Home Search
లాక్డౌన్ - search results
If you're not happy with the results, please do another search
స్టే హోమ్… స్టే సేఫ్… స్టే స్ట్రాంగ్
కరోనా లాక్డౌన్తో సినీ స్టార్లు అందరూ ఇంట్లోనే ఉంటూ తమ కుటుంబంతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్స్టార్ మహేష్బాబు తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఇంట్లో...
గ్లామర్ డోస్ పెంచింది
‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ అవికా గోర్. అంతకు ముందే ‘చిన్నారి పెళ్లి కూతురు’ అనే డబ్బింగ్ సీరియల్తో తెలుగునాట బుల్లితెర ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన అవిక...
కెసిఆర్ జిందాబాద్.. ప్రభుత్వానికి జై కొడుతున్న వలసకూలీలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ ప్రభుత్వానికి వలస కూలీలు జిందాబాద్ చెబుతున్నారు. లాక్డౌన్తో దేశవ్యాప్తంగా వలస కూలీలు ఇబ్బందులు పడుతున్న కథనాలను ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ, యూపి, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర...
కాలం మారిపోయింది..
ముంబయి: కాలం ఎంతో మారిపోయిందని, దీన్ని చూస్తుంటే అప్పటి కాలానికి మారిపోవాలనిపిస్తోందని భారత క్రికెటర్ కృనాల్ పాండ్య పేర్కొన్నాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తుండడంతో కృనాల్తో సహా చాలా మంది...
గల్ఫ్ వలస కార్మికులకు సహాయం
దుబాయ్లో 100 మందికి నిత్యావసర సరుకుల అందచేత
టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల దాతృత్వం
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో విదేశాల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న తెలంగాణ వాసులను ఆదుకోవడానికి టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్...
చీపురు పట్టి ఊడ్చిన రామ్ చరణ్, ఎన్టీఆర్.. వీడియో
దేశవ్యాప్తంగా కరోనా కారణంగా లాక్డౌన్ హాలిడేస్ను సెలబ్రెటీలు తమదైన శైలిలో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, లాక్ డౌన్ నేపథ్యంలో గృహ హింస ఎక్కువ కావడంతో.. భార్య, భర్తలు ఇద్దరూ సంయమనం పాటించాలని పలువురు...
1.40 కోట్ల ఎకరాల మాగాణం కావాలె
ఎరువులు.. విత్తనాల కొరత రావొద్దు
16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు..
21.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు
వానాకాలం రైతుబంధుపై ఏం చేద్దాం..? లాక్డౌన్ సద్దుమణిగాక మొదటి దఫా రుణమాఫీ
ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్:...
బైటికొస్తే ప్రూఫ్ తప్పనిసరి
ఇయ్యాల్టి నుంచి లాక్డౌన్ ఇంకా కఠినం
పాస్లపై పునఃసమీక్ష జరుపుతాం
వివిధ రంగాల ఉద్యోగులకు ప్రత్యేక రంగుల్లో పాసుల జారీకి ప్రతిపాదిస్తున్నాం
ఇప్పటికే 1.20లక్షల వాహనాలు సీజ్
జిహెచ్ఎంసిలోని ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో ఒకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండాలి
ఇంటి...
రెట్టింపు ఊరట
3.4 రోజులనుంచి 7.5 రోజులకు మందగించిన వ్యాప్తి
జాతీయ సగటుకన్నా మెరుగైన స్థితిలో తెలంగాణ, ఎపి
24గంటల్లో కొత్తగా 1553 కేసులు, 36 మరణాలు
ముంబయి, పుణె, ఇండోర్, జైపూర్, కోల్కతా అత్యంత ప్రమాదకరంగా...
ఇల్లు ఊడ్చారు.. గిన్నెలు తోమారు!
కరోనా కారణంగా లాక్డౌన్ హాలిడేస్ను సెలబ్రిటీలు తమదైన శైలిలో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ‘అర్జున్రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇల్లు ఊడ్చి, గిన్నెలు తోమి, గదులను శుభ్రపరిచి... ఆ వీడియోను సోషల్...
1.25 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు
56 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా
ఇతర రాష్ట్రాలకు కోటి ప్యాకెట్లు సరఫరా
హెచ్టి పత్తి విత్తనాలపై అన్ని జిల్లాల కలెక్టర్లకు వ్యవసాయ కార్యదర్శి లేఖ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న ఖరీఫ్ సీజన్కు 1.25 కోట్ల...
రక్షణ కిట్లు వేగంగా అందించండి: ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా రక్షణ కిట్లను వేగంగా అందించాలని మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర వైద్యసహాయ మంత్రిని కోరారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో నెలకొన్న సమస్యలపై మంత్రి ఈటల సోమవారం కేంద్ర...
గృహ హింసను రూపుమాపుదాం
ముంబై: కరోనా నేపథ్యంలో భారత్లో లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా గృహ హింస కేసులు పెరిగిపోతున్నాయి. గతంతో పోల్చితే లాక్డౌన్ సమయంలో గృహ హింస కేసులు...
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు పెంచొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచరాదని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రైవేట్...
వైద్య సిబ్బందికి 250 పిపిఇ కిట్ల పంపిణీ: ఎర్రబెల్లి
హైదరాబాద్: ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి 250 పిపిఇ కిట్లను పంపిణీ చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామ ఏరియా ఆస్పత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా...
కెటిఆర్ ట్వీట్ కు స్పందించిన షాదాన్ కాలేజీ వైద్యుడు
హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలను ఆదుకోవాలని షాదాన్ కాలేజీ యజమాన్యానికి మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. షాదాన్ కాలేజీ వైద్యుడు ఆసిఫ్ బేక్ కెటిఆర్ ట్వీట్కు స్పందించారు. బంజారాహిల్స్ సయ్యద్నగర్లో 30...
కెనడాలో కాల్పులు…. 16 మంది మృతి
ఒట్టావా: కెనడాలో కాల్పుల కలకలం సృష్టించింది. నోవా స్కోటియా ప్రాంతంలో దుండగుడు పోలీసుల దుస్తులు ధరించి కాల్పులు జరపడంతో 16 మంది చనిపోయారు. పోలీసులు తిరిగి కాల్పులు జరపడంతో దుండగులు హతమయ్యాడు. కరోనా...
సడలింపుల్లేవ్.. పొడిగింపే
మంత్రివర్గం భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన సిఎం కెసిఆర్
మే 3 కాదు 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్
కేంద్రం మినహాయింపులకు రాష్ట్రంలో నో
యథావిధిగా ప్రస్తుత నిబంధనలు, ఆంక్షలు
92 % మంది లాక్డౌన్ కొనసాగించాలన్నారు
సర్వేలు చేశాకే...
ధన్య తెలంగాణం… ధాన్య మాగాణం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గ్రామాల్లో గుట్టలను తలపించేలా ఎక్కడా చూసినా ధాన్యం రాశులే.. పుడమితల్లి పులకించింది. రైతు కష్టానికి చలించింది. గింజను చల్లితే గుప్పెడు గింజలుగా మార్చింది. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చాలనే ప్రభుత్వ...
48 కొత్త కేసులు
మరో ముగ్గురు కరోనా రోగులు మృతి
చికిత్స పొందుతున్న 651 మంది
మొత్తం పాజిటివ్లు 858
ప్రతి 10లక్షల మందిలో
375 మందికి కరోనా పరీక్షలు
కేసులు డబుల్ అయ్యేందుకు
10 రోజుల కంటే ఎక్కువే
జాతీయ స్థాయితో పోలిస్తే...