Home Search
పరిరక్షణ - search results
If you're not happy with the results, please do another search
పబ్జీపై దాడిలో నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం పబ్జీ మరో 117 చైనా యాప్లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్టాక్ మరో 58 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే....
ఖాజిపల్లి ఫారెస్ట్ను దత్తత తీసుకున్న ప్రభాస్..
మన తెలంగాణ/హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్, అభిమానుల డార్లింగ్ హీరో ప్రభాస్ మరో డేరింగ్ స్టెప్ వేశారు. తన సినిమాల వలే తన మనసు కూడా భారీ అని నిరూపించే నిర్ణయం తీసుకున్నారు....
మూడు దశల్లో సైక్లింగ్ ట్రాక్లు
స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు
ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద ఖైరతాబాద్ జోన్లో అమలు
హైదరాబాద్: గ్రీన్ సిటీ లక్షంగా జిహెచ్ఎంసిలో పరిధిలో సైకిళ్ల వినియోగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు...
బహుజనుల బతుకుల్లో వెలుగెన్నడు?
వ్యక్తిగత ఆరాధనతో ఎవరి దగ్గరా బానిసలుగా బ్రతకవద్దని’ డా. బి.ఆర్. అంబేడ్కర్ అణగారిన వర్గాల వారి నుద్దేశించి పలుమార్లు చెప్పారు. దేశంలో దాదాపు 85% మంది బహుజనులున్నారు. రిజర్వేషన్ల పెంపు, రాజ్యాధికార సాధన...
మళ్లీ అదే దుర్బుద్ధి
on
జూన్ 15 నాటి ఘటనకు భిన్నంగా ఈసారి చైనా దూకుడిని మన సేనలు విజయవంతంగా అరికట్టగలిగాయి. అప్పుడు తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయలో గల పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరాన్ని చైనా సేనలు...
సంకల్పానికి పట్టుదల తోడవ్వాలి..!
సంకల్పం చిన్నదే కావచ్చు కానీ అందులో సమాజ శ్రేయస్సు ఉంది. తీసుకున్న సంకల్పం, ఎత్తుకున్న బాధ్యతను అమలు చేయాలనే పట్టుదల కూడా కావాలి. లేకుంటే మనం తీసుకున్న సంకల్పం ఎంత గొప్పదయినా నిరుపయోగం...
గట్టిపడుతున్న గళం
పదుగురి మాటకి ప్రాధాన్యమిచ్చి సాగవలసిన ప్రజాస్వామ్య పాలనకు ఏకపక్ష, కేంద్రీకృత ఏలుబడికి పొసగదు. ఆ రెండింటికీ ఎంతో వైరుధ్యమున్నది. ఏడు రాష్ట్రాల ఎన్డిఎ యేతర ముఖ్యమంత్రులు ఇదే విషయాన్ని సమైక్యంగా నొక్కి...
హద్దులు చెరిగిపోతున్నాయి
పార్టీలు, సరిహద్దులకతీతంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
రాష్ట్రం... దేశం... ఖండం.. పార్టీలు.. మతాల లాంటి హద్దులు చెరిగిపోతున్నాయి. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనూహ్యరీతిలో విశ్వవ్యాప్త ఉద్యమంగా...
యుఎఇ చేరిన హైదరాబాద్, ఢిల్లీ జట్లు
యుఎఇ చేరిన హైదరాబాద్, ఢిల్లీ జట్లు
ఎడారి దేశంలో క్రికెట్ సందడి
దుబాయి: ఐపిఎల్లో తలపడేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదివారం దుబాయి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆదివారం యుఎఇ బయలుదేరి వెళ్లింది. మిగతా...
కోర్టు ధిక్కార దోషం!
‘ధిక్కారముల్ సైతునా’ అంటూ సుప్రీంకోర్టు, ప్రఖ్యాత పౌరహక్కుల న్యాయవాది ప్రశాంత్ భూషణ్ను దోషిగా నిర్ధారించింది. ఆయన తన ట్వీట్ల ద్వారా న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలకున్న విశ్వాసాన్ని కదిలించి వేసే ప్రయత్నం...
భాగ్యనగరానికి యునెస్కో గుర్తింపు దక్కాలి
చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
మొజంజాహీ మార్కెట్ పరిరక్షణ బాధ్యత అందరిపై ఉంది
రూ.15కోట్లు వెచ్చించి పునర్నిర్మించుకోవడం ఆనందదాయకం
మార్కెట్ను ప్రారంభించిన అనంతరం మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలు
విద్యుత్ కాంతుల్లో వెలిగిపోయిన...
నిబంధనలు సడలింపు
ఐటి, హెల్త్ ఉద్యోగులకు హెచ్1బి వీసాల్లో ఊరట
జీవిత భాగస్వాములు, పిల్లలకు వర్తింపు
వాషింగ్టన్: అమెరికాలో హెచ్ 1 బి, ఎల్ 1 ట్రావెల్ వీసాల నిబంధనలలో స్వల్ప సడలింపులు కల్పించారు ఇంతకు ముందు...
భద్రాద్రి సీతారాముల గోత్రనామాలపై వివాదం..
భద్రాద్రి సీతారాముల గోత్రనామాలపై వివాదం
‘శ్రీరామచంద్ర’ పదానికి బదులుగా ‘రామనారాయణ’ పదం వాడడంపై అభ్యంతరం
భక్తకోటి విశ్వాసాలను వమ్ముచేస్తున్నారని
భద్రాద్రి పరిరక్షణ సమితి ఆరోపణ
అర్చకులు నోటీసులు పంపించిన చిదంబరశాస్త్రి
వివాదం చేస్తే ఊరుకోం: వేదపండితులు
మనతెలంగాణ/హైదరాబాద్: భద్రాద్రిలో సీతారాముల గోత్రనామాలు,...
ఉస్మానియాకు పునరుజ్జీవం ఎప్పుడో!
100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి ఈ రోజు వివాదాలకు కేంద్ర బిందువయ్యింది. ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులను ప్రపంచానికి అందించిన ఈ వైద్యశాల నేడు విమర్శల పాలవ్వడం...
శత్రువును రఫాడించే రాఫెల్స్
శబ్ధవేగాన్ని మించిన గురి ..
అంబాలా బేస్ అమ్ములపొదిలోకి
రక్షణ పాటవశక్తికి స్వాగతస్పందన
న్యూఢిల్లీ/ అంబాలా : ఎన్నాళ్ల వేచిన క్షణం రానే వచ్చింది. ఫ్రాన్స్ నుంచి రెక్కలు కట్టుకుని ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం...
వైద్యులు… కనిపించే దేవుళ్ళు
ప్రపంచమంతా గడగడలాడిపోతున్నది. కరోనా మహమ్మారి భూగోళాన్ని పూర్తి గా షట్డౌన్ చేసింది. మనిషికి మనిషి దగ్గరకు రావడానికి భయపడుతున్నాడు. ఒకరిని ఒకరు అనుమానంగా చూసుకుంటున్నారు. ఇంట్లో సభ్యులే విడివిడిగా వుండే పరిస్థితులు వచ్చాయి...
కరోనా చీకట్లపై కత్తిదూస్తూ కొవ్వొత్తులై..
రోగుల చికిత్సలో ఉన్న డాక్టర్లకూ వైరస్. ఇప్పటికే 99 మందికి పైగా బలి. 1300 మంది వైద్యులకు పాజిటివ్
న్యూఢిల్లీ : సరిహద్దులలో జవాను... ఆస్పత్రులలో డాక్టరు. ఇప్పుడు ఈ ఇద్దరూ దేశమంతా గర్వించదగ్గ...
ఎపిలో కరోనాను జయించిన ఐపిఎస్ దంపతులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారిన పడిన ఐపిఎస్ దంపతులు కరోనాను జయించి తిరిగి శుక్రవారం విధుల్లో చేరారు. దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్, డిసిపి విక్రాంత్ పాటిల్ దంపతులు...
ఇమ్యూనిజం జిందాబాద్
ప్రతి మనిషికి స్వతహ సిద్ధంగానే శరీరంలో అంతర్గత సహజ సిద్ధమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. ఇది తల్లి ద్వారా మానవుడికి ప్రసరితమయ్యే గొప్ప వరం. రోగ నిరోధక శక్తి కామన్గా ఇమ్యూనిటీగా పిలుచుకునే...
మొక్కలు నాటి కాపాడటం మనబాధ్యత
మనతెలంగాణ/హైదరాబాద్: ఖాళీ ప్రదేశాలు ఎక్కడ ఉన్నా అక్కడ మొక్కలు నాటి కాలుష్యాన్ని తరిమివేయాలని సుప్రసిద్ధ తబల విద్వాంసుడు జైపాల్ రాజ్ చెప్పారు. గ్రీన్ఇండియా ఛాలెంజ్ 3వ దశలో భాగం గా గాయకుడు దినకర్...