Home Search
%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE %E0%B0%B5%E0%B1%88%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
24 గంటల్లో 12,881 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 12,881 కొత్త కోవిడ్-19 కేసులు, 334 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
ఎపి కరోనా హెల్త్ బులిటెన్ విడుదల
అమరావతి: ఎపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 15,188 శాంపిళ్లను పరీక్షించగా 275 మందికి కొత్తగా కోవిడ్-19 సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో మరో ఇద్దరు...
కరోనా కారుచీకట్లో కాంతిరేఖ.. డెక్సమెథసోన్
డ్రగ్ను పరిశీలించి ఫలితాలు ప్రకటించిన లండన్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు
మరణాల రేటును గణనీయంగా తగ్గిస్తుంది
యుకెలో ప్రారంభం నుంచి డ్రగ్ను
వాడితే 5 వేల మరణాలు ఆగేవి
లండన్: కరోనా వైరస్కు మందు లభించేసింది. కరోనా వైరస్ కారణంగా...
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష
డెహ్రాడూన్ : కరోనా వైరస్ నివారణకు సూచించిన నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించేలా ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్సును అమలులోకి తెచ్చింది. ఉత్తరాఖండ్ ఎపిడెమిక్ డిసీజెస్...
పెళ్లి చేసుకోవాలంటే.. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
హిమాయత్నగర్: కరోనా వైరస్ ప్రభావంతో ఎవరు బయటకు వెళ్ళలేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీరశైవ లింగాయత్ - జంగమ మహేశ్వరులలో వివాహం చేసుకోవాలనుకునే వధూవరులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ఆవకాశం కల్పిస్తున్నట్లు విశ్వలింగాయత్...
24 గంటల్లో 11,502 కరోనా కేసులు.. 325మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,502 కరోనా పాజిటీవ్ కేసులు నమెదయ్యాయని, మరో 325 మంది కరోనాతో మృతి చెందారని కేంద్ర...
ఎపిలో ఒక్కరోజే 294 కేసులు.. ఇద్దరు మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఎపిలో 294 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర...
ఇంట్లో ఉండే కరోనాను జయించిన సామాన్యుడు
మా కుంటుంబాన్ని కరోనా ఆవహించింది.. జాగ్రత్తలతోనే బయటపడ్డాం
హైదరాబాద్ : కరోనా వైరస్ ఆ కుంటుంబంలోని భార్య, భర్త, చిన్నారి ముగ్గురిని ఆవహించింది. అయితే కరోనాతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న క్రమంలో శరీరంలో...
కరోనా వల్ల 100 కోట్లు దాటనున్న ప్రపంచ పేదరికం
న్యూయార్క్ : కరోనా వైరస్ వల్ల ప్రపంచంలోని పేదల సంఖ్య 100 కోట్లకుపైగా చేరనున్నట్టు ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. అదనంగా పేదల జాబితాలోకి చేరేవారు 39కోట్ల 50 లక్షలు కాగా, ఇందులో...
జిల్లాల్లో 35 కేసులు
రాష్ట్రంలో కొత్తగా 178 మందికి కరోనా
ఆరుగురు మృతి, మృతుల్లో 27 ఏళ్ల యువకుడు
ఇద్దరు ట్రైనీ ఐపిఎస్లకు, మరో నలుగురు మీడియా ఉద్యోగులకు వైరస్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ విపరీతంగా...
కరోనాతో డిప్యూటీ కమిషనర్ మృతి
ముంబయి: మహమ్మారి కరోనా వైరస్ సోకి బృహన్ముంబయి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శిరీష్ దీక్షిత్(54) కన్నుమూశారు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి...
49 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కరోనా
భువనేశ్వర్: ఒడిశాలో 49 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. వీరంతా కటక్ లోని ముండాలికి చెందిన ఎన్డీఆర్ఎస్ 3వ బెటాలియన్ సిబ్బందని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఇటీవల వచ్చిన...
భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్రతరమవుతున్నాయి. అటు ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి భయపెడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9,987 కొత్త కోవిడ్-19 కేసులు, 331 మరణాలు...
ఎపిలో కొత్తగా 199 పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో సృష్టిస్తున్న 199 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్...
రెండున్నర లక్షలకు చేరువలో కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. భారత్ లో గడిచిన 24 గంటల్లో 9971 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 287 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ...
కంటైన్మెంట్ జోన్లలో టెన్షన్
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభణ చేస్తుండటంతో కంటైన్మెంట్ ప్రాంతాలలో నివసించే ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఏ రూపంలో మహమ్మారి సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలంటే బయపడిపోతున్నారు. రెండురోజుల క్రితం...
పంగోలిన్ రక్షణకు చైనా చర్యలు
బీజింగ్ : చైనాలో ఇప్పుడు పంగోలిన్ (అలుగు) జంతువుకు భద్రతను పెంచింది. ఈ ప్రాణి కరోనావైరస్ వ్యాప్తిలో మధ్యంతర వాహకంగా ఉందని వెల్లడైంది. అయితే చైనాలో పంగోలిన్ మాంసాన్ని బాగా ఇష్టపడి తింటారు....
కరోనా చికిత్సకు వైద్యుల వెనకడుగు..
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ సాధారణ ప్రజలను పీడిస్తూ ఆసుపత్రులబాట పట్టేలా చేస్తుంది. గత మూడు నెలలు నుంచి విజృంభిస్తూ అమాయకులు ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటివరకు నగరంలో 2,138 పాజిటివ్ కేసులు నమోదుకాగా...
యువతకు కరోనాతో బ్రెయిన్ స్ట్రోక్
వాషింగ్టన్ : ఆరోగ్యంగా ఉండే యువతకు కరోనా వైరస్ సోకితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయం ఓ శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడైంది. లక్షణాలు లేకుండా యువత కరోనాకు...
తమిళనాడులో 25వేలు దాటిన పాజిటీవ్ కేసులు..
చెన్నై: తమిళనాడులో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,286 కొత్త కేసులు నమోదు అయ్యాయని, మరో 11 మంది కరోనా మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజా...