Saturday, May 4, 2024
Home Search

%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE %E0%B0%B5%E0%B1%88%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D - search results

If you're not happy with the results, please do another search
Police

రెడ్‌జోన్లల్లో జల్లెడ

హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విశ్వరూపం దాల్చడంతో వైద్యశాఖ బృందాలు రెడ్‌జోన్ల పరిధిలోని ఇంటింటికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తి వైరస్ సోకితే ఇంటి...
TSSPDCL-CMD

జూన్ నుంచి మీటర్ రీడింగ్ చేపడతాం

హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా సిబ్బంది ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీసుకోవడం కుదరడం లేదు. దీంతో మార్చి, ఏప్రిల్ నెలల బిల్లులను గతేడాది అదే సమయానికి వచ్చిన బిల్లుల ఆధారంగా...
Covid-19

ఎపిలో మరో 57 మందికి సోకిన కరోనా

అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో 9,038 శాంపిళ్లను పరీక్షించగా.. అందులో 102 మందికి కరోనా మహమ్మారి సోకినట్లు ఆంధ్రప్రదేశ్...
India has reported 18177 new coronavirus cases

భారత్‌లో 80 వేలు దాటిన కరోనా కేసులు..

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,967 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 100 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
containment-zones

దిగ్బంధంలో కంటైన్‌మెంట్ జోన్లు

హైదరాబాద్: కరోనా వైరస్ నెలరోజుల క్రితం నుంచి పరిమితంగా ఉన్నప్పటికి గ త ఐదారు రోజుల్లో నుంచి గ్రేటర్ పరిధిలోని ఒకే రోజు 76 కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. జియాగూడలో...
Online-Courses

ఆన్‌లైన్ కోర్సులకు భారీ డిమాండ్

విద్యాసంస్థల మూసివేతతో డిజిటల్ బాట పట్టిన విద్యార్థులు హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలు మూసివేతతో విద్యార్థులు డిజిటల్ బాట పట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్...

మరో 41 కేసులు

    జిహెచ్‌ఎంసి పరిధిలో 31, వలస కార్మికుల్లో 10 మరో ఇద్దరు మృతి, రికవరీ రేటు 69 శాతం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో యాక్టివ్ కేసులు(చికిత్స పొందుతున్న వారు)కంటే రికవరీ శాతమే(డిశ్చార్జ్ అయిన వారు)...

24 గంటల్లో 3,525 కొత్త కరోనా కేసులు.. 122 మంది మృతి

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ రాకాసి రోజురోజుకు వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,525 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 122 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
tax-holiday

టాక్స్ హాలిడే మంత్రం

కొత్త పెట్టుబడుల కోసం భారీగా పన్ను మినహాయింపులు ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు భారత్ ప్రణాళిక చైనా నుంచి వచ్చే కంపెనీలకు గాలం కంపెనీలకు భూకేటాయింపు సులభతరం న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు...
Covid-19

మంచిర్యాలలో కరోనా కలకలం

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. హజీపూర్ మండలం రాపెళ్లి గ్రామంలో ఓ కుటుంబంలోని ముగ్గురు వలస కార్మికులకు కరోనా వైరస్ సోకింది. వీరు మే 5వ తేదీన ముంబై...
Corona

ఎపిలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,666 శాంపిళ్లను పరీక్షించగా 50 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ఎపి వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది....
Covid 19

గత 24 గంటల్లో భారత్‌లో 127 మంది మృతి

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 3,277 కోవిడ్-19 కేసులు, 127 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
corona cases,

ఎపిలో కొత్తగా 43 కరోనా కేసులు.. 3మరణాలు

అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,388 శాంపిళ్లను పరీక్షించగా 43 మందికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య...
Buddha Purnima 2020

బుద్ధిజంతోనే సమానత్వం..

నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. బుద్ధుని కాలంలో కూడా అంటురోగాలు ప్రబలాయి. జంతువులను వేటాడటం ఎక్కువయ్యింది, అందుకే బుద్ధుడు శాకాహార ఉద్యమాన్ని ప్రారంభించారని అంటారు. తిన్న ఆహారం మనిషిని కలుషితం...
India-vs-China, India offers land twice Luxembourgs size to firms leaving China

చైనాను వీడే కంపెనీలకు ‘భారత్ గాలం’

లక్సెంబర్గ్ పరిమాణానికి రెండు రెట్లు భూమి కేటాయింపు  దేశవ్యాప్తంగా మొత్తం 4,61,589 హెక్టార్ల ప్రాంతం గుర్తింపు నాలుగు రాష్ట్రాల నుంచి 1,15,131 హెక్టార్లు విదేశీ సంస్థలకు ఆఫర్ చేస్తున్న భారత్ న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అమెరికా,...

Latest News