Thursday, May 9, 2024
Home Search

తెలంగాణ ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search

తగ్గిన కాలుష్యం..

  హైదరాబాద్ : హైదరాబాద్‌లో కాలుష్య తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది, మాస్కులు లేనిదే బయటికి రాలేని పరిస్థితి నెలకొందని కరోనా రాకముందు ప్రజల పరిస్థితి ఇదీ. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో ప్రజలు రోడ్లపై...

జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలి

  మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడి ప్రతి ఒక్క పౌరుడి సామాజిక బాధ్యతని డిజిపి మహేందర్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సరిహద్దుల్లోని చెక్‌పోస్ట్‌లలో తనిఖీలు ముమ్మరం చేశామని, విదేశాల నుంచి వచ్చిన వారు...

పరీక్షలపై కరోనా గ్రహణం

  మనతెలంగాణ/హైదరాబాద్ : వివిధ రకాల పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. తాజాగా పదవ తరగతి పరీక్షలు వాయిదా పడగా, ఇదివరకే సిబిఎస్‌ఇ పరీక్షలు, జెఇఇ మెయిన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సాధారణంగా మార్చి...

రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం.. భూసేకరణ పనులు త్వరగా చేయాలి

  మన తెలంగాణ/హైదరాబాద్: రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం - మిగిలిపోయిన భూసేకరణ పనులు త్వరగా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. అధికారులు పెండింగ్ పనులను వెంటనే గుర్తించాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల...

ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలి: కెటిఆర్

  హైదరాబాద్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా(కోవిడ్-19)పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 22, ఆదివారం(రేపు) ఉదయం...

ఒక్కరోజే 63 కేసులు

  దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్‌లు n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...

రాష్ట్రంలో 19

  మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బాధితులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం మరో మూడు కొత్త కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం బాధితుల సంఖ్య 19 కి చేరింది. లండన్ నుంచి...

భూమి మార్కెట్ విలువ పెంపు?

  100 నుంచి 200 శాతం పెంచాలని నిర్ణయం ఐటి కారిడార్లు, భూముల విలువ అధికంగా ఉన్న చోట భారీగా పెంపు ఏప్రిల్ లేదా మే నుంచి అమల్లోకి రానున్న కొత్త చార్జీలు మనతెలంగాణ/హైదరాబాద్ : స్థిరాస్తుల...

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం

  రాష్ట్రవ్యాప్తంగా చార్జింగ్ కేంద్రాలు 138 హైదరాబాద్ నగరంలో స్టేషన్‌లు 118 పై సంస్థలతో ఒప్పంది చేసుకున్న టిఎస్ ఆర్‌ఇడిసిఓ టిఎస్‌ఇఆర్‌సి సూచనతో చార్జింగ్ రుసుంల ఖరారు మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు...
CM KCR

ముందు జాగ్రత్తలే శరణ్యం

గుమిగూడొద్దు, జనంలోకి వెళ్ళొద్దు, నిర్లక్షం అసలే వద్దు కరోనాకు 18 చెక్‌పోస్టులు.. ఎపి, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దులో ఏర్పాటు * ఉగాది, శ్రీరామనవమి బహిరంగ వేడుకలు రద్దు * అన్ని మతాల ప్రార్థన మందిరాలలోకి అనుమతి...
DGP Mahender reddy

గ్రామాల్లో గుంపుల నిషేధం

  కరోనా కట్టడికి పోలీసులు సన్నద్ధం మినిస్టీరియల్ స్టాఫ్‌కు వర్క్ ఫ్రం హోం అన్ని జిల్లాల ఎస్‌పిలతో డిజిపి సమావేశం గ్రామీణ ప్రాంతాలలో కరోనా వైరస్ అవగాహనకు శ్రీకారం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై పోలీస్ శాఖ ముందస్తు...
Yadagirigutta Temple

యాదాద్రి ఆర్జిత సేవలు 31 వరకు రద్దు

తిరుమల ఘాట్ రోడ్లు మూసివేత, నేటి మధ్యాహ్నం నుంచి దర్శనం నిలిపివేత వేములవాడలో పలు ఆర్జిత సేవలు రద్దు ఏప్రిల్ 3 వరకు తలనీలాలకు స్వస్తి నిత్యాన్నదాన సత్రాలు మూసివేత థర్మల్‌గన్‌లతో భక్తులపై నిఘా మనతెలంగాణ/హైదరాబాద్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా...
KTR

ఆ విద్యార్థులను ఇండియాకు తీసుకరండి: కెటిఆర్

హైదరాబాద్: మనీలా, కౌలాలంపూర్, రోమ్ విమానాశ్రయాల్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్విటర్‌లో కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ పూరికి తెలంగాణ మంత్రి కెటిఆర్ విజ్ఞప్తి చేశారు....

బహుముఖ బాణం

  కరోనా కట్టడికి మరిన్ని చర్యలు నేడు మంత్రులు, అధికారులతో సిఎం అత్యవసర భేటీ కరీంనగర్‌లో ఏడుగురు ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ గంగుల అధ్యక్షతన అత్యవసర సమావేశం రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ పిలుపు విదేశాల నుంచి...

రాష్ట్రంలో 13 కరోనా కేసులు

  ఇండోనేషియా బృందంలో ఏడుగురితో పాటు స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, 12 మందికి ఐసొలేషన్‌లో చికిత్స 40 బస్సులతో ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తాం వైద్యారోగ్యశాఖ సిబ్బందికి సెలవులు రద్దు కోఠి కమాండ్ సెంటర్...

సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు

  కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ప్రయాణాలకు దూరంగా ఉండాలి టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా(కొవిడ్19) నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసుకుంటుందని టిఆర్‌ఎస్ వర్కింగ్...

కరోనా విధుల్లో నిర్లక్ష్యానికి.. మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్

  మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంథని మున్సిపల్ కమిషనర్‌పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర మున్సిపల్ కమిషనర్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ బుధవారం...
Telugu Students stuck at Kuala Lumpur Airport

కరోనా ఎఫెక్ట్: కౌలాలంపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు ఊరట

మనతెలంగాణ/హైదరాబాద్: కౌలాలంపూర్, మనీలా ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను ఢిల్లీ, విశాఖపట్నాలకు చేరవేయాలంటూ బుధవారం కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఏషియా షటిల్స్ కు అనుమతిచ్చింది. దీంతో కౌలాలంపూర్, మనీలా ఎయిర్ పోర్టులోని...
two Maoist couriers Arrested

ఇద్దరు మావోయిస్ట్ కొరియర్ల అరెస్ట్..

మన తెలంగాణ /భద్రాచలం: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 39 బెటాలియన్ సీఆర్‌పిఎఫ్, దుమ్ముగూడెం ఎస్‌ఐఇ రతీష్ తన సిబ్బందితో కలిసి దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద తనిఖీలు చేస్తుండగా ఇద్దరు మావోయిస్ట్ కొరియర్లను...
Corona

కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

గిరిజనులకు కరోనాపై అవగాహన కల్పించండి విద్యార్థుల పరీక్షల పట్ల శ్రద్ధ వహించండి విద్యాలయాల్లో కరోనా వైరన్ నివారణ చర్యలు పటిష్టంగా నిర్వహించండి ఐటిడిఎ కొత్త ప్రాజెక్ట్ ఆఫీసర్లందరికీ శుభాకాంక్షలు ప్రభుత్వ పథకాలు సత్వరం అంది...

Latest News