Sunday, April 28, 2024
Home Search

సంగారెడ్డి - search results

If you're not happy with the results, please do another search

అకాల వర్షాలకు 10 వేల ఎకరాల్లో పంట నష్టం

  హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కురిసిన అకాల వర్షాలకు 10 వేల 610 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ...

ఖాకీ కర్కశం

  నెట్టి పడేశాడు.. బూటు కాలితో తన్నాడు.. అడ్డొచ్చిన విద్యార్థులపై లాఠీ ఝుళిపించాడు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఘటనపై నెటిజన్ల మండిపాటు చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు : బాధితురాలి తల్లి అనుమానం మన తెలంగాణ/హైదరాబాద్/రామచంద్రాపురం : సంగారెడ్డిలో...

75 గజాల లోపు ఇంటికి ఒక్క రూపాయికే పర్మిషన్

  సంగారెడ్డి : పల్లెప్రగతి రెండు దశల్లో జరగడంతో గ్రామాల్లో ఎంతో మార్పువచ్చిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. పట్టణ ప్రగతితో కూడా పట్టణాల్లో ఎంతో మార్పురావడం ఖాయమని పేర్కొన్నారు. సంగారెడ్డిలో సోమవారం...

రోడ్డు ప్రమాదం… ఇద్దరు మృతి

ఆదిలాబాద్: తెలంగాణలో వేర్వేరు ప్రదేశాల్లో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం మామడ టోల్‌ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో కారు పూర్తి...
Shivarathri

మహదేవశంభో

శివుడు సర్వంతర్యామి. విశ్వమంతా వ్యాపించినవాడు.  శివ అనే రెండక్షరాలు అత్యంత మహిమాన్వితమైనవి, గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్ధం. మంగళకరుడైన పరమశివుని అనుగ్రహం పొందడానికి హిందూవులు జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ఏటా...

తహసీల్దార్ ఆఫీస్ ముందు రైతు ఆత్మహత్యాయత్నం

  సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఒక రైతు బుధవారం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మండలంలోని పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి సర్వే నెంబర్ 196లో ఉన్న తన...

35మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

  హైదరాబాద్ : 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం రోజున హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమంపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర...

రాష్ట్రంలో మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌ కమిషనర్లు బదిలీలు... వారి వివరాలు 1. ఎండి...

నాలుగు నెలల్లో సింగూరుకు జలాలు

పల్లె ప్రగతిలో రాష్ట్రంలో రెండో స్థానం,  ప్రజలు స్వచ్ఛత పాటించకుంటే జరిమానా తప్పదు,  పల్లె ప్రగతి సమ్మేళనంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి: కాళేశ్వరం నీటిని నాలుగు నెలల్లో సింగూరు ప్రాజెక్టుకు తీసుకొస్తామని ఆర్థికశాఖ...
EAMCET 2020

21 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ

  నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 19 దరఖాస్తుల స్వీకరణ : 21 నుంచి మార్చి 30 వరకు సవరణకు అవకాశం : మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ : ఏప్రిల్ 20...

కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే మెడిసిన్ నా వద్ద ఉంది

  హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే మెడిసిన్ నా వద్ద ఉందని, టిపిసిసి అధ్యక్ష పదవి మార్పు జరిగితే తనకు ఇవ్వాలని కోరినట్లు సీనియర్ కాంగ్రెస్ శాసన సభ్యులు జగ్గారెడ్డి సంచలన...
Jagga Reddy

పిసిసి అధ్యక్ష రేసులో ఉన్నా : జగ్గారెడ్డి

హైదరాబాద్ : పిసిసి అధ్యక్ష పదవి రేసులో తాను ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి నియోజకవవర్గం ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి తెలిపారు. చాలా సీరియఎస్‌గానే తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు....

పెట్టుబడుల వెల్లువ

  రాష్ట్రంలో ఐటి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపుతున్న పెట్టుబడిదారులు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తున్నాయ్ దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం...

అత్యాచార నిందితుడు రోడ్డు ప్రమాదంలో మృతి

  మన తెలంగాణ/జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణంలో జరిగిన అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. సంగారెడ్డి జిల్లా రాయికోడు మండలం మహిభత్పూర్ గ్రామ శివారులో జరిగిన...

పథకాల అమలే పరమావధి

  ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు సంక్షేమంలో మనమే నంబర్ వన్ కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు  15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం జరగాలి n...

పోలీసుల పేరుతో నాటకం.. మహిళపై అత్యాచారం

  జహీరాబాద్(హైదరాబాద్) : పోలీసులమంటూ నాటకమాడి బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలిని బెదిరించి ఆపై అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మంగళవారం చోటుచేసుకుంది. తన కుమారుడిని బెదిరించి తనపై...

జిల్లాలకు అదనపు కలెక్టర్లు

  హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 మంది జాయింట్ కలెక్టర్లు, అధికారులను బదిలీ చేయడంతో పాటు వారికి అదనపు కలెక్టరలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...
Air-pollution

కోరలు చాచిన కాలుష్యం

287 నగరాల్లో వాయు కాలుష్యం తెలంగాణలో 9 ఎపిలో 6 పట్టణాలు 231 నగరాల్లో అధికంగా నమోదు గ్రీన్‌పీస్ ఇండియా సర్వేలో వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...
Dead body

మృతదేహానికి గుండు గీసిన దుండగులు

  పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో మృతదేహానికి గుర్తు తెలియని వ్యక్తులు గుండు గీశారు. పోచారం గ్రామానికి చెందిన వృద్ధురాలు చనిపోవడంతో క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం అత్యక్రియలు...
fake-Aadhaar

నకిలీ ఆధార్‌తో భూ రిజిస్ట్రేషన్

గుర్తించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ,  తాజాగా గండిపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలో వెలుగులోకి..  సంబంధిత అధికారులపై చర్యలకు సిద్ధం  మనతెలంగాణ/హైదరాబాద్: కొందరు భూ కబ్జాదారులు ఫేక్ ఆధార్ కార్డులను సృష్టించి ప్లాట్లు, భూములను రిజిస్ట్రేషన్...

Latest News