Home Search
%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE %E0%B0%B5%E0%B1%88%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ను నమ్మొచ్చు
భారతీయ వైద్య ప్రముఖుల స్పందన
న్యూఢిల్లీ : ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పరీక్షా ఫలితాల పట్ల భారతీయ వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ఆటకట్టులో ఎటువంటి ఆవిష్కరణను అయినా స్వాగతించాల్సి...
కరోనా చీకట్లపై కత్తిదూస్తూ కొవ్వొత్తులై..
రోగుల చికిత్సలో ఉన్న డాక్టర్లకూ వైరస్. ఇప్పటికే 99 మందికి పైగా బలి. 1300 మంది వైద్యులకు పాజిటివ్
న్యూఢిల్లీ : సరిహద్దులలో జవాను... ఆస్పత్రులలో డాక్టరు. ఇప్పుడు ఈ ఇద్దరూ దేశమంతా గర్వించదగ్గ...
ఇమ్యూనిటీతో కోవిడ్ చెడుగుడు?
పదేపదే వైరస్ కాటుతో మనిషికి చేటు
కోలుకున్న వారిపై అధ్యయనాలు
యాంటీబాడీ క్షీణతపై అస్పష్టత
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మనిషిలోని అంతర్గత రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందా? తిరిగి తిరిగి కరోనా కాటుకు వీలుంటుందా? అనే అంశంపై...
24 గంటల్లో 34,884 కొత్త కేసులు.. 671 మరణాలు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 34,884 కేసులు, 671 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ...
140 మంది టిటిడి సిబ్బందికి కరోనా
తిరుమల: ఇటీవల ట్విట్టర్ వేదికగా టిటిడి ఈవో, జెఈవో లమీద మాజీ ప్రదాన అర్చకులు రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలకు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన సలహాలు సూచనలు ఇవ్వదలచుకుంటే నేరుగా...
కరోనా పంజా పేదలపైనే అధికం
భారత్లో 10 వేల మందికి ఎనిమిది మంది కంటే తక్కువే డాక్టర్లు. రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం. లాక్డౌన్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో వైఫల్యం. ప్రముఖ అంతర్జాతీయ మెడికల్...
విశ్వ విపత్తుపై రాజకీయాలా?
మన తెలంగాణ/హైదరాబాద్: విపక్షాలపై మంత్రి కెటిఆర్ మరోమారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వ విపత్తు అయిన కోరనాపై కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుండడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి సిఎం కెసిఆర్ నిరంతరం...
ఆగస్టు 15 నాటికి వ్యాక్సీన్ విడుదల చేస్తాం: ఐసిఎంఆర్
న్యూఢిల్లీః భారత్లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో దేశంలో ప్రతిరోజూ 20వేల వరకు కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా...
ఎపి@17వేలు.. కొత్తగా 845 కేసులు, ఐదుగురు మృతి
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఎపిలో 845 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని,...
అమెరికాలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులోనే 52వేల కేసులు, 676మంది మృతి
న్యూయార్క్ః అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో అమెరికాలో ప్రతీరోజు వేల సంఖ్యలో కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. నిన్న(బుధవారం) ఒక్కరోజులోనే అమెరికాలో ఏకంగా రికార్డు స్థాయిలో 52వేల...
ఎపిలో కొత్తగా 657 పాజిటీవ్ కేసులు.. ఆరుగురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ మరింత తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఎపిలో గత 24 గంటల్లో కొత్తగా 657 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరనాతో మరో ఆరుగురు...
తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు..
హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ ఉగ్రరూపంతో దూసుకుపోతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఆదివారం రాష్ట్రంలో కొత్తగా 983 కరోనా పాటిజటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య,...
కరోనా విజృంభణ.. తెలంగాణకు కేంద్ర బృందం
హైదరాబాద్: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. ఈ నేపథ్యలో కేంద్ర బృందాలు మరోసారి దేశవ్యాప్తంగా కరోనా వ్యాపి తీవ్రత ప్రాంతాలో నాలుగు రోజులపాటు పర్యటించనున్నాయి. ఇందులో భాగంగా ఈ...
కుటుంబ సభ్యులకు కరోనా.. గుండెపోటుతో తల్లి మృతి
ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లాలోని ఆమనల్లులో విషాదం నెలకొంది. వరసగా తన కుటుంబసభ్యులందరికీ కరోనా వైరస్ సోకడంతో మనోవేదనకు గురైన ఓ తల్లి గుండెపోటుతో తనువుచాలించింది. నాగర్ కర్నూలు జిల్లా బైరాపూర్కు చెందిన వ్యక్తి...
గ్రేటర్లో కరోనా స్వైర విహారం
కలవరపెడుతున్న కరోనా పాజిటివ్ కేసులు
వైరస్ విస్తరణపై నగర వాసుల ఆందోళన
మరోసారి లాక్డౌన్ విధించాలని ప్రజల డిమాండ్
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ వేగంగా విస్తరించడంతో ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కు మంటు జీవిస్తున్నారు....
తెలంగాణలో కరోనా ఉధృతి.. ఒక్కరోజే 730 కేసులు
హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 730 కరోనా పాజిటీవ్ నమోదయ్యయని రాష్ట్ర వైద్య శాఖ...
ఏకంగా బ్రెయిన్పైనే ఎటాక్
శ్వాస కేంద్రంపై ప్రభావం చూపి మరణాలకు దారి తీస్తుంది
బ్రెయిన్కు చేరడం వలన వాసన, రుచి తెలియడం లేదు
సిఎస్ఐఆర్, ఐఐసిబి శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
కెనడియన్ జర్నల్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీలో ప్రచురణ
రాష్ట్రంలో35 మరణాలు ఇదే తీరులో...
భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 13,586 కొత్త కోవిడ్-19 కేసులు, 336 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
బీజింగ్ దిగ్బంధం
విమానాలు, రైళ్లు రద్దు, హోల్సేల్ మార్కెట్తో కరోనా తీవ్రం, పరిస్థితి తీవ్రం, రోజుకు లక్ష టెస్టులు, నగరం నుంచి రాకపోకలు రద్దు
బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్లో కరోనా వైరస్ను అరికట్టేందుకు యుద్ధ...
ఎపిలో కొత్తగా 299 కరోనా పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 13,923 శాంపిళ్లను పరీక్షించగా కొత్తగా 299 మందికి కోవిడ్-19 సోకినట్లు ఎపి వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా విడుదల...