Friday, May 10, 2024
Home Search

పరిరక్షణ - search results

If you're not happy with the results, please do another search
Cloth masks

బట్ట మాస్కే మంచిది

టొరంటో : బట్టతో తయారుచేసే మాస్క్‌లే కరోనా వైరస్ వ్యాప్తిని పరోక్షంగా తగ్గిస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. నూలు తో రూపొందించే మాస్క్‌లతో కాలుష్యపు గాలిని అరికట్టవచ్చునని, ఈ విధంగా వైరస్ వ్యాప్తిని...
Release of prisoners from prisons began

కరోనా ఉక్కిరిబిక్కిరి నుంచి ఉపశమనం

  జైళ్ల నుంచి ఖైదీల విడుదల ఆరంభం సుప్రీంకోర్టు చురకలతో కదలిక జైళ్లలో రద్దీ మధ్య వైరస్ భయాలు న్యూఢిల్లీ : ఖైదీలతో కిక్కిరిసి ఉండే జైళ్లలో ప్రస్తుత కరోనా వైరస్ తీవ్రసవాలును విసిరింది. ఖైదీల...

మా పోలీసుకు రెస్టు కావాలి

  కేంద్ర బలగాల సాయం కోరిన మహారాష్ట్ర లక్నో : పోలీసు సాయం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. తొలి లాక్‌డౌన్‌కు ముందు మూడు రోజుల నుంచి తమ రాష్ట్ర పోలీసులు విధులలో...

నిత్యావసరాల నిల్వలున్నాయి: అమిత్ షా

  న్యూఢిల్లీ: లాక్‌డౌన్ పొడిగించారని ఆందోళనపడక్కర్లేదని, దేశంలో ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రజలకు హామీ ఇచ్చారు. దేశ హోంమంత్రిగా ఈ...
CM KCR

ఏ ఒక్కరినీ వదలం

వ్యాధి లక్షణాలున్న ప్రతి వ్యక్తికీ పరీక్షలు, వైద్యం సిబ్బందికి అన్ని రకాలుగా ప్రభుత్వ అండ సరిపడా టెస్టు కిట్లు, పిపిఇలు, మాస్క్‌లున్నాయి భవిష్యత్‌లో కోవిడ్ రోగులు పెరిగినా తదనుగుణంగా ఏర్పాట్లు : సిఎం కెసిఆర్ రైతుకు తిప్పలు రానియ్యం సజావుగా...

గడప దాటొద్దు.. గండం తేవొద్దు

  ఎవరూ.. రోడ్డుపైకి.. రావొద్దు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఈ అర్ధరాత్రి నుంచే 3 వారాల పాటు దేశమంతా లాక్‌డౌన్ విధిస్తున్నాం. చేతులు జోడించి వేడుకుంటున్నా బయటకు వెళ్లే ఆలోచన మానుకోవాలి. జనతా కర్ఫూకి...

సంపాదకీయం: కరోనా – ప్రజారోగ్యం

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అందుకుని ఆదివారం నాడు దేశ ప్రజలంతా స్వచ్ఛంద కర్ఫూ పాటించిన తీరు అపూర్వం, అమోఘం అనిపించింది. ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు చేతులు జోడించి చేసిన...

స్వీయ నిర్బంధంలో విరుష్కలు

  ముంబై: కరోనా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పోయారు. దీనికి సంబంధించిన వీడియోను విరుష్కలు అభిమానులతో పంచుకున్నారు. కరోనా మహమ్మరి రోజురోజుకు...

బహుముఖ బాణం

  కరోనా కట్టడికి మరిన్ని చర్యలు నేడు మంత్రులు, అధికారులతో సిఎం అత్యవసర భేటీ కరీంనగర్‌లో ఏడుగురు ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ గంగుల అధ్యక్షతన అత్యవసర సమావేశం రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిఎం కెసిఆర్ పిలుపు విదేశాల నుంచి...

‘ధోనీ కెరీర్ ముగిసినట్టే’

  న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ కెరీర్ ఇప్పటికే ముగిసి పోయిందని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక్కడ ఓ స్పోర్ట్ స్టోర్‌ను ప్రారంభించిన...

విద్యుత్ వాహనాలపై ఆసక్తి చూపని నగరవాసులు

  హైదరాబాద్ : పర్యావరణ పరంగా ఎటువంటి సమస్యలు లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు వెలవెల బోతున్నాయి. 2030లో అధిక సంఖ్యలో వినియోగించే విద్యుత్ వాహనాలే ఉంటాయని చెబుతున్న అధికారులు వాటి...

ఉద్యమంలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్

  హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఇండియా ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మణికొండలోని తన నివాసంలో ఆదివారం...

పకడ్బందీగా ‘కుడా’ మాస్టర్ ప్లాన్

  15 నగరాల్లో చేసిన అధ్యయనంతో రూపకల్పన ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్లతో అనుసంధానం మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణ మంత్రి దయాకర్‌రావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నేడు మున్సిపల్ మంత్రి కెటిఆర్‌తో సమావేశం మనతెలంగాణ / హైదరాబాద్...

కమాండ్ కంట్రోల్ నిర్మాణానికి రూ. 550 కోట్లు

  డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని సంకల్పం, పోలీసు భద్రతకు రూ. 5,852 కోట్ల నిధులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ. 5,852 కోట్ల నిధులను కేటాయించారు. పోలీసుశాఖ...

15 మందికి నారీశక్తి పురస్కారాలు

  న్యూఢిల్లీ : వివిధ రంగాలలో ప్రత్యేకతలను కనబర్చిన 15 మంది మహిళలకు ఈ ఏటి నారీ శక్తి పురస్కారాలు దక్కాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మహిళాదినోత్సవం సందర్భంగా ఆదివారం వీటిని అందించారు. సమాజంలో...

మొక్కలు నాటడమే కాదు.. సంరక్షణ బాధ్యత నిర్వర్తించాలి

  హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు యువతరం నడుం బిగించాలని గ్రీన్‌ఛాలెంజ్‌లో భాగస్వాములై మొక్కలు నాటాలని భూపాలపల్లి డిఎస్పీ సంపత్‌రావు పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా భూపాలపల్లి...

క్రీడలతో మానసిక ఉల్లాసం

  హైదరాబాద్ : పోలీసులు ఆరోగ్యంగా, మానసికోల్లాసంగా ఉండేందుకు యాన్యువల్ స్పోర్ట్ మీట్‌ను ఏర్పాటు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసుల యాన్యువల్...
Modi

భారత్ మాతంటే వొళ్లుమంటా?

మన్మోహన్‌కు మోడీ చురకలు బిజెపిపిపి భేటీలో మంతనాలు ఎంపిలకు ప్రసంగ బుక్‌లెట్లు   న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత్ మాతాకీ జై నినాదం పట్ల కూడా గౌరవభావం లేదని ప్రధాని నరేంద్ర...

మొక్కలను నాటండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి…

  హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ దేశవ్యాప్తంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. పచ్చదనం కంటికి ఆహ్లాదాన్నిచ్చి ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుందని చిలకలూరిపేట ఎంఎల్‌ఎ విడదల రజని...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన నల్గొండ జిల్లా కలెక్టర్

  హైదరాబాద్ : టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మూడు...

Latest News