Home Search
నల్గొండ జిల్లా - search results
If you're not happy with the results, please do another search
శుభసూచకం
కరోనా ప్రభావం బాగా తగ్గింది, నేడు 21 జిల్లాలు కరోనా ఫ్రీ
97 శాతానికి పైగా రోగులు కోలుకుంటున్నారు
కంటైన్మెంట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది
మర్కజ్ లింకులన్నీ గుర్తించాం, ఆందోళన చెందొద్దు
ఏదైన అనుకోని పరిస్థితి...
హమ్మయ్య… ఏడు కేసులే
16 మంది డిశ్చార్జ్, రాష్ట్రంలో 990కి చేరిన కరోనా బాధితులు, కొవిడ్ రోగులకు పండ్లతో ఇఫ్తార్
గాంధీలో రెండు గంటలకొకసారి శానిటేషన్
రేపట్నించి నల్లగొండ, వికారాబాద్, జనగామ జిల్లాల్లో ర్యాండమ్ టెస్టులు
మన...
ఏం భయం లేదు
రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుతోంది
సామాజిక వ్యాప్తి లేదు, కొత్తగా 49 పాజిటివ్ కేసులు, అన్నీ మర్కజ్ లింక్వే, రాబోయే రోజుల్లో కేసులు తగ్గే అవకాశం
కిట్ల కొరత లేదు, మరో 5లక్షలకు ఆర్డరిచ్చాం :...
40 కేసులు పెరిగినయ్
రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
23 రోజుల పసికందుకూ మహమ్మారి
గ్రేటర్ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, గద్వాలలో కలకలం రేపుతున్న వైరస్ వ్యాప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో...
రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా కేసులు
364కు చేరిన పాజిటివ్ల సంఖ్య
జిల్లాల్లో క్రమంగా విస్తరిస్తున్న వ్యాధి
నిజామాబాద్లో తాజాగా
పది మందికి వైరస్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మర్కజ్లింక్తో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా మరో 30 కేసులు...
మూడో దశలో లేం
రాష్ట్రంలో కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదు, కొత్తగా 43 కేసులు
హైదరాబాద్ నారాయణగూడలోని 46 మంది ఉండే ఓ కుటుంబంలో ఒకరికి పాజిటివ్
బాధితులంతా నిజాముద్దీన్ యాత్రికులు, వారి సంబంధీకులే, ఒకరు డిశ్చార్జి
అన్ని చికిత్సా కేంద్రాల్లో సరిపడా...
క్వారంటైన్ కేంద్రాలు రెడీ
టార్గెట్ 12 వేలు...పూర్తయినవి 11వేల 900
పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు
అత్యధికంగా నిజామాబాద్లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్
అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
35 శాతం నీటి ఆదా
వరి సాగులో నూతన నీటి యాజమాన్య పద్ధతులు
కిలో వరికి తెలంగాణలో 2395 లీటర్ల వినియోగం
ఎరోబిక్ వరితో 30 శాతం నీరు ఆదా.. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ సహకారం
మండలిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మన...
తెలంగాణకు వర్ష సూచన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విదర్భ నుంచి రాయలసీమ వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి...
ఏకపక్షం ఏకగ్రీవం
డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్, వైస్చైర్మన్ పదవులన్నీ టిఆర్ఎస్ మద్దతుదారులకే
కెటిఆర్ సీల్డ్కవర్ వ్యూహంతో అన్ని చోట్లా ఏకగ్రీవాలు
5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక
మన తెలంగాణ/హైదరాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్(డిసిసిబి), జిల్లా సహకార...
సీల్డ్ కవర్లలో డిసిసిబి అభ్యర్థులు
భిన్న సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం
పరిశీలకులతో మంత్రి కెటిఆర్ భేటీ, సీల్డ్ కవర్లు అందజేత
మనతెలంగాణ/హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్(డిసిసిబి), డిసిసిబి వైస్ ఛైర్మన్, జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీ ఛైర్మన్...
నేడే శివరాత్రి
వైభవంగా వేములవాడ ముస్తాబు
భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల ఏర్పాట్లు
హెలికాప్టర్ సదుపాయం
మన తెలంగాణ/హైదరాబాద్: నేడే జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెలంగాణలో అతి...
మతిస్థిమితం లేని భర్త చేతిలో భార్య దారుణ హత్య
మునుగోడు : మతిస్థిమితం లేని భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన శనివారం అర్థరాత్రి నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని చీకటిమామిడి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలగోని...
కోరలు చాచిన కాలుష్యం
287 నగరాల్లో వాయు కాలుష్యం
తెలంగాణలో 9
ఎపిలో 6 పట్టణాలు
231 నగరాల్లో అధికంగా నమోదు
గ్రీన్పీస్ ఇండియా సర్వేలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...
హాజీపూర్ సైకోని దోషిగా తేల్చిన పోక్సో కోర్టు
నల్గొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోక్సో కోర్టు దోషిగా తేల్చింది. గురువారం జిల్లాలోని పోక్సో కోర్టు ఈ కేసులో తుది...
భారీగా ఐఎఎస్ల బదిలీలు, పోస్టింగ్లు
జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం
సిసిఎల్ఎ డైరెక్టర్గా రజత్కుమార్ షైనీ
ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి
బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం
వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్గా జనార్థన్ రెడ్డి
విద్యా...
తెలుగు రాష్ర్టాల్లో భూప్రకంపనలు…
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి భూప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, ఎపిలోని గుంటూరు, కృష్షా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి 2.37 గంటలకు భూమి స్వల్పంగా...
ఆరోగ్య తెలంగాణే సిఎం కెసిఆర్ లక్ష్యం
సిద్దిపేట : రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్ వైద్యరంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక...
హాజీపూర్ హత్యల కేసు.. ఈ నెల 27న తుది తీర్పు
హైదరాబాద్ : యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామంలో చోటుచేసుకున్న వరుస హత్య కేసుల్లో ఈ నెల 27న తీర్పును వెలువరించనున్నట్లు పోక్సో కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు ఆరోపణలు...
గ్రామాల్లో కొనసాగుతున్న నిరక్షరాస్యత!
హైదరాబాద్ : గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యత కొనసాగుతోంది. 18 సంవత్సరాలు పై బడిన వారిలో చదువురాని వారి సంఖ్య రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన...