Friday, May 17, 2024

తెలంగాణలో 536 మందికి పాజిటివ్….

- Advertisement -
- Advertisement -

Telangana corona virus active cases

హైదరాబాద్: తెలంగాణలో గత 24 గంటల్లో 52 వేల మందికి కరోనా పరీక్షలు చేయగా 536 మంది పాజిటివ్ రాగా ముగ్గురు మృతి చెందినట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటి వరకు 2.79 లక్షల మందికి కరోనా సోకగా 1502 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.7 లక్షల మంది కోలుకోగా 7 వేల మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో 62.57 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News