Saturday, April 27, 2024
Home Search

చెరువు - search results

If you're not happy with the results, please do another search

త్వరలో దుమ్ముగూడెం శంకుస్థాపన

  కొత్త బడ్జెట్‌లో నిధుల కేటాయింపు? కేంద్రం నుంచి అందని సాయం సొంత నిధులతోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం హైదరాబాద్: దుమ్ముగూడెం బహుళార్థక సాధకప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంఖు స్థాపన చేయనున్నారు....
Unidentified old man dies at ATM

అమెరికాలో భారతీయ సంతతి విద్యార్థిని మృతి

వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ నాట్రె డామెలో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్న భారతీయ సంతతికి చెందిన ఒక 21 ఏళ్ల యువతి మృతదేహం యూనివర్సిటీ క్యాంపస్‌లోని చెరువులో లభించింది. ఆన్రోస్...

రూ.వెయ్యి కోట్లు ‘నాలా’ పాలు

  ‘నాలా’ ఫీజును ఎగ్గొట్టిన బడా సంస్థలు ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ ఆదాయానికి గండి విజిలెన్స్ తనిఖీలో బట్టబయలు వెంటనే వసూలు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశం అధికారులు, సిబ్బంది నిర్లక్షం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన రెవెన్యూ శాఖ హైదరాబాద్ : ఐదేళ్ల...
Earthquake tremors felt in Kashmir and Ladakh

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

  రిక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదు, సూర్యాపేట జిల్లా దొండపాడులో, గుంటూరు జిల్లా అచ్చంపేటలో కొట్టవచ్చినట్టు కదిలిన భూమి సీస్మిక్ జోన్-2 గా గుర్తింపు, 10కి.మీ లోతులో భూ పొరల కదలిక, కొద్ది రోజుల వరకు...
Earthquake

తెలుగు రాష్ర్టాల్లో భూప్రకంపనలు…

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లోని పలు ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి భూప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, ఎపిలోని గుంటూరు, కృష్షా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి 2.37 గంటలకు భూమి స్వల్పంగా...
occupy-footpath

ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే చర్యలు తప్పవు

నిజాంపేట: ఫుట్‌పాత్‌లను అక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తే చర్యలు తప్పవని కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ వి.మమత వ్యాపారస్తులకు హెచ్చరించారు. బుధవారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని జీడిమెట్ల డివిజన్‌లో గల పలు ప్రాంతాలలో పలు అభివృద్ధి...

ఎపి త్రికేంద్రీకరణ

  మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...

హెచ్‌ఎండిఎలో… ఇంజినీర్లు ఏరీ..?

  కార్యరూపంలోకి భారీ పథకాలు ప్రతిపాదనలోనూ మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు ఏప్రిల్‌లో ముగియనున్న మెంబర్ ఇంజినీర్ పదవి హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారులో భారీ పథకాలను చేపడుతోన్న హెచ్‌ఎండిఎలో ఇంజనీర్ల కొరత స్పష్టంగా ఉన్నది. విశ్వనగరాభివృద్ధిలో కీలక...

ఓటు అడిగే హక్కు మాకే ఉంది

  కెసిఆర్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చాం, ఇంకా రుణం తీర్చుకుంటా గోదావరి జలాలు తీసుకొచ్చాం మూడేళ్లలో రైలు వస్తుంది 32 వార్డుల్లో బలహీనవర్గాలను నిలబెట్టాం అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలం కెసిఆర్...
CM-KCR

కెసిఆర్ ఒక అవసరం! అనివార్యం!!

అమ్మ మనస్సు ఎప్పుడూ బిడ్డల ఆకలిని తలచుకుంటుంది బిడ్డల భవిష్యత్తు కోసం బతుకంతా శ్రమిస్తుంది అమ్మ మనస్సు ఉన్న అధినాయకుడూ అంతే --- అమ్మ మనస్సుతో పాటు అమోఘమైన మేథస్సు ఉన్న అధినేత కాబట్టే, పునాదులు పటిష్టంగా లేకుంటే భవనాలే...

కిషన్ రెడ్డికి సవాలు విసురుతున్న…. రెడీనా: కెటిఆర్

  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హౌజింగ్ సైజ్ నిర్మాణం ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా జరుగుతున్నాయా? అని,    కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి సవాలు చేస్తున్నానని మంత్రి కెటిఆర్ తెలిపారు....

విజన్ లేని కాంగ్రెస్ కు… విజన్ డాక్యుమెంటా: పల్లా

  హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 500 మంది అభ్యర్థులు, బిజెపికి 1000 మంది అభ్యర్థులు దొరకలేదని ఎంఎల్‌సి, రైలు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం టిఆర్‌ఎస్...

యాదాద్రిని సందర్శించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

యాదాద్రి భువనగిరి : యాదాద్రి అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కోరారు. ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ్మా...

చెక్ డ్యాంలకు కిక్

  రాష్ట్రంలోని వాగులన్నింటిపై చెక్‌డ్యాంలను నిర్మించాలి ఎన్ని అవసరమో లెక్కగట్టి ఈ ఏడాది సగం వచ్చే సంవత్సరం మిగతావి పూర్తి చేయాలికాకతీయ చెరువుల నిర్వహణ నిరంతరంగా చేపట్టాలి, కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరిలో...

కరువుపై జలఖడ్గం

  రాష్ట్రాన్ని చూసి దుర్భిక్షం భయపడాలి ఇక నుంచి రెండు పంటలు కోటి 25లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం ఆనాడు 1000 అడుగులు బోరు వేసినా నీరురాక జమ్మికుంట భిక్షపతి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యలు పరిష్కారం కాదని కలెక్టర్లు...

జంటగా జమిలిగా అభివృద్ధి.. సంక్షేమం

  సిరిసిల్ల పట్టణ ముఖచిత్రం మార్చాం, మళ్లీ దీవించండి 39 వార్డుల్లోనూ కారు హోరెత్తాలి ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావాలి, సిరిసిల్ల మున్సిపాలిటీలోని పార్టీ బూత్‌కమిటీ నాయకులతో భేటీలో మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/సిరిసిల్ల : “ సిరిసిల్ల...

Latest News