Home Search
అవినీతి - search results
If you're not happy with the results, please do another search
ఎసిబి కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఎంఎల్ఎ సండ్ర వెంకట వీరయ్య, రేవంత్రెడ్డి అనుచరుడు ఉదయ్ సింహా ప్రమేయం ఉందని శుక్రవారం నాడు అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానానికి తెలిపింది. తమకు సంబంధం...
లంచావతారులు
ఎసిబి వలలో ఇద్దరు అధికారులు
రూ.2.25లక్షలు తీసుకుంటూ పట్టుబడిన దుండిగల్ మున్సిపల్ డిప్యూటీ ఇంజినీర్ హనుమంతు నాయక్
రూ.1.65లక్షలతో అడ్డంగా దొరికిన మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్
మనతెలంగాణ/హైదరాబాద్: ఉన్నత హోదాలో ఉన్న...
బిజెపికి కీలకం బీహార్
ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కీలకంగా మారాయి. ఈ ఎన్నికలలో తిరిగి ఎన్డిఎ గెలుపొంది, నితీశ్ కుమార్ వరుసగా...
నిజాంను ఎదిరించిన అక్షర వీరుడు
బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. షోయబుల్లాఖాన్ 1920, అక్టోబరు 17 న ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించారు. తండ్రి హబీబుల్లాఖాన్. నిజాం ప్రభుత్వంలో రైల్వేలో పనిచేశారు....
కీసర మాజీ ఎంఆర్ఓ ఆత్మహత్య
చంచల్గూడ జైల్లో ఉరివేసుకొని బలవన్మరణం
అవమానం భరించలేకే?
మనతెలంగాణ/హైదరాబాద్ : లంచం కేసులో చంచల్గూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కీసర మాజీ ఎంఆర్వొ బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైల్లోని బాత్రూం కిటికీకి...
శాసన మండలి నిరవధిక వాయిదా
నాలుగు బిల్లులకు ఆమోదం
మనతెలంగాణ/హైదాబాద్: రాష్ట్ర శాసనమండలి నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. శాసనసభలో ఆమోదం పొందిన ఈ బిల్లులను సభ్యుల అభిప్రాయాల మేరకు చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపిన అనంతరం ససభను...
దుబ్బాక కమలంలో కలహం
రఘునందన్కు టికెట్ ఇవ్వడంపై
పెల్లుబుకుతున్న అసమ్మతి
అధిష్ఠానంపై నిప్పులు చెరిగిన
నియోజకవర్గ నేత కమలాకర్రెడ్డి
ఓటమి తప్పదని హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక నియోజకవర్గం బిజెపిలో ముసలం మొదలైంది. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహ...
అన్నా డిఎంకె సిఎం అభ్యర్థిగా పళనిస్వామి
చెన్నై: ఎఐఎడిఎంకెలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఇ.పళనిస్వామికి మరో అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయణ్నే ఆ పార్టీ నిర్ణయించింది. బుధవారం జరిగిన 11మందితో కూడిన ఆ...
కర్నాటకలో సిబిఐ వేట
కాంగ్రెస్ నేత డికె బ్రదర్స్ నివాసాలలో సోదాలు
15 బృందాలు...60 మంది అధికారుల హంగామా
తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం విమర్శలు
బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్ సీనియర్ నేత డికె శివకుమార్ నివాసాలపై సిబిఐ...
150 మందికి త్వరలో తహసీల్దార్లుగా పదోన్నతులు
కొత్త రెవెన్యూ చట్టం పకడ్భందీగా అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు
ఆఫీసుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం
అర్హులైన విఆర్ఒలకు పురపాలక శాఖలో ఉద్యోగం
మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం...
ధరణి పోర్టల్ రూపకల్పనపై రేపు సిఎం సమీక్ష
హైదరాబాద్: ధరణి పోర్టల్ రూపకల్పనపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కెసిఆర్ ప్రగతిభవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అధికారులు ఈ సమావేశానికి సమగ్ర సమాచారంతో రావాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు....
నేతలపై కేసులు ఏళ్లూ పూళ్లూ
చట్టం ముందు అందరూ ఒకటే, కొందరు మాత్రం దానికంటే ఒక మెట్టు పైనే, వారి జుట్టు దానికి అందదుగాక...
కరోనా టీకా
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో లాక్డౌన్ విఫలమైనప్పటి నుండి ఆశ ఇప్పుడు సంభావ్య టీకా వైపుకు తిరిగింది. ఇది వ్యాధి నుండి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది, ప్రపంచాన్ని సాధారణ స్థితికి...
ఆర్థిక వ్యవస్థకు మరో ఉద్దీపన!
ఇది రాస్తున్న సమయానికి వరల్డోమీటర్ ప్రకారం మన దేశ జనాభా 138 కోట్లు దాటింది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 47లక్షలను అధిగమించింది. అగ్రస్థానంతో 66 లక్షలున్న అమెరికాను దాటిపోయేందుకు ఎక్కువ...
రెవెన్యూ చట్టం నూతన అధ్యాయానికి శ్రీకారం
రాష్ట్ర మంత్రులు కొప్పుల, సత్యవతి, శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: భూవివాదాలకు పరిష్కారం చూపుతూ, భూమిపై భద్రత కల్పిస్తూ ముఖ్యమంత్రి నూతన రెవెన్యూ చట్టం రూపొందించి సభలో ప్రవేశపెడితే కాంగ్రెస్, బిజెపి అడ్డుకోవాలని ప్రయత్నించాయని రాష్ట్ర...
ఇఎస్ఐ అక్రమాలలో రూ. 2.29 కోట్ల సీజ్
హైదరాబాద్: ఇఎస్ఐ స్కామ్లో శుక్రవారం నాడు ఎసిబి అధికారులు మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మిలకు చెందిన రూ. 2.29 కోట్ల నగదును సీజ్ చేశారు. నగరంలోని కూకట్పల్లిలో రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనేందుకు...
నా భూమికి భరోసా దొరికింది..!
తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెవెన్యూ సంస్కరణలు విప్లవాత్మకమైనవి. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్తోనే సాధ్యమైంది. అనేక విషయాల్లో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుంది. ఆ ఖాతాలో రెవెన్యూ సంస్కరణల చట్టం...
జీవితం జీవించడానికే
ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం -2020 ఇచ్చిన నినాదం ‘వర్కింగ్ టుగెదర్ టు ప్రివెంట్ సూసైడ్’. జాతీయ నేర రికార్డుల సంస్థ ( ఎన్సిఆర్బి) - 2019 నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో...
సంపాదకీయం: నవశకం
రైతు చల్లగా ఉంటే రాష్ట్రం చక్కగా ఉంటుందని నమ్మే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ దిశగా అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నారు. నీటి పారుదల రంగానికి అగ్రతర...
విప్లవాత్మక అధ్యాయం
భూ రిజిస్ట్రేషన్లు, హక్కుల మార్పిడిలో విప్లవాత్మక అధ్యాయం
రెవెన్యూలో అవినీతి, వివాదరహిత పాలనకు శ్రీకారం
మంగళవారంతో పాత చట్టానికి పాతర బుధవారం నుంచి
కొత్త చట్టంతో రైతులకు అన్ని బాధల నుంచి విముక్తి
మనతెలంగాణ/హైదరాబాద్: కొత్త రెవెన్యూ...