Home Search
- search results
If you're not happy with the results, please do another search
విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు
5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన
10+2 స్థానంలో 5+3+3+4 విధానం
ప్రాథమిక విద్యకు దేశవ్యాప్తంగా ఒకే కరికులమ్
డిగ్రీలో ఎప్పుడు ఎగ్జిట్ అయినా సర్టిఫికెట్
విద్యార్థులు సాధించిన క్రెడిట్లను ఎప్పుడైనా వినియోగించుకునే వెసులుబాటు కల్పన
ఎంఫిల్ రద్దు, సంస్కరణలు...
అమెరికాలో కేరళ నర్సు హత్య..
వాషింగ్టన్: కేరళకు చెందిన మెరిన్జాయ్ (26) అనే నర్సు అమెరికాలో భర్త చేతిలో హత్యకు గురయ్యారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు(అమెరికాలో ఉదయం7:40కి) ఫ్లోరిడాలోని కోరల్ స్ప్రింగ్స్ నగరంలో...
దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటీవ్..
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర దర్శకుడు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని రాజమౌళి తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యిందని రాజమౌళి ట్వీట్...
ఎపిలో కరోనా విజృంభణ: కొత్తగా 10వేల కేసులు, 65మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు మహమ్మారి కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నది. దీంతో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. గడిచిన 24...
దేవాదాయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు..
మనతెలంగాణ/హైదరాబాద్: దేవాదాయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, భూములను ఆక్రమించిన వారిని ఉపేక్షించేదిలేదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. జంటనగరాల పరిధిలోని దేవాదాయ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై...
సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాపై ఎఫ్ఐఆర్ నమోదు..
ముంబయి: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై పాట్నాలో ఎఫ్ఐఆర్ నమోదైంది. తన కొడుకు ఆత్మహత్యకు...
హైదరాబాద్ లో భారీ వర్షం..
హైదరాబాద్: నగరంలో భారీ వర్షం పడింది. బుధవారం సాయంత్రం నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, అమీర్ పేట్, కూకట్ పల్లి, పంజాగుట్టాలో భారీ వర్షం కురువగా.. గచ్చిబౌలి, మెహిదీపట్నంతోపాటు పలు ప్రాంతాల్లో...
అఖిల్ ను ఆటపట్టిస్తున్న పూజా హెగ్డే..
హైదరాబాద్: యంగ్ హీరో అక్కినేని అఖిల్, అందాల భామ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే...
భారత్ చేరుకున్న రఫేల్ యుద్ధ విమానాలు..
న్యూఢిల్లీ: భారత్ వైమానిక దళం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న అత్యంత ఆధునిక రఫేల్ మొదటి బ్యాచ్ ఐదు యుద్ధ విమానాలు ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత్కు చేరుకున్నాయి. దాదాపు ఏడు...
ఆర్మూర్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డికి కరోనా
హైదరాబాద్: దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో మరో ఎంఎల్ఎకు కరోనా వైరస్ సోకింది. తాజాగా ఆర్మూర్ ఎంఎల్ఎ జీవన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ...
ఆస్తిపన్ను బకాయిదారులకు శుభవార్త
90శాతం వడ్దీ మాఫీతో చెల్లించేందుకు వెసులుబాటు
ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15వరకు వన్ టైమ్ అమ్నెస్టీ స్కీమ్ అమలు
హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారులకు శుభవార్త. 201920 ఆర్థ్ధిక సంవత్సరం వరకు...
24 గంటల్లో 48,513 కొత్త కేసులు.. 768 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 48,513 కొత్త కోవిడ్-19 కేసులు, 768 మరణాలు సంభవించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో...
తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,764 కొత్త కోవిడ్-19 కేసులు, 12 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల...
చెట్టును ఢీకొన్న బైక్: ఇద్దరు మృతి
నిర్మల్: జిల్లాలోని కడెం మండలం ఉడుంపూర్ వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన ఓ బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి...
దేశంలోని టైగర్ రిజర్వుల్లో 1923 పులులు
న్యూఢిల్లీ: దేశంలోని టైగర్ రిజర్వుల్లో మొత్తం 1,923 పులులున్నాయని కేంద్ర పర్యావరణశాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్లోని కార్బెట్ టైగర్ రిజర్వ్లో దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నట్టు తెలిపింది. కార్బెట్ టైగర్ రిజర్వ్లో 231,...
ఇది ఆకలి నేరం : ఇద్దరి అరెస్టు
లాక్డౌన్లో ఆకలికి తట్టుకోలేక
వంద కిలోల వెన్న, జున్ను దోపిడీ
ముంబై : లాక్డౌన్ కారణంగా తినడానికి ఏమీ దొరక్క వెన్నజున్ను కాజేసిన ఇద్దరు బిచ్చగాళ్లను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దక్షిణ ముంబై లోని...
కరెంట్ బిల్లు.. గుండె గుభేల్
నెలకు రూ 6.67లక్షల బిల్లు, ఆందోళనలో వినియోగదారుడు
హైదరాబాద్: అధికారుల నిర్లక్షమో, వినియోగదారుల గ్రహచారమో కానీ కొద్ది రోజులుగా విద్యుత్ బిల్లులు వినియోగదారులకు గుండెపోటు తెప్పిస్తున్నాయి. నగరంలోని అంబర్పేట, పటేల్నగర్ నివాసి బి....
హైదరాబాద్ కేరాఫ్ ఫార్మా
కరోనా సంక్షోభంలో సత్తాచాటుతున్న భాగ్యనగర ఔషధ రంగం
భవిష్యత్లో ఫార్మా, లైఫ్సైన్స్ రంగాలదే ఆధిపత్యం
ప్రపంచంలో అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్, కరోనా వ్యాక్సిన్ల తయారీలో ప్రాధాన్యతను ప్రపంచానికి మరోసారి చాటింది
డబ్లుఇఎఫ్ వెబ్నార్లో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్:...
వన్ టైం సెటిల్మెంట్
ఆస్తి పన్ను బకాయిల చెల్లింపునకు మరో అవకాశం
90 శాతం వడ్డీ డిస్కౌంట్, ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు గడువు విధింపు
జిహెచ్ఎంసి సహా పట్టణాల్లోని పన్ను చెల్లింపుదారులకు కొత్త స్కీమ్ వర్తింపు
పురపాలక...
మహమ్మారి బారిన మధ్యవయస్కులు
15839 టెస్టులు..1610 పాజిటివ్లు
జిల్లాల్లో 1079, జిహెచ్ఎంసిలో 531 మందికి వైరస్
వైరస్ దాడిలో మరో 9 మంది మృతి
57,142కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య
31 నుంచి 40 మధ్య వయస్కుల్లో 25 శాతం...