Monday, May 20, 2024
Home Search

తెలంగాణ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
7665 new Covid 19 cases reported in andhra pradesh

ఎపిలో మరో 14 కొత్త కరోనా కేసులు.. ఇద్దరు మృతి

  అమరావతి: తెలుగు రాష్ట్రాలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 334, ఆంధ్రప్రదేశ్ 252 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఎపిలో కొత్తగా మరో 14 కేసులు నమోదయ్యాయని...
CM KCR

ఏ ఒక్కరినీ వదలం

వ్యాధి లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ పరీక్షలు, వైద్యం సిబ్బందికి అన్ని రకాలుగా ప్రభుత్వ అండ సరిపడా టెస్టు కిట్లు, పిపిఇలు, మాస్క్‌లున్నాయి భవిష్యత్‌లో కోవిడ్ రోగులు పెరిగినా తదనుగుణంగా ఏర్పాట్లు : సిఎం కెసిఆర్ రైతుకు తిప్పలు రానియ్యం సజావుగా...

తబ్లిగీలవి తప్ప కొత్తవి లేనట్లే!

  రేపటితో పూర్తికానున్న విదేశాల నుంచి వచ్చిన వారి క్వారంటైన్ పీరియడ్ అంతా అనుకున్నట్టు జరిగితే 25వేల మందికి వీడనున్న కరోనా నిర్బంధం మర్కజ్‌లింకులను గుర్తించేందుకు ఆశా వర్కర్లకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...
corona

వైద్య ఆరోగ్య శాఖ హాట్ స్పాట్లుగా 25 ప్రాంతాలు !

హాట్ స్పాట్ల పరిధిపై త్వరలో కేంద్రం మార్గదర్శకాలు ఏప్రిల్ 10 తేదీ తరువాత మరిన్ని కేసులు పెరిగే అవకాశం ?   మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి మర్కజ్ సదస్సేనని అధికారులు పేర్కొంటున్నారు. ఈ...
food

వలసజీవుల కడపునింపుతున్న ఎంపి సంతోష్ కుమార్

నిత్య అన్నదానాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల మనతెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌లో పేదప్రజలకు ఎక్కడికక్కడ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సిఎం. కెసిఆర్ ఇచ్చిన పిలపుమేరకు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ నిత్య అన్నదానం చేయడం అభినందనీయమని రాష్ట్ర...
air pollutions

తగ్గిన వాయు కాలుష్యం

సిపిసిబి అధ్యయనంలో వెల్లడి పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో స్వచ్ఛమైన గాలి మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నగరంలో కాలుష్య తగ్గిపోయిందని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విడుదల చేసిన వాయు...

పరిశుభ్రతే అసలైన వ్యాక్సిన్

  కరోనాకు ముందు జాగ్రత్తే మందు మూడో దశకు వెళ్లకుముందే కఠిన చర్యలు తీసుకోవాలి, దశల వారీగా..జోన్ల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేయాలి వైరస్‌పై అవగాహన లేకే ఆ 11 మంది చనిపోయారు, యువకులకూ డేంజరే విచ్చలవిడిగా తిరగొద్దు...

ఈ నెలాఖరు వరకు రేషన్ ఇస్తం

  ప్రజలు గాబరాపడొద్దు, కొన్ని జిల్లాల్లో సర్వర్ల మొరాయింపు నిజమే ఎప్పటికప్పడు సమస్యలు పరిష్కరించి పంపిణీ చేస్తున్నాం, ఖాతాల్లో రూ. 1500 నగదు జమపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు - మంత్రి గంగుల కమలాకర్ ప్రజలు గాబరా...

క్రీడలపై కరోనా పిడుగు

  ఎక్కడికక్కడే ఆగిన ఆటలు మన తెలంగాణ/క్రీడా విభాగం: కరోనా మహమ్మరి ప్రభావం ప్రపంచ క్రీడారంగాన్ని కూడా కుదిపేస్తోంది. రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న కరోనాతో ఎక్కడికక్కడ క్రీడలు ఆగిపోతున్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు ఒలింపిక్స్, వింబుల్డన్...

రైతన్నకు వరి కోత కష్టాలు

  ఒకవైపు లాక్‌డౌన్.. మరోవైపు అకాల వానల భయం పలుచోట్ల హార్వెస్టర్ల కొరత.. గంటకు రూ.300 వరకు రేటు పెంపు రాష్ట్రంలో 11,697 కోత యంత్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి కూపన్ తేదీ ప్రకారమే...
AP Govt Suspend 3 employees in Finance department

సెక్షన్ ఆఫీసర్‌పై సస్పెన్షన్ వేటు?

మన తెలంగాణ/హైదరాబాద్: పశుసంవర్థక శాఖ సెక్షన్ అధికారి ఆయూబ్ ఖాన్‌పై సస్పెన్షన్ వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వద్దకు సంబంధిత శాఖ...
corona

ఎవరూ ఆందోళన చెందొద్దు

రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆకలి తీర్చుతాం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బియ్యం అందిస్తాం 15 రోజుల నిబంధనను తాత్కాలికంగా ఎత్తివేస్తున్నాం ప్రతి కుటుంబానికి రూ. 1500లను అందిస్తాం రేషన్ బియ్యం పంపిణీకీ, నగదుకు సంబంధం...
fake news

అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాలకు చెక్

వాట్సప్, సోషల్‌మీడియాలో షేర్ చేసే ముందు ‘ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌ను చూసుకోవాలి వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్‌పై వస్తున్న అసత్య ప్రచారాలు, తప్పుడు కథనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్’ను...
Corona

బి.టెక్ విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు

మూడు నెలల పాటు ఉచితం మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కొయెంప్ట్ ఎడు టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆన్‌లైన్ పాఠాలను అందుబాటులోకి తీసుకువచ్చింది....
Corona

కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి

  న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)తో పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా(62) కన్నుమూశారు. గరునానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించినట్లు వైద్యులు తెలిపారు. పంజాబ్ లోని అమృత్‌సర్‌...

గవర్నర్‌తో సిఎం భేటీ

  హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సిఎం కెసిఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై...

నేడే శ్రీసీతారాముల కల్యాణం

    భద్రాచలంలో మొత్తం 40 మందికే అనుమతి భక్తులు ఎవరూ రావద్దని ఆలయవర్గాల ప్రకటన మన తెలంగాణ/భద్రాచలం : కరోనా నేపథ్యం లో శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామిదేవస్థానంలో నేడు జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని...

ఆ 169 మంది ఎక్కడ?

  రాష్ట్రం నుంచి 1200 మంది మర్కజ్ యాత్రికుల్లో 1031 మంది గుర్తింపు, మిగతా వారి కోసం రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు ఢిల్లీ వెళ్లొచ్చిన అందరి కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా యాత్రికులు సహా వారి...
Fire breaks out at gandhi hospital

గాంధీలో కరోనాతో వ్యక్తి మృతి

  ఏడుకు చేరిన మరణాల సంఖ్య వైద్యులపై దాడి చేసిన మృతుడి తమ్ముడు దాడిని ఖండించిన మంత్రి ఈటల మన తెలంగాణ /హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి లో కరోనాతో మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో రాష్ట్రంలోని...

తబ్లిగీతో తల్లకిందులు

  దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే 1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...

Latest News