Home Search
యాజమాన్య - search results
If you're not happy with the results, please do another search
వేలల్లో ప్రైవేట్… వందల్లో ప్రభుత్వ సీట్లు
ఏళ్లు గడుస్తున్నా పెరగని సర్కారు ఇంజనీరింగ్ సీట్లు
ప్రభుత్వ సీట్లు...మూడు ప్రైవేట్ కళాశాలల సీట్లతో సమానం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, వాటిలో సీట్ల సంఖ్య మాత్రం పెరగడం లేదు. రాష్ట్రంలో...
యధావిధిగానే ఐపిఎల్
సౌరవ్ గంగూలీ
ముంబై: కరోనా వ్యాధి భయం ఉన్నా ఈ ఏడాది భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొనసాగుతుందని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా వ్యాధి...
కల్తీ విత్తనాలను అరికట్టాలి: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: నాణ్యమైన విత్తనాల సేకరణపై గ్రామీణ స్థాయిలో అధికారులకు శిక్షణ ఇవ్వనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. విత్తనోత్పత్తి, మార్కెటింగ్, యాజమాన్య పద్దతులపై రైతులకు అవగాహన కల్పించడానికి మంత్రి నిరంజన్...
అర్థరాత్రి పబ్లో రాహుల్ సిప్లిగంజ్ పై దాడి..
ఎంఎల్ఎ రోహిత్రెడ్డి బంధువు రితేశ్రెడ్డిపై ఫిర్యాదు
వీడియో ఆధారంగా కేసు దర్యాప్తు: పోలీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలోని ప్రిసం పబ్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బుధవారం అర్థరాత్రి తనపై జరిగిన దాడిపై గురువారం పోలీసులకు...
పుకార్లు నమ్మొద్దు
వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించవద్దు
ఐటి కంపెనీలు మూడు నెలలు విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి : రాష్ట్ర ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్
వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : సైబరాబాద్ పోలీస్...
మైండ్ స్పేస్ లో డిఎస్ఎమ్ కంపెనీ ఉద్యోగికి కరోనా వైరస్?
హైదరాబాద్: మాదాపూర్ లోని మైండ్ స్పేస్ లో ఉన్న డిఎస్ఎం కంపెనీలో ఓ ఉద్యోగికి కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని బుధవారం డిఎస్ఎమ్ కంపెనీ తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట...
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
నిమిషం లేటైనా నో ఎంట్రీ
ఉదయం 8.45 గంటలకే సీట్లో కూర్చోవాలి
9 తర్వాత నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
రాష్ట్రవ్యాప్తంగా 1,339 కేంద్రాల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4(బుధవారం) నుంచి ఈ నెల 23వ...
బిఎస్ 6 ఎఫెక్ట్.. తగ్గుతున్న వాహన ధరలు
హైదరాబాద్ : సాధారణంగా వాహనాల ధరలు ప్రతి సంవత్సరం పండగల సందర్భంలో కాని, సంవత్సరం చివరల్లో కాని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో వాహనాల ధరలు తగ్గించే అవకాశం ఉందని ఆయా డీలర్లకు ముందస్తు...
సన్రైజర్స్ కెప్టెన్గా డేవిడ్ వార్నర్
హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తిరిగి ఎంపికయ్యాడు. బాల్ టాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో వార్నర్ ఒక ఏడాది పాటు సన్రైజర్స్కు ప్రాతినిథ్యం వహించలేదు. కిందటి సీజన్లో మళ్లీ...
అమెరికాలో కాల్పులు… ఆరుగురు మృతి
న్యూయార్క్: అమెరికాలోని మిల్ వాకీ నగరంలో గురువారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసే వ్యక్తి తన సహోద్యోగులపై కాల్పులు జరపడంతో ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు...
ఖాకీ కర్కశం
నెట్టి పడేశాడు.. బూటు కాలితో తన్నాడు.. అడ్డొచ్చిన విద్యార్థులపై లాఠీ ఝుళిపించాడు..
సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఘటనపై నెటిజన్ల మండిపాటు
చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు : బాధితురాలి తల్లి అనుమానం
మన తెలంగాణ/హైదరాబాద్/రామచంద్రాపురం : సంగారెడ్డిలో...
మార్చి ఐదు నుంచి హ్యాండ్బాల్ లీగ్
హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పిహెచ్ఎల్) తొలి సీజన్ను మార్చి ఐదున తెరలేవనుంది. ఈ విషయాన్ని పిహెచ్ఎల్ చైర్మన్, భారత హ్యాండ్బాల్ సమాఖ్య ఉపాధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు ఒక ప్రకటనలో...
లోపాలున్న ఇంజనీరింగ్ కళాశాలకు అనుమతులు నిలిపివేత
సకాలంలో పత్రాలు సమర్పిస్తేనే కళాశాలలకు గుర్తింపు
బి.టెక్లో ఐదు కొత్త కోర్సులకు జెఎన్టియుహెచ్ అనుమతి
ప్రైవేట్ యాజమాన్యాల సమావేశంలో కీలక నిర్ణయాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) నిబంధనల మేరకు భూ బదలాయింపు,...
విద్యుత్ అధికారుల విభజనపై వారంలో తుది నివేదిక
ఢిల్లీలో జస్టిస్ ధర్మాధికారి వెల్లడించినట్లు సమాచారం
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యపై వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ ధర్మాధికారి డిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. తెలుగు...
రూల్స్ పాటించకపోతే మూసివేతే
ప్రైవేటు కళాశాలలకు విద్యాశాఖ హెచ్చరిక
గుర్తింపులేని కాలేజీలకూ నోటీసులు
హైదరాబాద్ : నిబంధనలు పాటించని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రా రామచంద్రన్, ఇంటర్ బోర్డు కార్యదర్శి...
100 బిట్కాయిన్స్ ఇవ్వకుంటే పేల్చేస్తాం: ముంబై లగ్జరీ హోటళ్లకు బెదిరింపు
ముంబయి: బాంబుతో పేలుస్తామని హోటళ్లకు ఈమెయిల్ హెచ్చరిక రావడంతో ముంబయిలోని నాలుగు లగ్జరీ హోటళ్లను బుధవారం క్షుణ్ణంగా పరిశీలించారు. ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబా సభ్యుడినని ఈ మెయిల్ పంపిన వ్యక్తి...
సోషల్ మీడియా వేదికగా… విద్యుత్ విభాగంపై విమర్శలు
ప్రచారంచేసిన ఎడిఇ కోటేశ్వర్రావు సస్పెన్షన్
ఒకే కాంట్రాక్టర్కు 4769 పనులు అప్పగింత...?
మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ విభాగానికి చెందిన ఎడిఇ కోటేశ్వర్రావుపై సస్పెన్షన్ వేటు వేసింది విద్యుత్ సంస్థ. సోషల్ మీడియా...
బాధ్యులపై చర్యలు
గాంధీ ఆసుపత్రి ఘటనలపై మంత్రి ఈటల గరం
అధికారులపై ఆగ్రహం
జరిగిన ఘటనలు ఎంత మాత్రం మంచివి కాదు
డాక్టర్ స్థాయిలో వసంత్కుమార్ ఆత్మహత్యకు ప్రయత్నించడం సరికాదు
కమిటీలు వేసి నివేదికలు రప్పిస్తాం, బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీ...
దారుణం
దేవుడికి, మతానికి సంబంధించిన నమ్మకాలు పవిత్రత, పరిశుద్ధత ప్రమాణాలు సృష్టి మూలాలనే అవమానించే స్థాయికి వికటించడం అది మహిళలను చిన్న చూపు చూసి వెలికి గురి చేయడం శాస్త్రీయ చైతన్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తి...
కెటిఆర్ పిఎ పేరిట మోసం.. రంజీ మాజీ క్రికెటర్ నాగరాజు అరెస్ట్
హైదరాబాద్ ః మంత్రి కెటిఆర్ వ్యక్తిగత సహాయకుడినంటూ మోసాలకు పాల్పడుతున్న రంజీ మాజీ క్రికెటర్ నాగరాజును నగర సైబర్ క్రైమ్పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సిసిఎస్ జాయింట్ సిపి అవినాష్...