Thursday, May 23, 2024

ఎపిలో కొత్తగా 500 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

500 New Corona Cases Registered in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. ఎపిలో గడిచిన 24గంటల్లో 61,452 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్త 500 కొత్త పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 5మంది మృతి చెందినట్లు తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 8 లక్షల 76 వేలకు చేరాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 7,064 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,660 యాక్టివ్ కేసులున్నాయి. ఇక, కరోనా నుంచి ఇప్పటివరకు 8 లక్షల 64వేల మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ఇప్పటివరకు మొత్తం కరోనా టెస్టులు కోటి 9వేల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

500 New Corona Cases Registered in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News