Monday, May 13, 2024
Home Search

ఆలయం - search results

If you're not happy with the results, please do another search
President Ram Nath Kovind address Nation on I-Day Eve

కరోనా యోధులు నిజమైన హీరోలు

 దేశం సర్వదా రుణపడి ఉంటుంది  గల్వాన్ అమర సైనికులకు జాతిపక్షాన నివాళి  2020 సంవత్సరం సవాళ్లు తేవడంతో పాటు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నేర్పింది  పంద్రాగస్టు సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగం న్యూఢిల్లీ : కరోనా...
Ram Mandir bhumi Puja in Ayodhya

శ్రీరామరాజ్యం

అయోధ్యలో వైభవంగా రామమందిరానికి భూమి పూజ ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన నక్షత్రం ఆకారంలో ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదీ జలాలు, దేశవ్యాప్తంగా సేకరించిన మృత్తికలతో అంకురార్పణ హనుమాన్ గడీ,...
PM Modi Address after Ram Temple puja in Ayodhya

శతాబ్దాల నిరీక్షణకు తెర

 మందిర నిర్మాణం భూమి పూజలో పాల్గొనడం నా అదృష్టం  రాముడు అందరివాడు.. అందరిలోను ఉన్నాడు  ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి ప్రతీకగా నిలుస్తుంది  ఎన్నో ఏళ్లుగా గుడారంలో నివసించిన రాంలల్లాకు భవ్యమందిరం రాబోతోంది  ఎందరో ఆత్మబలిదానాల...
PM Modi begins Ram Mandir Puja in Ayodhya

వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా భూమిపూజ

 ప్రధాని చేతుల మీదుగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన  భూమిపూజకు నక్షత్ర ఆకారంలో ఉన్న ఐదు వెండి ఇటుకలు, పవిత్ర నదుల జలాలు  పాల్గొన్న యుపి సిఎం, గవర్నర్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ తదితరులు  రామమయం అయిన అయోధ్య అయోధ్య: దేశం...
Ram Mandir Bhumi Pujan LIVE Updates

అయోధ్యలో ప్రధాని మోడీ (వీడియో)

న్యూఢిల్లీ: కాసేపట్లో అయోధ్య రామమందిరానికి ప్రధాని మోడీ భూమి పూజ చేయనున్నారు. 12గంటల 44 నిమిషాలకు 8 సెకన్లకు భూమి పూజ చేయనున్నారు. బుధవారం ప్రధాని మొత్తం మూడు గంటల పాటు అమోధ్యలో...
Priest and 14 Cops test positive for Corona in Ayodhya

అయోధ్యలో కరోనా కలకలం..

అయోధ్యలో కరోనా కలకలం.. ఓ పూజారికి, పోలీసు సిబ్బందికి వైరస్ అయోధ్య(యుపి): ఆగస్టు 5వ తేదీన రామాలయ నిర్మాణపు భూమిపూజ జరిగే అయోధ్యలో కరోనా కలకలం చెలరేగింది. ఓ పూజారికి, 14మంది పోలీసులకు కరోనా సోకింది....

అపర భగీరథుడు కెసిఆర్

ఎంత కష్టం అయినా చలించక, లెక్క చేయక, అనుకున్నది సాధించే వారిని భగీరథునితో ఆ కఠోర శ్రమను, మొక్కవోని దీక్షను ‘భగీరథ ప్రయత్నం’ తో పోల్చడం పరిపాటి. అసాధ్యమైన పనిని సుసాధ్యంగా చేయడం...
lal darwaza bonalu 2020 in telangana

నేడు పాతనగర బోనాలు

 ముస్తాబైన ఆలయాలు, భక్తులకు నో ఎంట్రీ, రాత్రికి శాంతికల్యాణం, రేపు రంగం, ఊరేగింపు చాంద్రాయణగుట్ట : తెలంగాణలోనే చారిత్రక ప్రసిద్ధిగాంచిన లాల్‌దర్వాజా బోనాలు ఆదివారం జరుగనున్నాయి. ఇందు కోసం ఆలయ నిర్వాహకులు సకల ఏర్పాట్లు...
Gangster Vikas Dubey Arrested in Madhya Pradesh

ప్రసాదం కోసం వెళ్లి పట్టువడ్డడు

  మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ ఆలయం వద్ద గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్టు, మరో ఇద్దరు అనుచరుల ఎన్‌కౌంటర్ భోపాల్/ లక్నో: వారం రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేను...
Lal Darwaza Mahankali Bonalu 2020

నేటి నుంచి లాల్‌దర్వాజా మహంకాళి బోనాలు

చాంద్రాయణగుట్ట: కరోనా నేపథ్యంలో లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిణి మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు గురువారం నుంచి ముందుగానే ప్రారంభమవుతున్నాయి. జులై 12న మాతేశ్వరి ఘటాల ప్రతిష్టాపనతో ఉత్సవాలు ప్రారంభమై, 19న బోనాలు, 20న...
Annular Solar Eclipse 2020

కనువిందు చేస్తున్న రాహుగ్రస్త్య సూర్యగ్రహణం

హైదరాబాద్: దేశవ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ఏర్పడింది. పూర్తిస్థాయిలో సూర్యుడు వలయాకారంలోకి మారాడు. వలయాకార సూర్యగ్రహణంలో సూర్యుడి కేంద్ర భాగం కనిపించకుండా జాబిల్లి అడ్డు పడింది. మధ్యాహ్నం3:04 గంటలకు సూర్యగ్రహణం వీడనుంది. మధ్యాహ్నం 12:10...
12 killed in road accidents

ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లా వేదాద్రి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మధిరకు చెందిన 12 మంది మృతి, 13 మందికి గాయలు, దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా విషాదం మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా...
Devotees Not Allowed to be in Sabarimala Temple

శబరిమలలో భక్తులకు అనుమతి లేదు..

తిరువనంతపురం: దేశంతోపాటు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో శబరిమలలో భక్తులను అనుమతించడం జరగదని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా భక్తులను అనుమతించబోమని కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్...

పిడుగుపాటుకు 30 గొర్రెలు మృతి..

మనతెలంగాణ/ధర్మారం: అకాల వర్షం, పిడుగుపాటుకు 30 గొర్రెలు మృతి చెందిన సంఘటన ధర్మారం మండలం శాయంపేటలో చోటుచేసుకుంది. సాయంపేటకు చెందిన ఆకుల భూమయ్య తన గొర్రెలను మేపేందుకు వెళ్ళి వర్షం రావడంతో చెట్టు...
Tirumala laddu prasadam sale in Hyderabad

శ్రీ వారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచి హైదరాబాద్‌లో లడ్డూల విక్రయం

  హైదరాబాద్‌: శ్రీ వెేంకటేశ్వర స్వామి వారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదం రేపటి (ఆదివారం) నుంచి హైదరాబాద్ లో కూడా భక్తులకు  అందుబాటులోకి రానుంది. కరోనా...
Mother daughter commit suicide at Kamareddy

గుడిలోని బావిలో దూకి దంపతుల ఆత్మహత్య

  అమరావతి: నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణకాకలో విషాదం చోటుచేసుకుంది. వేణుగోపాల స్వామి ఆలయంలోని బావిలో దంపతులు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. గ్రామస్థుల సమాచారం మేరకు...
CM-KCR

చండీయాగంలో పాల్గొన్న సిఎం దంపతులు

గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున తీగుల్ నర్సాపూర్ చేరుకున్న సిఎం కెసిఆర్ దంపతులు కొండపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చండీహోమంలో పాల్గొన్నారు. సిఎం...
Priest chops off man head inside temple to ward off corona

దేవుడు ఆదేశించాడు.. కరోనా అంతానికి వ్యక్తిని బలిచ్చిన పూజారి

  దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దానిని అంతం చేయాలని భావించిన ఓ వృద్ధ పూజారి దారుణానికి పాల్పడ్డాడు. నర బలితో దేవుడిని సంతృప్తి పరిస్తే కరోనా వైరస్ అంతమవుతుందని వృద్ధ పూజారి...
CM-KCR

చినజీయర్ స్వామిని కలిసిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: చినజీయర్‌స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం సాయంత్రం శంషాబాద్‌లోని ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లిన సిఎం.. ఈ నెల 29న కొండపోచమ్మ సాగర్ జలాశయం ప్రారంభోత్సవానికి చినజీయర్‌స్వామిని ఆహ్వానించారు. సిఎం కెసిఆర్‌తో...
Dil-Raju

నిజామాబాద్‌లో.. దిల్ రాజు రెండో పెళ్లి!

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. నిజామాబాద్...

Latest News