Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
మధ్యతరగతికి ఊరట
5 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి సానుకూల ప్రకటనలు
కార్పొరేట్ పన్నును తగ్గించేందుకు రాయితీలు
విశ్లేషకుల అంచనా
న్యూఢిల్లీ: 2024-25 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం...
ఆత్మహత్య చేసుకుందామనుకున్నా
న్యూఢిల్లీ: డిప్రెషన్ కారణంగా కొన్ని నెలల క్రితం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశాడు. హరిద్వార్ హైవేపై తన లైసెన్స్డ్ రివాల్వర్తో షూట్ చేసుకుందామని...
ఉస్మానియాలో తొలి స్కిన్ బ్యాంకు
అతి త్వరలో ఏర్పాటుకు సన్నాహాలు
మరణాల రేటును తగ్గించడంపై దృష్టి
డోనర్ల నుంచి పెద్దఎత్తున చర్మం సేకరణకు ప్రణాళికలు
హైదరాబాద్ : తెలంగాణలో తొలి స్కిన్ బ్యాంకు (చర్మం నిలువ) హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు...
రేపు బిజెపి నూతన అధ్యక్షుడి ఎన్నిక.. మళ్లీ నడ్డానే?
న్యూఢిల్లీ: అమిత్ షా స్థానంలో సోమవారం కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు బిజెపి సర్వసన్నద్ధంగా ఉంది. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జెపి నడ్డా ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక కావచ్చని...
మహిళ జర్నలిస్టుపై దాడి చేసిన రేప్ కేసు నిందితుడు
ఢిల్లీ: అత్యాచారం కేసులో నిందితుడు జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన ఢిల్లీలోని కోర్కర్డూమా కోర్టులో జరిగింది. దీంతో సదరు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... 2013లో...
రాహుల్కు రాంచీ కోర్టు సమన్లు…
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రాంఛీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... నరేంద్ర మోడీ.. నీరవ్...
కస్టమర్లకు ఆఫర్ను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు జబర్దస్త్ ఆఫర్ ను ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ ఫ్రీపెయిడ్ వినియోగదారులకు ప్లాన్ ముగిసిన తర్వాత కూడా వారం రోజుల పాటు వ్యాలిడిటీని అందిస్తున్నట్టు ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ ప్లాన్ 105,...
హైదరాబాద్ ప్రపంచంలోనే మోస్ట్ డైనమిక్ సిటీ
జెఎల్ఎల్ సిటీ మూమెంటమ్ ఇండెక్స్-2020 రిపోర్టు వెల్లడి
హైదరాబాద్: అమెరికా, దుబాయ్ వంటి దేశాలలోని సిటిలను తలదన్ని ప్రపంచలోనే మోస్ట్ డైనమిక్(క్రియాశీల) సిటిగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు జెఎల్ఎల్ సిటి...
పిసిసి పీఠముడి
పురపోరు వదిలి పదవికోసం నేతల ఆరాటం
హైదరాబాద్ : పురపోరులో సత్తా చాటాల్సిన సమయంలో దానికంటే అధ్యక్ష స్థానమే మిన్న అన్న చందంగా కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి కొనసాగుతుండటం ఆ పార్టీ హైకమాండ్కు విస్మయాన్ని...
నకిలీ ఎయిర్లైన్స్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా
న్యూఢిల్లీ: థాయ్ల్యాండ్కు చెందిన ఒక నకిలీ ఎయిర్లైన్లో ఉద్యోగాలు ఇస్తామన్న సాకుతో నిరుద్యోగులను మోసం చేసిన ముంబయికి చెందిన సంకేత్ ఝా అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టుచేశారు. యో ఎయిర్ అనే...
పిహెచ్ఎల్ చైర్మన్గా జగన్ మోహన్ రావు
హైదరాబాద్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పిహెచ్ఎల్) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా జగన్ మోహన్ రావును ఎంపిక చేశారు. జగన్ మోహన్ రావు భారత హ్యాండ్బాల్ సమాఖ్యకు అసోసియేట్ ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు. తాజాగా...
ఆధార్తోనే సాయం
ఉగ్రవాద, మత ఘర్షణల బాధితులకు తోడ్పాటుపై కేంద్రం ప్రకటన
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్
న్యూఢిల్లీ : ఉగ్రవాదం, మతఘర్షణల బాధితులకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి...
బంగారం ధర పైపైకి
మళ్లీ బంగారం ధర పెరుగుతోంది. వరుసగా మూడు రోజులుగా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. హైదరాబాద్లో శుక్రవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50 పెరిగింది. ప్రస్తుత ధర రూ.41,050. ఇక...
నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు
న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష తేదీని ఖరారు చేసింది. నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించడంతో, వీరికి...
జామా మసీదు వద్ద భీమ్ ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: ఒక చేత్తో భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నెలరోజుల తర్వాత శుక్రవారం ఉదయం ఢిల్లీలోని జామా మసీదు వద్ద ప్రత్యక్షమయ్యారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని...
నిర్భయ దోషికి క్షమాభిక్ష తిరస్కరణ
న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక హత్యాచార దోషి ముకేష్ సింగ్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. ముకేష్ సింగ్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్...
బిలియన్ డాలర్ల పెట్టుబడితో పెద్దగా ఒరిగేదేమీ లేదు…
న్యూఢిల్లీ: భారత్లో చిన్న వ్యాపారుల కోసం ఒక బిలియన్ డాలర్లు (రూ.7,100 కోట్లు) పెట్టుబడులు పెట్టడం వల్ల భారత్కు పెద్దగా ఒరిగేదేమీ లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు....
టెలికాం కంపెనీలకు నిరాశ
ఎజిఆర్ రివ్యూ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
రూ.92,000 కోట్ల స్పెక్ట్రమ్ ఫీజులు చెల్లించాల్సిందే
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. జనవరి 23 నాటికి పాత బకాయిలు చెల్లించాలని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని...
జీశాట్ 30 శాటిలైట్ ప్రయోగం సక్సెస్: ఇస్రో
న్యూఢిల్లీ: జీశాట్ 30 ప్రయోగం విజయవంతం అయిందని శుక్రవారం ఇస్రో ప్రకటించింది. ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 వాహననౌక ఇస్రో జీశాట్ 30ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది....
ఎపిసిసి అధ్యక్షుడిగా శైలజానాథ్ నియామకం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఎన్ రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా...