Home Search
రష్యా - search results
If you're not happy with the results, please do another search
అరకోటికి చేరిన కరోనా రోగులు
వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య బుధవారానికి 50 లక్షలకు చేరుకుంది. వైరస్ తొలుత తలెత్తిన నాటి నుంచి ఇప్పటివరకూ ఐదు నెలలు గడిచాయి. చైనా వైరస్ ప్రభావంతో...
జాన్వీ కపూర్ పని మనిషికి కరోనా…. వరల్డ్@50 లక్షలు
ముంబయి: బాలీవుడ్ నటుడు జాన్వీ కపూర్ ఇంట్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఇంట్లో వాళ్లందరూ క్వారంటైన్లో ఉంటున్నారు. జాన్వీ తండ్రి బోనీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. బోనీ...
కలవరపెడుతున్న మూడు దేశాలు
రష్యా, బ్రెజిల్, భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు
ప్రపంచంలో మొత్తం కేసుల సంఖ్య 4.8 మిలియన్, మృతులు 318000 మంది
ప్రపంచ దేశాల ఆందోళన
మాస్కో : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గందరగోళానికి గురి చేస్తోంది....
శ్రీలంకలో 2400 మంది భారతీయుల నిరీక్షణ
న్యూఢిల్లీ : శ్రీలంక లోని 2400 మంది భారతీయులు గత రెండు నెలలుగా భారత్కు తరలించే విమానం కోసం నిరీక్షిస్తున్నారు. కొలంబో లోని హైకమిషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు రెట్టింపు...
ఇండియాకు 200 వెంటిలేటర్లు: అమెరికా
ఢిల్లీ: ఇండియాకు 200 వెంటిలేటర్లు విరాళంగా ఇస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాకు చెందిన ఇంటర్ నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇండియాకు రెండు వందల వెంటిలేటర్లు ఇస్తామని పేర్కొంది. కరోనా వైరస్ను నిర్మూలించేందుకు...
భారత్లో 80 వేలు దాటిన కరోనా కేసులు..
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 3,967 కోవిడ్-19 పాజిటివ్ కేసులు, 100 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
ఇండియా@78,768…. రాష్ట్రాల వారిగా కరోనా వివరాలు….
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 472 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 8470కి చేరుకోగా 115 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్...
ఈ నెల 16 నుంచి 22 వరకు వందేభారత్ మిషన్-2
16 నుంచి వందేభారత్ మిషన్ రెండోదశ
31 దేశాల నుంచి 149 విమానాల్లో రానున్న భారతీయులు
మొదటి దశలో చేరుకున్న 6000 మంది
న్యూఢిల్లీ : ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించనున్న...
24 గంటల్లో 3604 కేసులు
ఢిల్లీ: గత 24 గంటల్లో 3604 కేసులు పెరిగాయని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత దేశంలో కరోనా కేసులు 70 వేలకు పైగా చేరుకోగా 2293 మంది మృత్యువాతపడ్డారు. ప్రసుతం...
విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా….
ఢిల్లీ: విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. విద్యుత్ శాఖకు సంబంధించిన శ్రమ శక్తి భవన్ ను మూసివేశారు. విద్యుత్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయాలని ఉన్నతాధికారులు సూచించారు....
ఇండియా@ 67 వేలు…. ఒక్క రోజే 4200 కేసులు
ఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ దేశమంతా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ముంబయిలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 22,171 కేసులు నమోదు కాగా 832 మంది మృత్యువాతపడ్డారు. ముంబయిలో...
24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శ లవ్ అగర్వాల్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో లవ్ అగర్వాల్ మీడియాలో మాట్లాడారు....
విదేశాల నుంచి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్ : పుణ్య శ్రీవాస్తవ
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా 56 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శ్రీవాస్తవ తెలిపారు. రెండు లక్షల యాబై వేల మందిని ప్రత్యేక రైళ్ల...
75 మంది బిఎస్ఎఫ్ జవాన్లకు కరోనా
ఢిల్లీ: ఢిల్లీలోని జామా మసీద్ ప్రాంతంలో విధులు నిర్వహించిన 126వ బిఎస్ఎఫ్ బెటాలియన్లో 75 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 94 మంది బిఎస్ఎఫ్ జవాన్లలో 75 మందికి కరోనా సోకిందని...
కరోనాపై చైనా విజయం: ఉత్తర కొరియా అధినేత కిమ్
ఉత్తర కొరియా: కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో చైనా విజయం సాధించిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రశంసించారు. కరోనాను నియంత్రించిన తీరు చాలు బాగుందని చైనా అధ్యక్షుడు...
కరోనాతో ఎఎస్ఐ మృతి
ముంబయి: మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఎఎస్ఐ (50) కరోనా వైరస్తో మృతి చెందాడు. సదరు ఎఎస్ఐతో పని చేసిన వారిని క్వారంటైన్ కు తరలించారు. ఎఎస్ఐ లో కరోనా లక్షణాలు కనిపించగానే ఆస్పత్రిలో...
దేశంలో 52,952కి చేరిన కరోనా కేసులు.. 1,783 మంది మృతి
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ కేసులు యాభై వేలు దాటాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 89 మరణాలు, 3,561 కొత్త కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య,...
హైదరాబాద్ విమానాశ్రయానికి తొలిసారిగా ఎయిరోఫ్లోట్ ఫ్రెయిటర్ సర్వీస్ రాక
50 టన్నుల కార్గో మాస్కోకు తరలింపు
మన తెలంగాణ/ హైదరాబాద్: జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొట్టమొదటిసారిగా రష్యాకు చెందిన అతి పెద్ద కమర్షియల్ కార్గో సర్వీస్ ఎయిరోఫ్లోట్ ఫ్రెయిటర్ విమానం దిగింది. మే...
భారత కుబేరుల్లో నంబర్ 1 ముకేశ్
ఆయన నికర విలువ రూ.3,37,078 కోట్లు
రెండో స్థానంలో డిమార్ట్ అధినేత దామాని
మూడు, నాలుగు స్థానాల్లో శివ్నాడార్, ఉదయ్ కోటక్
సంపన్నుల సంఖ్యలో అమెరికాదే పైచేయి
బిలియనీర్ల సంఖ్య 106 నుంచి 102కు తగ్గింది
ఫోర్బ్ జాబితా 2020...
ఇండియా @42,533…. రాష్ట్రాల వారిగా వివరాలు
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 42,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 2553 పాజిటివ్ కేసులు నమోదుకాగా 72 మంది మృత్యువాతపడ్డారని వెల్లడించింది....