ కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన...
భారత్ లో 98 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ స్పల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 30,005 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 442 మంది మరణించారు. అదే సమయంలో 33,494...
తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 52,308 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 635 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు....
60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 60 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల 29 వేల 209 మందికి పరీక్షలను నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు...
ఎపిలో కొత్తగా 520 కరోనా కేసులు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో 64,425 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 520 కొత్త కోవిడ్-19 కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఎపిలో మొత్తం...
రోడ్డు పక్కన కారులో మృతదేహం….
మనతెలంగాణ/బోధన్: పట్టణంలోని హెడ్పోస్టాఫీసు ప్రాంతంలోని ప్రధాన రహదారి పక్కన నిలిపి ఉన్నకారులో వ్యక్తిమృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీసులు గురువారం గుర్తించారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మృతుడు శ్రీనివాస్గౌడ్(48) మహారాష్ట్ర...
ఛత్తీస్గఢ్లో ఏనుగుల బీభత్సం
నాలుగు రోజుల్లో ముగ్గురు మృతి
కోర్బ: ఛత్తీస్గఢ్ కోర్బ జిల్లాలలో గత నాలుగు రోజులుగా జరిగిన వేర్వేరు ఏనుగుల దాడి ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. గురువారం తెల్లవారుజామున పసాన్ అటవీ ప్రాంతంలోని ఘఘ్ర...
ఎపిలో కొత్తగా 538 కరోనా కేసులు.. 2 మరణాలు
అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 64,354 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 538 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా...
అఫ్ఘన్లో దారుణం.. మహిళా జర్నలిస్ట్ హత్య
కబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్ ప్రావిన్స్లో మహిళా జర్నలిస్టును గుర్తు తెలియని ముష్కరులు కాల్చిచంపారు. ఈ సంఘటన ప్రాంతీయ రాజధాని జలాలాబాద్లో చోటుచేసుకుంది. "ప్రైవేట్ రేడియో టివి స్టేషన్లో పనిచేస్తున్న మలాలై మైవాంద్ ఈ...
రెండు లక్షల 75 వేలు దాటిన కరోనా కేసులు
కొత్తగా మరో 721 పాజిటివ్లు, ముగ్గురు మృతి
జిహెచ్ఎంసి పరిధిలో 123, జిల్లాల్లో 598 మందికి వైరస్
2,75,261 చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల 75 వేలు...