Home Search
- search results
If you're not happy with the results, please do another search
అందరి మనిషి -అందని మనిషి
కూటమి కట్టడం ఎరుగని వ్యక్తి. తనకంటూ ఒక వర్గం లేకపోయినా, అధిష్ఠానంలో తనను ఆదుకొనే, చేదుకొనే వ్యక్తులంటూ ఎవరూ లేకపోయినా, వివాదాలకు అతీతమైన వ్యక్తి కావడం వల్లనే తొలి తెలంగాణ వేర్పాటు ఉద్యమం...
కర్తాపూర్ కారిడార్ 29న మళ్లీ ప్రారంభం
తక్కువ వ్యవధిపై పాక్ను ప్రశ్నించిన భారత్
న్యూఢిల్లీ : సిక్కు యాత్రికుల కోసం కర్తాపూర్ కారిడార్ను జూన్ 29 న మళ్లీ తెరిచే ప్రతిపాదన కేవలం రెండు రోజుల ముందుగా తెలియచేయడంలో పాకిస్థాన్ ఆంతర్యమేమిటని...
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై మరో అవినీతి కేసు
లాహోర్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై ఆ దేశ అవినీతి నిరోధకశాఖ నేషనల్ అకౌంటెబిలిటీ బ్యూరో(న్యాబ్) మరో కేసు నమోదు చేసింది. 34 ఏళ్ల క్రితం పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వ...
మాదక ద్రవ్యాల ముఠా గుట్టు రట్టు : ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు
శ్రీనగర్ : ఆర్మీ, కుప్వారా పోలీస్ సంయుక్తంగా శనివారం మాదకద్రవ్యాల ముఠా కార్యకలాపాలను ఛేదించగలిగారు. దీంతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండుతోపాటు రూ.65 కోట్ల...
కరోనాను ఎదుర్కొన్న 99 ఏళ్ల వృద్ధురాలు
బెంగళూరు : వైద్యులు, కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయేలా 99 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించగలిగింది. కర్నాటక లోని మెర్సెలైన్ సల్దన్హా అనే వృద్ధురాలికి తన మనుమడు నుంచి కరోనా సోకడంతో జూన్ 18...
ఆర్జిఎఫ్ విరాళాల వివాదం : బిజెపిపై శివసేన ధ్వజం
ముంబై : చైనాతో ఘర్షణ తలెత్తిన సమయంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు చైనా దౌత్య కార్యాలయం నుంచి విరాళాలు అందాయని వివాదం లేవనెత్తడం ఎంతవరకు సమంజసమమని బిజెపిని శివసేన నిలదీసింది. లడఖ్ సరిహద్దులో...
హైదరాబాద్లో 76.5 మిల్లీమీటర్ల వర్షపాతం
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో 76.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా...
నిరుద్యోగులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులు
మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లాలో నిరుద్యోగ యువకుల కోసం ఎంఎన్సీ కంపెనీల ఆధ్వర్యంలో ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు యుఈఐ, జీబి డిప్యూటీ చీప్ అధికారి టి. రాము తెలిపారు....
సికింద్రాబాద్ రైల్వే ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స
29 నుంచి అధికారికంగా ప్రారంభం
కేవలం రైల్వే ఉద్యోగులకు మాత్రమే చికిత్సలు
9 మంది స్పెషలిస్టు వైద్యులు, 34 జిడిఎంఓలు, 77 మంది నర్సింగ్ సూపరింటెండెంట్లు,
ఏడుగురు ల్యాబ్ అసిస్టెంట్లు, 77 హాస్పిటల్ అటెండెంట్ల నియామకం...
అమీర్పేట తహసీల్దార్ కు కరోనా
రెవెన్యూశాఖలో వైరస్ కలకలం
కార్యాలయాన్ని శానిటైజర్ చేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది
హోం క్వారంటైన్కు వెళ్లిన సహోద్యోగులు
ఆమె కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డ వైద్యబృందాలు
మన తెలంగాణ, హైదరాబాద్ : నగరంలో కరోనా భూతం కరాళనృత్యం...
రాజముద్రలో తప్పనిసరిగా ‘సత్యమేవ జయతే’ ఉండాలి
నూతన మార్గదర్శకాలను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రభుత్వ ఆఫీసులు, సంస్థలు, ఏజెన్సీలకు భారతదేశ రాజముద్రని తప్పని సరి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది....
ఢిల్లీపై మిడతల దండయాత్ర…. పైలట్లకు పలు సూచనలు
ఢిల్లీ: రాజస్థాన్, హర్యానా నుంచి ఢిల్లీలోని గురుగ్రామ్కు మిడతలు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలోని సైబర్ హబ్ ప్రాంతంలో కోట్లాది మిడతలు చేరుకోవడంతో ఇండ్ల కిటికీలు, తలుపులు ప్రజలు స్వచ్చందంగా మూసుకుంటున్నారు. పాత్రలతో...
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: జగదీష్ రెడ్డి
నల్గొండ: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, హరితహారంలో అందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. నకిరేకల్లో జరిగిన హరితహారం కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, మంత్రి జగదీష్...
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు: కెటిఆర్
హైదరాబాద్: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షలు జరిపారు. రెవెన్యూ, దేవాదాయ భూములపై...
వివాహేతర సంబంధం… భార్యపై కొడవలితో దాడి…. గొంతు కోసుకొని….
లూధియానా: భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమెపై కొడవలితో దాడి చేసి అనంతరం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన పంజాబ్లోని లూధియానా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమర్బీర్ సింగ్-మన్మీత్ కౌర్...
సిపి అంజనీకుమార్ను కాపాడిన పెంపుడు శునకం..
హైదరాబాద్: నగర సిపి అంజనీకుమార్ ఓ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం అంబర్ పేట పోలీస్ క్వార్టర్స్ లో సిపి ఉంటున్నారు. ఈ క్రమలో శనివారం పార్కింగ్ చేసిన తన కారులోకి ఓ...
ప్రతి పేదోడికి ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది: హరీశ్ రావు
మెదక్ః జిల్లాలోని శివంపేట మండలంలోని దంతాన్పల్లి-సికిండ్లపూర్లో రూ.4 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా...
కూతురిపై అత్యాచారం…. తండ్రి ఆత్మహత్య
జైపూర్: రాజస్థాన్లోని అల్వార్ జిల్లా రామ్గఢ్ ప్రాంతంలో ఓ అమ్మాయిపై అత్యాచారం చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తరువాత బాధితురాలి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు...
ఎపిలో కరోనా విజృంభణ.. కొత్తగా 796 కేసులు, 11 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా రోజురోజకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఎపిలో కొత్తగా 796 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 11మంది మరణించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్...
పరువు హత్య…. మృతదేహాన్ని సగం పీక్కతిన్న నక్కలు…
ముంబయి: 16 ఏళ్ల అమ్మాయి యువకుడితో ప్రేమలో పడిందని సోదరుడు ఆమెను చంపి అడవిలో పడేయడంతో నక్కలు, కుక్కలు మృతదేహాన్ని పీక్కతిన్న సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతంలో జరిగింది. సోదరుడిని పోలీసులు అరెస్టు...