Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
కాజీ నజ్రుల్ను మరిచిపోయామా?
మే 25వ తేదీ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రఖ్యాత విప్లవకవి కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి. కాని ఎవరూ పట్టించుకున్నట్లే కనబడలేదు. ఆయన పుట్టి పెరిగిన పశ్చిమబెంగాల్ ప్రజలు ఆయన్ను మరిచిపోలేరు....
దేశ ప్రతిష్ఠపై రాజీ లేదు: రాజ్నాథ్సింగ్
న్యూఢిల్లీ: దేశ ప్రతిష్ఠ విషయంలో రాజీ పడబోమని రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. భారత్ బలహీనంగా లేదని, తన రక్షణ సామర్థాన్ని బలోపేతం చేసుకున్నదని రాజ్నాథ్ అన్నారు. ఇటీవల చైనా సరిహద్దున లడఖ్ ప్రాంతంలో...
తక్షణ నగదు పంచకపోతే పేదల అంతమే
న్యూఢిల్లీ : కరోనా సంక్షుభిత దశలో కేంద్రం వైఖరి ఇదే విధంగా కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణం నగదు పంపిణీ చేయాల్సి ఉంది....
హైకోర్టులో రేవంత్ రెడ్డి రిట్ పిటిషన్..
మనతెలంగాణ/హైదరాబాద్: చట్ట వ్యతిరేకంగా ప్రముఖుల నివాసాలపై డ్రోన్ కెమెరాలను ఎగరేశానని తనను అరెస్టు చేసిన పోలీసులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డి హైకోర్టులో రిట్పిటిషన్ దాఖలు చేశారు....
చైనా చొరబడుతుంటే మోడీ ఎక్కడ?
కేంద్రాన్ని నిలదీసిన రాహుల్
ఇటువంటి విషయాలు ట్విట్టర్లో ప్రశ్నిస్తారా: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : లడాఖ్లోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై పెదవి విప్పడంలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ...
జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ
సిరిసిల్లలో కాంగ్రెస్పై కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...
కెటిఆర్ లాంటి నాయకుడు మాకు కావాలి: టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై కాంగ్రెస్ ఎంపి రేవంత్రెడ్డి చేస్తున్న ఆరోపణలను టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం తీవ్రంగా ఖండించింది. రేవంత్రెడ్డి అసత్యప్రచారానికి పాల్పడుతున్నారని టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం...
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి: కెటిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అపర భగీరథుడు అని మంత్రి కెటిఆర్ పొగిడారు. బుధవారం సిరిసిల్లలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. జల, హరిత, గులాబీ, నీలి, శ్వేత విప్లవాలతో గ్రామీణ ఆర్థిక...
బిజెపి పాచికలు
ఈ నెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు గుజరాత్లో బిజెపి మాయ పాచికలాటకు మళ్లీ తెర లేపాయి. ఆ రాష్ట్రంలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎంఎల్ఎలు శాసన సభకు రాజీనామా...
రాజ్యసభ ఎన్నికల బరిలో మాజీ ప్రధాని దేవెగౌడ
కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే నామినేషన్ దాఖలు
బెంగళూరు : ఈనెల 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరి లోకి కర్నాటక నుంచి జెడిఎస్ అగ్రనేత, మాజీ ప్రధాని దేవెగౌడ దిగనున్నారు. మంగళవారం ఆయన...
రాజస్థాన్లో 50 లక్షలమందికి ఉపాధి హామీ: సచిన్ పైలట్
జైపూర్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద తమ రాష్ట్రంలో 50లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నామని, వారిలో13 లక్షలమంది వలస కార్మికులని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తెలిపారు....
కెటిఆర్ అవినీతి పరుడని నిరూపిస్తే.. టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తా..
తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అవినీతి పరుడని నిరూపిస్తే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తానని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళీ అన్నారు. ఆదివారం పోసాని మీడియా సమావేశం...
ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్న కేంద్రం : రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ : చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, ప్రజలకు నేరుగా ఆర్థిక సాయం అందించకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రం నాశనం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. చిన్న మధ్య...
ప్రాజెక్టులపై కాంగ్రెసోళ్ల రాద్ధాంతం: గుత్తా
హైదరాబాద్: ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎస్ఎల్బిసిని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తరువాత 943 కోట్లు...
కన్నడనాట ‘పెద్దల’ సందడి
రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖర్గే
దేవెగౌడ బరిపై ఉత్కంఠ
బెంగళూరు : కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు ఈనెల 19న పోలింగ్ జరుగనుంది. మొత్తం 224 అసెంబ్లీ...
మోడీ తాజా ఏడాది పాలన
అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...
పవర్తో పెట్టుకుంటే పవర్ లేకుండా పోతారు..
మనతెలంగాణ/హైదరాబాద్: పవర్(కరెంట్)తో పెట్టుకుంటే పవర్లో(అధికారంలో) లేకుండా పోతారని పియుసి ఛైర్మన్, టిఆర్ఎస్ ఎంఎల్ఎ ఎ.జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు కరెంట్తో పెట్టుకుంటే కుర్చీ పోయిందని, వైఎస్ను రెండు సార్లు పవర్ లోకి తెచ్చింది పవరే...
హరిత చరిత
అభివృద్ధి, సంక్షేమాల అఖండ విజయం
ఉద్యమ సారథ్యం నుంచి అధికార అగ్రాసనాన్ని అధిష్ఠించిన అరుదైన ముఖ్యమంత్రి... జనహృదయ పీఠాలలో చిరస్థానం పొందిన ప్రత్యేక రాష్ట్ర సాధకుడు... ఆరేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని బహుముఖ అభివృద్ధి శిఖరం...
ఆత్మగౌరవ జెండా ఎగిరిన రోజు..!
జూన్ 2 తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవ జెండాను ఎగేరేసిన రోజు. స్వయంపాలన జెండా ఎత్తిన రోజు. దేశానికి రోల్ మోడల్గా నిలిచిన రోజు. తెలంగాణ అనే పదం వింటేనే వైబ్రేషన్ ఒక...
చత్తీస్గఢ్ మాజీ సిఎం అజిత్ జోగి కన్నుమూత
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి (74) కన్నుమూశారు. ఇటీవల గుండె పోటుతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరి 20 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిశారు.
అజిత్ జోగి...