Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
నామినేషన్ దాఖలుకు కేజ్రీవాల్ 6 గంటల నిరీక్షణ
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ మంగళవారం ఆరు గంటల సేపు నిరీక్షించిన తరువాత తన నామినేషన్ దాఖలు చేయగలిగారు. న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న కేజ్రీవాల్ క్యూలో 45వ...
ఎపికి కృష్ణ బోర్డు ?
సమయం కోరిన తెలంగాణ అధికారులు
హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ భేటీ మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న...
జొమాటో చేతికి ఉబెర్ ఈట్స్
రూ.2500 కోట్లకు కొనుగోలు
జోమాటో ప్లాట్ఫామ్కు ఉబెర్ కస్టమర్ల మార్పు
న్యూఢిల్లీ : ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ వ్యాపారాన్ని పెంచుకుంటోంది. వాటా ఒప్పందం ద్వారా ఫుడ్ డెలివరీ సంస్థ ఉబెర్ ఈట్స్ ఇండియాను...
అనర్హతపై నిర్ణయాధికారాలు స్పీకర్కు మాత్రమే ఉండడం తగదు
న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారాలు కేవలం స్పీకర్కు మాత్రమే ఉండడానికి బదులుగా ఒక స్వతంత్ర, శాశత వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంగళవారం సుప్రీం కోర్టు పార్లమెంట్కు...
రోడ్ షో ఆలస్యం, నామినేషన్ వేయని కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం నామినేషన్ వేయడానికి కేజ్రివాల్ భారీ ర్యాలీగా బయలు దేరారు. మామూలుగా అయితే మధ్యాహ్నం 3...
మార్కులే కొలమానం కాదు
న్యూఢిల్లీ: పరీక్షల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యార్థుల్ని కలుసుకొంటున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడమే లక్ష్యం కాదని వ్యాఖ్యానించారు. ‘పరీక్షా పె చర్చా’ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...
బిజెపి జాతీయ అధ్యక్షుడిగా జెపి నడ్డా ఎన్నిక
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాశ్ నడ్డా సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర హోంత్రి, బిజెపి మాజీ అధ్యక్షుడు అమిత్...
చైనాలో వ్యాపిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్
వెంటిలేటర్ సహాయంతో కొట్టుమిట్టాడుతున్న భారతీయ ఉపాధ్యాయిని
చైనాలోని యుహాన్, షెంజెన్ నగరాల్లో విజృంభిస్తున్న మహమ్మారి
2002లో కరోనా కాటుకు 650 మంది మృతి
చైనాలోని భారతీయ పర్యాటకులకు కేంద్రం హెచ్చరిక
బీజింగ్: చైనాలోని...
మధ్యంతర డివిడెండ్పై భేటీ
ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో వచ్చే ఆర్బిఐ బోర్డు సమావేంలో చర్చ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) సమావేశంలో మధ్యంతర డివిడెండ్ అంశంపై చర్చించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదాయం...
మధ్యతరగతికి ఊరట
5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి సానుకూల ప్రకటనలు
కార్పొరేట్ పన్నును తగ్గించేందుకు రాయితీలు
విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ: 2024-25 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం...
ఆత్మహత్య చేసుకుందామనుకున్నా
న్యూఢిల్లీ: డిప్రెషన్ కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశాడు. హరిద్వార్ హైవేపై తన లైసెన్స్డ్ రివాల్వర్తో షూట్ చేసుకుందామని...
ఉస్మానియాలో తొలి స్కిన్ బ్యాంకు
అతి త్వరలో ఏర్పాటుకు సన్నాహాలు
మరణాల రేటును తగ్గించడంపై దృష్టి
డోనర్ల నుంచి పెద్దఎత్తున చర్మం సేకరణకు ప్రణాళికలు
హైదరాబాద్ : తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంకు (చర్మం నిలువ) హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు...
రేపు బిజెపి నూతన అధ్యక్షుడి ఎన్నిక.. మళ్లీ నడ్డానే?
న్యూఢిల్లీ: అమిత్ షా స్థానంలో సోమవారం కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు బిజెపి సర్వసన్నద్ధంగా ఉంది. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జెపి నడ్డా ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చని...
మహిళ జర్నలిస్టుపై దాడి చేసిన రేప్ కేసు నిందితుడు
ఢిల్లీ: అత్యాచారం కేసులో నిందితుడు జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన ఢిల్లీలోని కోర్కర్డూమా కోర్టులో జరిగింది. దీంతో సదరు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... 2013లో...
రాహుల్కు రాంచీ కోర్టు సమన్లు…
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రాంఛీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... నరేంద్ర మోడీ.. నీరవ్...
కస్టమర్లకు ఆఫర్ను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు జబర్దస్త్ ఆఫర్ ను ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ ఫ్రీపెయిడ్ వినియోగదారులకు ప్లాన్ ముగిసిన తర్వాత కూడా వారం రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తున్నట్టు ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ ప్లాన్ 105,...
హైదరాబాద్ ప్రపంచంలోనే మోస్ట్ డైనమిక్ సిటీ
జెఎల్ఎల్ సిటీ మూమెంటమ్ ఇండెక్స్-2020 రిపోర్టు వెల్లడి
హైదరాబాద్: అమెరికా, దుబాయ్ వంటి దేశాలలోని సిటిలను తలదన్ని ప్రపంచలోనే మోస్ట్ డైనమిక్(క్రియాశీల) సిటిగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జెఎల్ఎల్ సిటి...
పిసిసి పీఠముడి
పురపోరు వదిలి పదవికోసం నేతల ఆరాటం
హైదరాబాద్ : పురపోరులో సత్తా చాటాల్సిన సమయంలో దానికంటే అధ్యక్ష స్థానమే మిన్న అన్న చందంగా కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి కొనసాగుతుండటం ఆ పార్టీ హైకమాండ్కు విస్మయాన్ని...
నకిలీ ఎయిర్లైన్స్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా
న్యూఢిల్లీ: థాయ్ల్యాండ్కు చెందిన ఒక నకిలీ ఎయిర్లైన్లో ఉద్యోగాలు ఇస్తామన్న సాకుతో నిరుద్యోగులను మోసం చేసిన ముంబయికి చెందిన సంకేత్ ఝా అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టుచేశారు. యో ఎయిర్ అనే...
పిహెచ్ఎల్ చైర్మన్గా జగన్ మోహన్ రావు
హైదరాబాద్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పిహెచ్ఎల్) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా జగన్ మోహన్ రావును ఎంపిక చేశారు. జగన్ మోహన్ రావు భారత హ్యాండ్బాల్ సమాఖ్యకు అసోసియేట్ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తాజాగా...