Home Search
ప్రధాన మంత్రి - search results
If you're not happy with the results, please do another search
మోడీ కాదు.. అమిత్ షా వైఫల్యం ఈ ఓటమి
ముంబయి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి లేదా బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా బాధ్యులు కారని, కేవలం కేంద్ర హోం మంత్రి అమిత్...
విజయ్తో జగన్.. తమిళనాట పోస్టర్లు!
చెన్నై: తమిళనాట కొత్త రాజకీయ గాలి వీస్తోందా? తాజా పరిణామాలు చూస్తుంటే తమిళనాడు రాజకీయాలలో పెనుమార్పులు జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తమిళ అగ్ర సినీ నటులలో ఒకరైన విజయ్కు విపరీతమైన ఫ్యాన్...
ఎపిలో తొలి దిశ కేసు నమోదు
ఎక్సైజ్ శాఖ మహిళా ఉద్యోగికి ప్రొఫెసర్ వేధింపులు
‘దిశ’ పోలీసులకు ఫిర్యాదు
ఐదు నిమిషాల్లో నిందితుని పట్టివేత
హైదరాబాద్ : బాలికల, మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్...
చెన్నూరుకు జలాభిషేకం
కాళేశ్వరం నుంచి 3 లిఫ్ట్ల ద్వారా సాగునీరు
5 మండలాల్లోని 102 గ్రామాలకు చెందిన 367 చెరువులు
నింపే కార్యక్రమం, 1,35,000వేల ఎకరాలకు ప్రాణం
హైదరాబాద్: చెన్నూరు నియోజక వర్గానికి మహర్ధశ పట్టనుంది. నియోజకవర్గంలోని 5...
తెలంగాణకు రూ.85,013 కోట్ల నిధులు ఇచ్చాం: నిర్మలా సీతారామన్
మన తెలంగాణ/హైదరాబాద్: గడిచిన ఆరేళ్ళలో తెలంగాణ రాష్ట్రానికి వివిధ కేటగిరిల కింద ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి పన్నుల వాటా కింద మొత్తం...
మహంకాళి గుడిని గొప్పగా తీర్చిదిద్దండి
హైదరాబాద్ పాతబస్తీ లాల్దర్వాజలోని గుడికి వందేళ్ల చర్రిత ఉంది, గుడి ప్రాంగణం కేవలం 100 గజాల్లో ఉంది, భక్తులు ఇబ్బంది పడుతున్నారు, రూ.10కోట్లతో విస్తరింపజేయండి, అఫ్జల్గంజ్ మసీదుకు రూ.3 కోట్లివ్వండి, ప్రగతి భవన్లో...
కరోనాపై పోరాటంలో సాయం చేస్తాం
చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ
భారతీయులపట్ల జాగ్రత్త తీసుకుంటాం : చైనా
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో కొట్టుమిట్టాడుతున్న చైనాకు ఈ తరుణంలో భారతదేశం సాయమందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్కు లేఖ...
ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త పరమేశ్వరన్ కన్నుమూత
కోచి : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో ప్రముఖ సిద్ధాంతకర్త, మేధావి, రచయిత పి.పరమేశ్వరన్ శనివారం అర్ధరాత్రి 12.10 గంటలకు కేరళలోని పాలక్కడ్ జిల్లా ఒట్టప్పాలంలో కన్నుమూశారని సంఘ్ పరివార్ వర్గాలు తెలిపాయి. అక్కడ...
పెళ్లి బస్సుకు కరెంట్ షాక్ : తొమ్మిది మంది మృతి
బర్హంపూర్ (ఒడిశా): ఒడిశా లోని గంజాం జిల్లా గొలంతర వద్ద కరెంట్ తీగలు తగిలి బస్సు విద్యుదాఘాతానికి గురవ్వడంతో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. ఆదివారం పోలీసులు...
కశ్మీర్: ఇలా ఎంత కాలం?
ఒక వైపు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలపై ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తూనే మరో వైపు యూరపు తదితర దేశాల రాయబారుల బృందాన్ని మరోసారి కశ్మీర్ సందర్శనకు తీసుకు రావడానికి...
తెలంగాణ ఐటికి మరో గౌరవం
రాష్ట్రానికి విన్స్ గోల్డ్ ఇ గవర్నెన్స్ అవార్డు ప్రదానం
మనతెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంలో తెలంగాణప్రభుత్వం మరోసారి జాతీయస్థాయి అవార్డును గెలుచుకుంది. కేంద్రప్రభుత్వం రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ...
ఐటిడిఎల పరిధిలో 3,407 బ్యాక్ లాగ్ ఉద్యోగాల గుర్తింపు
హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధీనంలోని ఐటిడిఎల పరిధిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. ఇటీవల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్...
కేజ్రీవాల్ ట్వీట్కు స్మృతి కౌంటర్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న మహిళలు ఎవరికి ఓటు వేస్తే మంచిదో తమ కుటుంబంలోని పురుషులతో చర్చించాలంటూ ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన...
రాష్ట్రాల తిరుగుబాటు బావుటా
మోడీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరవాత రాష్ట్రాల హక్కులను కాలరాయడం బాగా పెరిగింది. బిజెపి భారీ రాజకీయ పార్టీ అయిపోవడంతో జనం అణిగిమణిగి ఉండే ధోరణి మితిమీరుతోంది. కేంద్రం సర్వాధికారాలు చెలాయిస్తోంది....
జెబిఎస్ టు ఎంజిబిఎస్ మెట్రో మరో మెరుపు
సాకారమైన ప్రయాణికుల కల
జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో రాకపోకలు, ప్రారంభించిన ముఖ్యమంత్రి కెసిఆర్, నేటి ఉ. 6.30 గం.ల నుంచి ప్రయాణికులకు అనుమతి
హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులతో పాటు రాష్ట్ర ప్రజలు...
నేటి సాయంత్రం తల్లుల వనప్రవేశం
వరంగల్ బ్యూరో: సమ్మక్క, సారలమ్మ జాతరకు నాలుగురోజులుగా భక్తజనం పోటెత్తింది. బుధవారం నుంచి శనివారం వరకు తల్లులను కోటిన్నరకుపైగా భక్తులు దర్శించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం భక్తుల పూజలందుకున్న వనదేవతలు వనప్రవేశం...
వరంగల్ నగరానికి శుభవార్త.. త్వరలో మైండ్ట్రీ కేంద్రం ఏర్పాటు
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో పిపిపి పద్దతిలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు మెట్రో రైలు మూడు కారిడార్ల నిర్మాణాన్ని పూర్తిచేసిన ఎల్ అండ్ టి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మరో తీపి కబురును...
ఇంటర్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్పరీక్షలకు సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేసేందుకు కలెక్టర్లు ప్రత్యేక...
కియామోటర్స్ను ఎపి నుంచి తరలించం…
హైదరాబాద్ : భారతదేశం అంతటా తమ కంపెనీని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లాంట్ను తరలించాలనే ఆలోచన తమకు లేదని గురువారం కియామోటర్స్ ప్రతినిధులు గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు....
వనదేవతలను దర్శించుకున్న మంత్రులు
మన తెలంగాణ/ మేడారం: శ్రీ సమ్మక-సారలమ్మ వన దేవతలను గురువారం పలువురు మంత్రులు దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణరెడ్డి, మత్స, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు కుటుంబ...