Home Search
హింస - search results
If you're not happy with the results, please do another search
ఎల్లుండి నుంచి ఆర్ఆర్బి పరీక్షలు
హైదరాబాద్: ఉద్యోగార్థలు ఎదురుచూస్తోన్న ఆర్ఆర్బి పరీక్షల వివరాలు, భర్తీ ప్రక్రియను రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ ప్రకటించింది. ఎన్టీపిసి, ఐసోలేటెడ్ అండ్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఈనెల 15 నుంచి ప్రారంభంమవుతాయని...
రేప్ ఫిర్యాదుల్లో ఎక్కువభాగం పురుష స్నేహితులతో విభేదాల వల్లే..!!
ఛత్తీస్గఢ్ మహిళా కమిషనర్
భోపాల్: అత్యాచారం కేసుల్లో అధికభాగం తమ పురుష స్నేహితులతో విభేదాలతో మహిళలు చేసిన ఫిర్యాదులేనని ఛత్తీస్గఢ్ మహిళా కమిషన్ చీఫ్ కిరణ్మయి నాయక్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వివాహిత పురుషుడితో...
హెల్పేజ్ ఇండియాకు యుఎన్ పాపులేషన్ అవార్డు ప్రదానం
న్యూఢిల్లీ: జీవిత చరమాంకంలో అనాథలుగా మారిన వృద్ధుల సంక్షేమానికి పాటుపడుతున్న స్వచ్ఛంద సంస్థ హెల్పేజ్ ఇండియాకు ప్రతిష్టాత్మక 2020 ''యుఎన్ పాపులేషన్ అవార్డు'' సంస్థాపరమైన క్యాటగిరిలో లభించింది. 1981లో ఐక్యరాజ్య సమితి జనరల్...
తెలంగాణ కథలో ప్రపంచీకరణ
దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ‘ప్రపంచీకరణ’ అంటారు. వాణిజ్యం, పెట్టుబడులకు ఉన్న అవరోధాలనూ సరళీకృత విధానం ద్వారా తొలగించడం వల్ల ప్రపంచీకరణ శక్తులకు ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరచినట్లు అయ్యింది.
ప్రపంచీకరణ ప్రయోజనాలు సమానంగా...
ఠాణాల్లో సిసిటివిల నిఘా
సమాజం అల్పసంఖ్యాక బలవంతులుగా, అధిక సంఖ్యాక బలహీనులుగా, పీడించేవారు, పీడనకు గురి అయ్యేవారుగా చీలిపోయి ఉన్నంతకాలం రాజకీయ ఆధిపత్యం బలవంతుల ఆధీనంలోనే ఉంటుంది. ఎంత ఉత్తమమైన రాజ్యాంగాన్ని నిర్మించుకొని మరెంతటి సమన్యాయ చట్టాలను...
బంద్ ఆగదు.. వెనక్కి తగ్గం
మళ్లీ అదే ప్రతిష్టంభన
వెనక్కి తగ్గని అన్నదాతలు
9న మరోదఫా చర్చలకు పిలిచిన కేంద్రం
నిర్దిష్ట ప్రతిపాదనలతో వస్తామన్న మంత్రులు
అంగీకరించిన రైతు సంఘాల నేతలు
8న భారత్ బంద్ కొనసాగుతుందని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల...
సాంస్కృతిక విదేషాన్ని పాక్ మానుకుంటేనే శాంతి
యుఎన్లో భారత్ స్పష్టీకరణ
ఐక్యరాజ్యసమితి: భారతదేశంలోని మతాల పట్ల పాకిస్తాన్ తన ప్రస్తుత సాంస్కృతిక విద్వేష వైఖరిని మార్చుకుని సీమాంతర ఉగ్రవాదానికి మద్దతును నిలిపివేస్తే దక్షిణాసియాలో నిజమైన శాంతిపూర్వక సంస్కృతి నెలకొంటుందని భారత్ స్పష్టం...
మహిళా భద్రత, బాధ్యతపై సదస్సు
మనతెలంగాణ/హైదరాబాద్ : నింగిని గెలిచిన నేల కథల సంపుటిని ఎడిజిపి స్వాతి లక్రా బుధవారం నాడు మహిళా భద్రత కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈక్రమంలో మహిళలపై జరిగే హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా...
ఆర్నాబ్పై ఫిర్యాదు చేసిన శివసేన ఎమ్మెల్యే ఇంటిపై ఇడి దాడులు
ఇది కచ్ఛితంగా రాజకీయ కక్ష సాధింపే: సంజయ్ రౌత్
ముంబయి: సెక్యూరిటీ సర్వీసును సమకూర్చే ఒక కంపెనీపై నమోదైన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తునకు సంబంధించి శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్కు చెందిన కార్యాలయాలు,...
అప్పుడు పివి, ఇప్పుడు కెసిఆర్
తెలంగాణ బుద్ధభూమి. బుద్ధు కాలం నాటికే సుసంపన్నమైన నాగరికత ఉన్న ప్రాచీన నేల. బుద్ధుడు నడయాడిన నేలగా, నేటి జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి బావరి అనే వ్యక్తి బుద్ధుని శిష్యుడిగా ఉండేవాడని...
నడిచే అరుణతార
ఘనత వహించిన తల్లిదండ్రులకు పుట్టిన విచలిత మానసి యాన్ మిర్దల్. 15 ఏళ్ల వయసులోనే తనను తాను కమ్యూనిస్టుగా ప్రకటించుకొని జీవన పర్యంతం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాలను, సాకార విప్లవాలను, సాయుధ పోరాటాలను...
చిన్నప్పుడు రామాయణం, భారతం విన్నా
అందుకే భారత్పై ప్రత్యేక గౌరవం
‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించిన ఒబామా
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ కారణంగా...
వాషింగ్టన్లో ఉద్రిక్తత
ట్రంప్ వ్యతిరేక, అనుకూల వర్గాల ఘర్షణ
వాషింగ్టన్ : అమెరికా రాజధాని వాషింగ్టన్లో ట్రంప్ మద్దతుదార్లు చేపట్టిన నిరసన చివరికి హింసాత్మకంగా మారింది. రెండు వర్గాల మధ్య ఆదివారం చెలరేగిన ఘర్షణలలో పలువురు తీవ్రంగా...
బాలల హక్కులకు భరోసా ఏది?
దేశవ్యాప్తంగా ప్రతి యేట నవంబర్ 14న ‘జాతీయ బాలల దినోత్సవం‘ జరుపుకుంటారు . ఆరోజున బాలలను ప్రేమించడం, వారికి ఉన్న హక్కులను సమీక్షించుకోవడం, బాలలు బాల్యాన్ని అనుభవిస్తున్న తీరుతెన్నులపై పునరాలోచన చేయడం వంటి...
బైడెన్ విజయానికి నల్లజాతి నేతల స్వాగతం
జాతి సమానత్వ ప్రోత్సాహానికి అంకితం
డెట్రాయిట్ : అధ్యక్షునిగా బైడెన్ ఘన విజయాన్ని స్వాగతిస్తూ నల్లజాతి నేతలు, పౌరహక్కుల నేతలు ఘనంగా వేడుక జరుపుకున్నారు. ట్రంప్ ప్రభుత్వ పాలనలో రగులుకున్న అసమానతలు, జాతి వివక్ష...
మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాం: సిపి సజ్జనార్
హైదరాబాద్: మిస్సింగ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వాటిపై ప్రత్యేకంగాదృష్టి సారించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. ప్రజలు భయాందోళన చెందవద్దని అభయమిచ్చారు. మిస్సింగ్ కేసులకు సంబంధించి కుటుంబ...
‘ఆమ్నెస్టీ’ తలుపులు మూసిన కేంద్రం
మన దేశలో ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ 2012లో మొదలైంది. బెంగళూరు కేంద్రంగా దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దేశంలో సుమారు 40 లక్షల మంది పౌరుల మద్దతు దీనికుందని గత ఎనిమిదేళ్లుగా సుమారు లక్ష...
ఎన్నికల వేళ అమెరికాలో భయం.. భయం
వాషింగ్టన్/న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మంగళవారం పోటింగ్ మొదలైంది.అత్యంత శక్తివంతమైన పదవికోసం హోరాహోరీ ఎన్నికలు జరుగుతుండడంతో ప్రపంచ దేశాలన్నీ తమ దృష్టిని అమెరికా వైపునకు మళ్లించాయి. ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూస్తుంటే...
కర్నాటక కాంగ్రెస్ నేత మిస్సింగ్
బెంగళూరు: మాజీ మేయర్, కర్నాటక కాంగ్రెస్ నాయకుడు సంపత్ రాజ్ అదృశ్యమయ్యారు. శుక్రవారం రాత్రి నుండి కనిపించడంలేదని పోలీసులు చెబుతున్నారు. అతనికి కోవిడ్-19 సోకడంతో చికిత్స కోసం నగరంలోని ఎసిపి ఆస్పత్రిలో చేరారు....
హత్యా రాజకీయాలపై అగ్గిపిడుగు
2017 అక్టోబర్ 24, మంగళవారం ఉదయం భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఒక గొప్ప చలన చిత్ర దర్శకుణ్ణి కోల్పోయింది. ఆయన పేరు ఐ.వి. శశి (69) పలు భారతీయ భాషల్లో చలన...