Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
66 కొత్త కేసులు
రాష్ట్రంలో 766కు కొవిడ్ బాధితులు
ఇప్పటివరకు 186 మంది డిశ్చార్జ్, చికిత్స పొందుతున్న 562 మంది, మృతులు 18
గ్రీన్జోన్ జిల్లా మంచిర్యాలలో చనిపోయిన మహిళకు కరోనా
గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు...
కొత్తగా ఆరు కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, అప్పటికే ఇతర అరోగ్య సమస్యలు లేనివారు త్వరగా కోలుకుంటున్నారని, వారిని పూర్తి...
తెలంగాణలో కరోనా హాట్స్పాట్ జిల్లాలు ఇవే
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడి కోసం దేశంలోని జిల్లాలను మూడు భాగాలుగా విభజించింది కేంద్ర వైద్యారోగ్య శాఖ. ఎక్కువ కరోనా కేసులున్న జిల్లాలను హాట్స్పాట్(రెడ్జోన్) తక్కువ కరోనా కేసులున్న ప్రాంతాన్ని నాన్...
డ్రాగన్ ఫ్రూట్ను పండించడం స్పూర్తినిచ్చేఅంశం
మన తెలంగాణ/హైదరాబాద్: డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడమే కాకుండా ఈ పండు ఆధారిత ఉత్పత్తుల తయారీ, మన వాతావరణానికి అనుకూలంగా మొక్కలను మలచడం స్ఫూర్థినిచ్చే అంశమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి...
కొత్త కేసులు 61
సోమవారం ఒక్కరోజే 61 కరోనా కేసులు.. ఒకరు మృతి
592కు చేరుకున్న వైరస్ బాధితుల సంఖ్య
అత్యధికంగా జిహెచ్ఎంసి పరిధిలో 267.. తరువాత నిజామాబాద్లో 50
ఐదు జిల్లాల్లో జీరో కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్...
ఏం భయం లేదు
రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుతోంది
సామాజిక వ్యాప్తి లేదు, కొత్తగా 49 పాజిటివ్ కేసులు, అన్నీ మర్కజ్ లింక్వే, రాబోయే రోజుల్లో కేసులు తగ్గే అవకాశం
కిట్ల కొరత లేదు, మరో 5లక్షలకు ఆర్డరిచ్చాం :...
40 కేసులు పెరిగినయ్
రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
23 రోజుల పసికందుకూ మహమ్మారి
గ్రేటర్ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, గద్వాలలో కలకలం రేపుతున్న వైరస్ వ్యాప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో...
రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా కేసులు
364కు చేరిన పాజిటివ్ల సంఖ్య
జిల్లాల్లో క్రమంగా విస్తరిస్తున్న వ్యాధి
నిజామాబాద్లో తాజాగా
పది మందికి వైరస్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మర్కజ్లింక్తో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా మరో 30 కేసులు...
ఆర్సిపురంలో ఇద్దరికి కరోనా… ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దు: హరీష్
సంగారెడ్డి: ఆర్సిపురం మయూరినగర్లో ఇద్దరికి కరోనా సోకిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆర్సిపురం మయూరినగర్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వారిని...
మూడో దశలో లేం
రాష్ట్రంలో కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదు, కొత్తగా 43 కేసులు
హైదరాబాద్ నారాయణగూడలోని 46 మంది ఉండే ఓ కుటుంబంలో ఒకరికి పాజిటివ్
బాధితులంతా నిజాముద్దీన్ యాత్రికులు, వారి సంబంధీకులే, ఒకరు డిశ్చార్జి
అన్ని చికిత్సా కేంద్రాల్లో సరిపడా...
మద్యం డోర్ డెలివరీ..!
- లాక్ డౌన్ బేఖాతరు
- మూడు, నాలుగు రెట్ల్ల
అధిక ధరలకు సరఫరా
- మందు బాబుల జేబులు గుల్ల
మన తెలంగాణ/సంగారెడ్డి ప్రతినిధి: లాక్ డౌన్ కారణంగా మందు బాబులు అనేక ఇబ్బందులు పడుతున్నారు....
ఆపరేషన్ మర్కజ్
1030 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు
యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం
నిజాముద్దీన్ యాత్రికులు, వారి కుటుంబాలు, సన్నిహితంగా మెదిలిన వారిపైనా ప్రత్యేక నిఘా
వివిధ జిల్లాల్లో వందలాది మంది గుర్తింపు, ఆసుపత్రులకు తరలించి పరీక్షలు...
లాక్డౌన్లో నిత్యావసరాల ధరలు
రేపు ఏమవుతుందో, ఎలా ఉంటుందో తెలియని భయోత్పాత వాతావరణంలో ప్రజల ముందస్తు జాగరూకత పరాకాష్ఠకు చేరుకుంటుంది. వేగంగా పుంజుకున్న నగరీకరణ, మధ్య తరగతి అసాధారణ పెరుగుదల నేపథ్యంలో ఇది మరింతగా రుజువవుతుంది. కరోనా...
కూలీలు, కార్మికులకు బియ్యం, నగదు అందజేత
గ్రేటర్ వ్యాప్తంగా లక్ష మందికి పంపిణీ
ప్రతి మనిషికి 12కిలోల బియ్యం, రూ.500 నగదు పంపిణీ n 1200 మెట్రిక్ టన్నుల బియ్యం, విలువ రూ.3.93 కోట్లు, నగదు రూ.50 కోట్లు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
వలస కూలీలను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: హరీష్ రావు
సంగారెడ్డి: రాష్ట్రంలో 3.50 లక్షల మంది వలస కూలీలకు బియ్యం, రూ.500 ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో...
క్వారంటైన్ కేంద్రాలు రెడీ
టార్గెట్ 12 వేలు...పూర్తయినవి 11వేల 900
పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు
అత్యధికంగా నిజామాబాద్లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్
అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ :...
లాక్డౌన్ సక్సెస్ చేద్దాం
తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...
తెలంగాణలో…లాక్డౌన్… రెండోరోజు
రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్
రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు
టూవీలర్పై ఒక్కరే వెళ్ళాలి... అంబులెన్స్ల్లో ప్రయాణికులు
డిఎస్పిపై కేసు... విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా
అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద...
ఆ ఐదు జిల్లాల్లో ప్రజలు మరింత అలర్ట్గా ఉండాలి
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావిత జిల్లాల్లో లాక్డౌన్ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 జిల్లాల్లో...
దారి మృత్యువుకు 9 మంది బలి
13 మందికి తీవ్ర గాయాలు, మృతుల్లో ఆరుగురు మహిళలు
n మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఏడుపాయలకు వెళుతున్న డిసిఎంను ఢీ కొట్టిన ఆర్టిసి బస్సు, ఆరుగురు మృతి, 11 మందికి తీవ్ర...