Sunday, May 19, 2024
Home Search

పోస్టుమార్టం - search results

If you're not happy with the results, please do another search
Three Killed in Road Accident At Shadnagar

షాద్‌నగర్‌లో కారు ప్రమాదం: ముగ్గురు మృతి

షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ సమీపంలోని అన్నారం వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు డివైడర్ పై నుంచి దూసుకెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ...
Hyna killed deer in nagar kurnool

తిమ్మాజిపేటలో హైనా కలకలం

జింకను వేటాడి చంపిన హైనా తిమ్మాజిపేట మండలంలో హైనాల సంచారం ఫారెస్టు అధికారుల పరిశీలన మనతెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో హైనా కలకలం రేపింది. మండల కేంద్రానికి సమీపంలో చెన్నయ్య గుట్ట వద్ద...
Four Family Members Commits suicide in Srikakulam

జీవితంపై విరక్తితో విద్యార్థి ఆత్మహత్య

జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం లింగంపేటలో విషాదం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని డిగ్రీ విద్యార్థి శివలింగం (24) బలవన్మరణానికి పాల్పడ్డాడు....
Four Injured in Road Accident in Adilabad

ప్రాణం తీసిన డ్రంక్ అండ్ డ్రైవ్

హైదరాబాద్: వనస్థలిపురం పరిధిలోని హస్తినాపురంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఓ కారు ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొని డివైడర్ పై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో సందీప్ అనే యువకుడు...
Dadra MP Mohan Delkar commits suicide

ముంబై హోటల్‌లో దాద్రా ఎంపి ఆత్మహత్య

ముంబై: ఏడుసార్లు లోక్‌సభ సభ్యులైన మెహన్ దెల్కర్ సోమవారం ఇక్కడ ఓ హోటల్‌లో మృతి చెంది ఉండగా కనుగొన్నారు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. మెహన్ దాద్రా, నగర్ హవేలీ స్థానం నుంచి...
man killed in sand tractor collision in sircilla

ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం

రాజన్నసిరిసిల్ల: ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన విషాదఘటన సిరిసిల్ల పట్టణంలోని గోపాల్ నగర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక నెహ్రునగర్‌కు చెందిన కనుకుంట్ల కనుకయ్య(49) అనే నేత కార్మికుడు పనులు ముంగించుకొని ఇంటికి...
37 Members dead bus fell into canal

మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం: 42మంది జల సమాధి

మధ్యప్రదేశ్ సిధి జిల్లాలో విషాదం.. బస్సు కాల్వలో పడి 42మంది జల సమాధి మృతుల్లో 21 మంది పురుషులు, 18 మంది మహిళలు, చిన్నారి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సిఎం సిధి: మధ్యప్రదేశ్‌లో...
bus fell into canal in madhya pradesh satna

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బస్సు ప్రమాదం: 22మంది మృతి

భోపాల్ : డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో 54 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు సిధిలోని కాలువలో పడింది. ఈ సంఘటన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మంగ‌ళ‌వారం ఉదయం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 22మంది ప్రాణాలు కోల్పోయారు....
Five killed five injured Road accident at Maharashtra

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం: ఐదుగురు మృతి

ముంబై: మహారాష్ట్రలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముంబై-పుణె రహదారిపై వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటన పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో ఖోపోలి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి...
14 killed in road accident in Kurnool district

టెంపో-లారీ ఢీ: 14 మంది మృతి

అమరావతి: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంపో- లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు...
6 killed in accident at Kannauj Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం

లక్నో: కారు, ట్రక్కు ఢీకొని జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కన్నౌజ్‌ సమీపంలోని తాల్‌గ్రామ్‌ వద్ద ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌ వేపై ట్రక్కును వేగంగా వచ్చి...
car collided with bike in Yacharam

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

తాండూరు: వికారాబాద్ జిల్లాలోని తాండూరు అంతారం వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభంవించింది. ఆగిఉన్న లారీని బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను అనిల్, దత్తాత్రేయగా...
Car Falls into SRSP Canal in Warangal Rural

అదుపుతప్పి కెనాల్‌లోకి దూసుకెళ్లిన కారు

పర్వతగిరి: విధి వక్రీకరించి ప్రమాదవశాత్తు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాకలో బుధవారం చోటు చేసుకుంది. పర్వతగిరి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ పుల్యాల కిషన్ సేకరించిన వివరాల...
Man killed in fight over omelette in Uppal Mahankali Wines

ఆమ్లెట్ కోసం గొడవ

వైన్ సిబ్బంది దాడిలో యువకుడి మృతి ఉప్పల్ మహంకాళి వైన్స్ వద్ద ఘటన హైదరాబాద్: ఆమ్లెట్ డబ్బుల కోసం జరిగిన గొడవలో ఏకంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన నగరంలోని ఉప్పల్‌లో చోటుచేసుకుంది. పోలీసుల...
Five killed in separate road accidents

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం…

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వారణాసి-జౌన్‌పూర్ సరిహద్దు ప్రాంతంలో ట్రక్కు-వాహనం డీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు....
Woman Died in Road Accident At Jangaon

కారు – బైక్ ఢీ: ఒకరు మృతి

జనగామ: లింగాలఘనపురం మండలం పటేల్‌గూడెం కాలనీ క్రాసింగ్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ-సూర్యాపేట రహదారిపై బైకును వెనుక నుంచి ఎపి16డి ఎల్వొ459 నంబర్ గల కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...
Mother Murdered Her Son in Kerala Palakkad

ఆరేళ్ల కొడుకును హత్య చేసిన తల్లి…

తిరువనంతపురం: కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌లోని పూలక్కాడ్‌ గ్రామంలో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ తల్లి తన 6 ఏళ్ల కుమారుడిని గొంతు కోసి హత్య చేసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన...

భూ తగాదాలో ఉపాధ్యాయుడు మృతి..

జోగులాంబ గద్వాల జిల్లాలో భూ తగాదాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. అలంపూర్‌లో ఉపాధ్యాయుడు స్వాములు, మరో వ్యక్తికి మధ్య భూమి విషయంలో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటా మాట...
man hanging in gandhi hospital

పరువు పోయిందని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

కుల్కచర్ల: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చల్లాపూర్ గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ పదోతరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని హరిక్రిష్ణ(16)గా గుర్తించారు. ఉపాధ్యాయుడు తనను తోటి విద్యార్థుల ముందు మందలించాడని...
2 men Died in Road Accident in Peddapalli

మైలార్ దేవ్ పల్లిలో లారీ బీభత్సం

హైదరాబాద్: నగరంలోని మైలార్ దేవ్ పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వ్యక్తి ప్రాణం తీసింది. అతివేగంతో వచ్చిన లారీ బైక్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లారీ చక్రాల...

Latest News