Home Search
- search results
If you're not happy with the results, please do another search
డా.బిఎస్ బజాజ్ మృతిపట్ల సిఎం సంతాపం
హైదరాబాద్: హైదరాబాద్ లో బయోటెక్ ఇండస్ట్రీకి ఆద్యుడు డాక్టర్ బిఎస్ బజాజ్ మృతికి సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ఆయన వయసు 93 ఏండ్లు. బయోటెక్ పరిశ్రమలకు డాక్టర్ బిఎస్ బజాజ్ చేేసిన...
ప్రియుడు, భార్యను చంపిన భర్త….
భోపాల్: వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య, ప్రియుడిని భర్త చంపిన సంఘటన మధ్య ప్రదేశ్లోని భిండ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఆనంద్ యాదవ్ అనే వ్యక్తి గ్వాలియర్లో దినసరి...
ఇది రాజ్యాంగ విరుద్ధం: మాయావతి (వీడియో)
జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ పరిణామాలపై బిఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఆరుగురు బిఎస్పీ ఎంఎల్ఎలను కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నారని మండిపడ్డారు. గతంలోనే రాజస్థాన్...
రోడ్డుప్రమాదంలో మహిళ మృతి
హైదరాబాద్: సికింద్రాబాద్ బొల్లారం చెక్ పోస్ట్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన టిప్పర్, బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది....
అర్ధరాత్రి బాలికను ఎత్తుకెళ్లి… అత్యాచారం….
న్యూఢిల్లీ: గాఢ నిద్రలో ఉన్న ఎనిమిదేళ్ల అమ్మాయిని ఎత్తుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన సంఘటన ఢిల్లీలోని సదార్ బజార్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బాలిక తన నానమ్మతో తల్లి కలిసి...
కొబ్బరి చెట్టును వాటేసుకున్న కొండచిలువ (వీడియో)
హైదరాబాద్: కొండ చిలువ కనిపించిందంటే చాలు సగం ప్రాణం పోతుంది. భయంతో గజగజ వణికిపోతాము. గుండె లయ తప్పుతుంది. ఓ కొండ చిలువు అమాంతం కొబ్బరి చెట్టును వాటేసుకుంది. కొబ్బరి చెట్టు చుట్టు...
‘డబుల్ ఇళ్ల’ పేరిట భారీ మోసం
హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసి వారి వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన నిందితున్ని నగరంలోని మాదాపూర్ ఎస్ఓటి, కెపిహెచ్బి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి...
సంపాదకీయం: రాజస్థాన్లో రాజ్యాంగం దుస్థితి
రాష్ట్ర గవర్నర్కు ఆ రాష్ట్ర ప్రజలెన్నుకున్న ప్రభుత్వ మంత్రివర్గ సిఫార్సు ముఖ్యమా లేక తనను నియమించిన కేంద్ర పాలక పెద్దల ప్రయోజనాలు ప్రధానమా అనే ప్రశ్న రాజస్థాన్ వేదికగా మరోమారు తలెత్తింది. రాష్ట్రాన్ని...
పిడుగుపాటుకు పదకొండు మంది మృతి
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని మూడు జిల్లాల్లో పిడుగుపాటుకు 11 మంది చనిపోయారు. బంకురా, పూర్బ బర్ధమాన్, హౌరా జిల్లాల్లో పిడుగులు పడ్డాయి. పొలంలో పనిచేస్తుండగా బంకురా జిల్లాలో ఐదుగురు, పూర్బ బర్ధమాన్ జిల్లాలో 5గురు,...
దేశంలో కొత్తగా 47,704 మందికి కరోనా
న్యూఢిలీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 47,704 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 654 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది....
అపర భగీరథుడు కెసిఆర్
ఎంత కష్టం అయినా చలించక, లెక్క చేయక, అనుకున్నది సాధించే వారిని భగీరథునితో ఆ కఠోర శ్రమను, మొక్కవోని దీక్షను ‘భగీరథ ప్రయత్నం’ తో పోల్చడం పరిపాటి. అసాధ్యమైన పనిని సుసాధ్యంగా చేయడం...
తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,610 కరోనా పాజిటివ్ కేసులు, 9 మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటెన్ విడుదల చేసింది....
మూడేళ్ల కొడుకును హత్య చేసి.. తల్లి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని ఎల్ బి నగర్ శాతవాహన కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకును హత్య చేసింది ఓ తల్లి. అనంతరం తాము ఉంటున్న మూడో అంతస్తుపై నుంచి దూకింది. తీవ్ర గాయాలపాలైన...
మౌసమ్ యాప్ వచ్చేసింది
న్యూఢిల్లీ: వాతావరణమార్పులను ఇక చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలను తెలియచేసే మొబైల్ యాప్ ‘ మౌసమ్’ను కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి హర్ష వర్థన్ ఆవిష్కరించారు....
మొద్దు శ్రీను హత్య కేసు నిందితుడు ఓం ప్రకాశ్ మృతి..
మనతెలంగాణ/హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పరిటాల రవి హత్యకేసులో కీలక నిందితుడు మొద్దు శ్రీను హత్య గావించిన ఓంప్రకాష్ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. విశాఖ ఆరిలోవలోని కేంద్ర కారాగారంలో ఉన్న...
వెబ్ సిరీస్లో నగ్నంగా..
గత ఏడాది ’వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ సినిమాతో టాలీవుడ్ని పలకరించిన బ్యూటీ రాయ్ లక్ష్మీ. తెలుగులో పెద్దగా ఆఫర్స్ దక్కించుకోలేకపోయినా తమిళ ఇండస్ట్రీలో మాత్రం బాగానే అవకాశాలు అందిపుచ్చుకుంటోంది ఈ భామ. ఇదిలా...
ఒకే సారి రెండు డిగ్రీలు..
ఒకే సారి రెండు డిగ్రీలు
రెగ్యులర్ ఒకటి, డిస్టెన్స్లో మరొకటి
త్వరలో అందుబాటులో రానున్న కొత్త విధానం
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలో విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేసే పరిస్థితులు త్వరలో రానున్నాయి. అయితే రెండూ ఒకేసారి...
గుండెపోటుతో మాజీ ఎంఎల్ఎ బి కృష్ణ మృతి..
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంఎల్ఎ బి.కృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్ నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు...
పబ్జి సహా మరో 47 యాప్లపై నిషేధం..?
న్యూఢిల్లీ: సోమవారం 47 యాప్లపై కేంద్రం నిషేధం విధించింది. వీడియో గేమింగ్ యాప్ పబ్జిపైనా నిషేధం విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. నెల రోజుల క్రితం చైనాకు చెందిన 59 యాప్ల్ని...
బంగ్లాదేశ్కు 10 డీజిల్ రైళ్లను అందజేసిన భారత్..
న్యూఢిల్లీ: పొరుగునున్న బంగ్లాదేశ్లో రైల్వే సౌకర్యాలు మరింత వృద్ధి అయ్యేలా భారత్ పది డీజిల్ లోకోమోటివ్ రైళ్లను బంగ్లాదేశ్కు సోమవారం అప్పగించింది. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ సమక్షంలో కేంద్ర విదేశీ...