Wednesday, May 15, 2024
Home Search

కరోనా లాక్ డౌన్ - search results

If you're not happy with the results, please do another search

మద్యం, కల్లు లేక మతిపోతోంది

  మనతెలంగాణ/ సిటిబ్యూరో : కరోనా వైరస్ వ్యాపించకుండా లాక్‌డౌన్ విధించడంతో మందుబాబులకు కష్టాలు మొదలయ్యాయి. వైన్, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయడంతో మందుబాబుల మతిపోతోంది. రోజు తాగే అలవాటున్న వారు కావడంతో...

వాహనదారులకు మంత్రి హరీశ్ మందలింపు

  మూడు వాహనాలను సీజ్ చేయించిన మంత్రి మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి : కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించినప్పటికీ రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మందలించారు. రోడ్లపై...

అన్నార్థుల కడుపు నింపుతున్న అన్నపూర్ణ కేంద్రాలు

  - గ్రేటర్ పరిధిలో ప్రతి రోజు - 50వేల ఉచిత భోజనాలు - మధ్యాహ్నం 35వేలు, - రాత్రివేళ 15 వేలమందికి అన్నం మన తెలంగాణ/సిటీబ్యూరో : అన్నార్థుల కడుపు నింపేందుకు ప్రభుత్వం యంత్రాంగం యుద్ద...
annapurna canteen

నిజమాబాద్‌లో అన్నదానం తిరిగి ప్రారంభించిన కల్వకుంట్ల కవిత

జిల్లాకలెక్టర్‌తో సంప్రదించి సిబ్బందికి పాసులు సామాజిక దూరం ఖచ్చితంగా అమలు రోజుకు 14 వందల మందికి పైగా అందుతున్న ఉచిత భోజనం   మనతెలంగాణ/హైదరాబాద్: జనతాకర్ఫూ సందర్భంగా విరామం ఇచ్చిన అన్నదాన కార్యక్రమాన్ని నిజమాబాద్ జిల్లాలో జాగృతి...
Venkaiah Naidu

వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: ఉపరాష్ట్రపతి ఆవేదన

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో తినడానికి సరైన ఆహారం లేక, వసతి లేక వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం...

మాంసం ధరలు పెంచితే కఠిన చర్యలు: తలసాని

  హైదరాబాద్: కరోనా నేపథ్యంలో మాంసం ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ సమీక్షలు...

అనాథ విద్యార్థులు ఆకలితో ఉన్నారని… రూ.25 వేల విరాళం ఇచ్చిన సంతోష్ కుమార్

హైదరాబాద్: సికింద్రాబాద్ సర్వనీడ్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే అనాథాశ్రమానికి ఎంపి సంతోష్ కుమార్ రూ.25 వేల విరాళం అందజేశారు. మూడు రోజులుగా 45 మంది అనాథ విద్యార్థులకు ఆకలితో ఉన్నారని తెలుసుకొని సర్వనీడ్...
SSC Exams 2020 Results Soon in Telangana

త్వరలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ప్రకటన

  హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి 30 వరకు జరగాల్సిన పది పరీక్షలు కరోనా ఎఫెక్ట్ తో మార్చి 21...

గండం గడువలే

  కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ కరోనా పాజిటివ్ 70 డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935 కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...

ఆపద్బాంధవుడు

  ఆపత్కాలంలో ఆనందకర వార్త 11 మంది కరోనా రోగులకు తాజా పరీక్షలో నెగిటివ్ అందుబాటులోకి కింగ్ కోఠి ఆసుపత్రి, అన్నపూర్ణ క్యాంటీన్లలో 30వేల మంది ఫ్రీగా భోజనం చేశారు కూలీల కడుపు మాడ్చం ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ కరోనా కష్టకాలంలో...

అత్యవసర సేవకులకు జయహో

  కరోనా యుద్ధ సైన్యానికి వందనాలు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారికి ఎంపి సంతోష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. వైద్యులు,...

సరిహద్దులు క్లోజ్

  లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగులు, కూలీలకు తప్పనిసరి వేతనం చెల్లించాలి భూస్వాములు కౌలు పైసల కోసం ఒత్తిడి చేయొద్దు నెల రోజుల పాటు ఓనర్లు ఇంటి అద్దెలు అడగొద్దు.. అడిగి వేధిస్తే విచారణ ఎదుర్కొనాల్సి ఉంటుంది సరకు...

వారి పరిస్థితి దయనీయం

  న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి నివారణకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడం మంచిదే అయినా ఇది విధించే ముందు పేద ప్రజల పరిస్థితి ఆలోచిస్తే బాగుండేదని భారత స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు....

మానవత్వాన్ని చాటుకున్న బాచుపల్లి సిఐ

  మన తెలంగాణ/ నిజాంపేట: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్‌డౌన్ కార్యక్రమంలో రోడ్లపై ఉన్న పేద వారు ఇబ్బందులు పడుతుండగా మరి కొందరూ సృహ కోల్పోయారు. వీరిని...

అకస్మాత్తు లాకౌట్‌తో ఆందోళన, గందరగోళం

  న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను ఎదుర్కోడానికి కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా లాక్‌ట్ ప్రకటించడం తీరని భయాందోళనలు, గందర గోళం సృష్టించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని మోడీకి...
Tollywood Celebrities

సిసికి విరాళాల వెల్లువ.. సినీ కార్మికులకు యువ హీరోల చేయూత

  హైదరాబాద్: కరోనా వైరస్(కోవిడ్-19) ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశంలో రోజురోజు పెరుగుతున్న కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 22న లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత...

177 మొబైల్ రైతుబజార్లు

  అధికారులను అభినందించిన మంత్రి నిరంజన్‌రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం 331 ప్రాంతాలలో 177 మొబైల్ రైతుబజార్లను శనివారం...

ఏ దశనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత

  కరోనాపై పోరాటానికి కేంద్రం మరిన్ని ఏర్పాట్లు ప్రతి రాష్ట్రంలోను బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు n భారీ ఎత్తున వెంటిలేటర్ల సేకరణ, ఐసొలేషన్ వార్డులుగా రైలు బోగీలు సైనిక ఆస్పత్రులూ రెడీ n ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల...

గోషామహల్‌లో వైద్యసేవల కోసం ప్రత్యేక వాహనాలు

  మన తెలంగాణ/గోషామహల్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంతో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో గోషామహల్ నియోజకవర్గంలోని పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే తన దృష్టికి తీసుకువస్తే సత్వర...

అన్నపూర్ణ క్యాంటిన్లలో ఉచిత భోజనం

  హైదరాబాద్: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో పేదప్రజలకు, ప్రైవేటు హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులకు, ఒంటరి వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటిన్లను పునరుద్ధరించింది. జిహెచ్‌ఎంసి పరిధిలో 150...

Latest News