Home Search
బీమా - search results
If you're not happy with the results, please do another search
వన్ నేషన్- వన్ హెల్త్కార్డు!
దేశ ప్రజలకు ప్రధాని మోడీ కొత్త కానుక, నేడు ఎర్రకోట వేదికగా ప్రకటన చేసే అవకాశం
దేశవ్యాప్తంగా 74వ పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం, సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు
74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు...
ప్రపంచంలో @20 మిలియన్ల కరోనా నిర్ధారణ కేసులు..
ప్రపంచంలో 20 మిలియన్లకు చేరుకున్న కరోనా నిర్ధారణ కేసులు
ఆరు వారాల్లోనే అమాంతంగా రెట్టింపు సంఖ్య
ఇందులో సగం అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలవే: జాన్స్హోప్కిన్స్ యూనివర్శిటీ సమీక్ష
మిటో(జపాన్): ప్రపంచం మొత్తం...
కెలికి కయ్యం
తెలంగాణ ప్రాజెక్టులపై ఎపి అర్థంపర్థంలేని రాద్ధాంతం
రాష్ట్రం హక్కులపై కేంద్రానిది తప్పుడు విధానం
త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్లోఆంధ్రప్రదేశ్ నోరు మూయించాలి
రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాల కోసం స్నేహహస్తం అందించాం
బేసిన్లు, బేషజాలు వద్దని స్పష్టంగా చెప్పా,...
విమానం బ్లాక్బాక్స్ లభ్యం
బ్లాక్ బాక్స్ స్వాధీనం
ఏడాది క్రితమే ఎయిర్పోర్టును హెచ్చరించిన డిజిసిఎ, పెడచెవిన పెట్టిన విమానాశ్రయం అధికారులు
ప్రమాదస్థలిని సందర్శించిన హర్దీప్పురి
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల తాత్కాలిక పరిహారం ప్రకటన
కేరళ ప్రభుత్వ సాయం మరో రూ.10 లక్షలు
కోజికోడ్:...
రైతుకు రక్ష
రైతుబీమా ప్రీమియం రూ.1141.44 కోట్లు
ఒక్కో రైతుకు ప్రీమియం రూ.3486.90
గత ఏడాది కంటే రూ.29 కంటే అధికం
32.73 లక్షల మంది అన్నదాతలకు బీమా కవరేజి
ఆగస్టు 14వ తేదీన రెన్యువల్... ఇది మూడో ఏడాది
మన తెలంగాణ/హైదరాబాద్:...
పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: లక్షలాది కార్యకర్తల శ్రమ, త్యాగాల వల్లే టిఆర్ఎస్ పార్టీ గొప్పగా ముందుకెళ్తొందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. 13 ఏళ్లలో కార్యకర్తలు ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదుర్కొని అధిగమించారు....
తెలంగాణ గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారాలి: కెసిఆర్
హైదరాబాద్: లక్షలాది మంది రైతులతో కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ శాఖ మొండి పట్టుదలతో, నిరంతర పరిశ్రమతో పని చేయాలని అధికారులకు సిఎం కెసిఆర్ ...
సాకారం అవుతున్న సాగునీటి కల
రూ.3,825 కోట్లతో 1200 చెక్డ్యాంల నిర్మాణాలు
రూ. 471 కోట్లతో కాల్వల్లో తూముల నిర్మాణం
సాకారం అవుతున్న సిఎం కెసిఆర్ కన్న కలలు
త్వరలోనే కోటి ఎకరాలకు అందనున్న సాగునీరు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి జలకళ వచ్చింది. ప్రాజెక్టులన్నీ...
అన్ని వర్గాల సంక్షేమం కోసం కెసిఆర్ కృషి: జగదీష్ రెడ్డి
హైదరాబాద్: ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ విద్యనందించేందుకు తెలంగాణలో 900కు పైగా గురుకుల పాఠశాలలను సిఎం కెసిఆర్ ఏర్పాటు చేశారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్...
ఎపి బడ్జెట్ @రూ.2.24లక్షల కోట్లు..
అమరావతిః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మంగళవారం ఎపి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రూ.2.24,789.18...
జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ
సిరిసిల్లలో కాంగ్రెస్పై కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...
వలస కార్మికులు -సుప్రీం ఉత్తర్వులు
జాతి కలహాలు, మత కల్లోలాలు వంటి అమానవీయ సంక్షోభాలు లేకుండానే అన్ని నాగరిక వ్యవస్థల సమక్షంలోనే అతి దారుణమైన మానవ వేదనకు తెర తీసిన విషాద అధ్యాయంగా వలస కార్మికుల ఘట్టం దేశ...
ఎల్ఐసి పెట్టుబడులు.. ఆల్ టైమ్ కనిష్టానికి
రూ.1.7 లక్షల కోట్లు తగ్గిన పెట్టుబడి విలువ
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) పెట్టుబడుల విలువ ఆల్టైమ్ కనిష్టానికి పడిపోయింది. స్టాక్మార్కెట్లో లిస్టెడ్...
నియంత్రిత సాగు విధానంతో రైతులకు లాభం: సత్యవతి రాథోడ్
మహబూబాబాద్: నియంత్రిత సాగు విధానంతో రైతులకు లాభం జరుగుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగులో రైతులతో అవగాహన సదస్సు జరిగింది. నియంత్రిత సాగు విధానం...
సార్ చెబితే రైతులు వింటారు
నియంత్రిత సాగులో విజయం సాధిస్తాం
ఈ దసరాకు యాదాద్రి ప్రధానాలయం పూర్తి...
టెస్కాబ్ వైస్ ఛైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ
మన తెలంగాణ ప్రతినిధి : సింగిల్ విండో ( ప్రాథమిక వ్యవసాయ...
సంక్షోభం మాటున సంస్కరణలు!
ఇందిర, మోడీ -2
గతంలో మన పాలకులు చేపట్టిన సంస్కరణలన్నీ విదేశీ చెల్లింపుల అంశాలతో సహా వివిధ సంక్షోభాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర ఒక ఏడాదికి అటూ ఇటూ సరిపడా నిల్వలున్నా...
వానాకాలంలో మక్కలపై నిషేధం
70లక్షల ఎకరాల్లో పత్తి, 40లక్షల
ఎ.లో వరి, 15లక్షల ఎ.లో కంది
2 లక్షల ఎ.లో కూరగాయలు
ఇక హాట్కేకుల్లా మన పంటలు
ఇది వ్యవసాయ విప్లవం
జిల్లాల వారీగా సాగు రోడ్ మ్యాప్
2,3 రోజుల్లో కలెక్టర్ల,
రైతుప్రతినిధులతో...
సాగుకు సాయం
వ్యవసాయం, అనుబంధ రంగాల మౌలిక సదుపాయాలకు రూ.లక్ష కోట్లు
పంటలకు సరైన మద్దతు ధర
ఎక్కడ మంచి ధర పలికితే అక్కడే అమ్ముకునే సౌకర్యం
చట్టపరమైన మార్పులు
మత్సకారులకు రూ.20వేల కోట్లు
సూక్ష్మ ఆహార...
మత్స్య సంపద యోజనకు రూ.20 వేల కోట్లు: నిర్మలా సీతారామన్
హైదరాబాద్: పాల ఉత్పత్తిదారుల కోసం ప్రత్యేక పథకం తీసుకోస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లాక్డౌన్ సమయంలో పాల డిమాండ్ 20-25 శాతం తగ్గిందని, మిగులు పాలన సహకార డెయిరీల...
రైతుల మేలు కోసమే నియంత్రిత పంటలు
అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలి. ఏది పడితే అది పండించి... దాన్ని మార్కెట్కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అంగట్ల సరుకు పోసి ఆగం కావొద్దు. డిమాండ్ ఉన్న...