Wednesday, May 22, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search
Trump

ట్రంప్‌తో కూతురు, అల్లుడు

భారత్‌లో అధికారిక పర్యటనకు ట్రంప్ దాదాపుగా సకుటుంబ సరిపరివారంగా వస్తున్నారు. ఈ నెల 24, 25 తేదీలలో ఆయన భారత్ పర్యటన ఉంది. వాణిజ్య ఇతరత్రా రంగాలపై సంప్రదింపులు పక్కన పెడితే అహ్మదాబాద్‌లో...
beating of Dalit in Rajasthan

దళిత యువకులపై దాడి.. రాహుల్ గాంధీ ఆగ్రహం

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో ఇద్దరు దళితులను చిత్రహింసలు పెట్టడం పట్ల కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అత్యంత దారుణ ఘటన, తనను కదిలించివేసిందని స్పందించారు. రాజస్థాన్ దళిత...
Uber Driver

కారులో ఉబర్ క్యాబ్ డ్రైవర్ హస్త ప్రయోగం…

  ఢిల్లీ: ఉబర్ క్యాబ్ డ్రైవర్ కారు నడిపిస్తూ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ముందు హస్త ప్రయోగం చేసిన సంఘటన ఢిల్లీలోని గురుగ్రామ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....  విద్యార్థిని కాలేజీకి వెళ్లడానికి...
modi

ఏక్ చోఖా.. కడక్ చాయ్

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ బుధవారం ఇక్కడి హునార్ హాట్ మేళకు ఆకస్మికంగా వెళ్లారు. రాజ్‌పథ్‌లో హస్తకళాకారుల మేళ సాగుతుంది. తీరికలేకుండా ఉండే ప్రధాని బుధవారం కేబినెట్ భేటీ కాగానే ముందస్తు సమాచారం...

అవమానపరిచే అట్టహాసం!

  ఒకరి పెళ్లి మరొకరి చావుకి వచ్చిందన్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఆయన అడుగు పెట్టే ప్రాంతాల్లోని పేద సాదల, మురికి వాడల నివాసుల కొంపలు కూల్చుతున్నది. ముఖ్యంగా అహ్మదాబాద్...
'Namaste Trump' Event in Ahmedabad

లక్ష మందితో నమస్తే ట్రంప్

  న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం జరుగుతుంది. ఇది వేడుకగా సాగుతుంది. అమెరికా పర్యటనలో హుస్టన్‌లో తనకు ఏర్పాటు అయిన హౌడీ మోడీకి...

టెలికాం స్థిరీకరణపై దృష్టిపెట్టాలి

  టెలికాం స్థిరీకరణపై దృష్టిపెట్టాలి మూడున్నరేళ్లుగా ఈ రంగం ఒత్తిడిలో ఉంది ప్రభుత్వాన్ని కోరిన ఎయిర్‌టెల్ బాస్ సునీల్ మిట్టల్ న్యూఢిల్లీ : టెలికాం కంపెనీల్లో ఎజిఆర్ బకాయిల గుబులు మొదలైంది. బుధవారం ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్,...
Covid 19

రెండు వేలు దాటిన కోవిడ్ మృతులు

  బీజింగ్ : చైనాలో కరోనా వైరస్ కోవిడ్‌తో మృతుల సంఖ్య బుధవారం నాటికి 2000 దాటింది. వైరస్ గ్రస్థ రోగులలో కొందరి పరిస్థితి అదుపులోకి వస్తున్నా, సరికొత్తగా మరికొందరికీ ఈ వైరస్ సోకుతోంది....
SC outrage on Bihar govt over van driver arrest without FIR

సర్వం కోల్పోతున్న పిల్లలు

  న్యూఢిల్లీ: పిల్లల సంరక్షణ బాధ్యతపై తల్లిదండ్రుల మధ్య తలెత్తిన వివాదాల కేసుల్లో పిల్లలు ఎల్లప్పుడూ సర్వం కోల్పోయేవారేనని, వారు ఎలాంటి తప్పు చేయకున్నా తల్లిదండ్రుల ప్రేమ, అభిమానాలకు దూరమై పోతున్నారని దీనికి భారీ...

సునీల్ కుమార్‌కు స్వర్ణం

  న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ సునీల్ కుమార్ స్వర్ణం సాధించాడు. మంగళవారం జరిగిన 87 కిలోల గ్రికో రొమాన్ విభాగంలో సునీల్ పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో కజకిస్థాన్...
amtiabh-AND-amar

అమితాబ్‌తో అలా ప్రవర్తించినందుకు సారీ!

న్యూఢిల్లీ: అమితాబ్ బచ్చన్ పట్ల, ఆయన కుటుంబం పట్ల తన అతిప్రవర్తనకు చింతిస్తున్నానని సమాజ్‌వాది పార్టీ మాజీ నేత అమర్ సింగ్ తెలిపారు. మంగళవారం ఆయన ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన చేస్తూ...
Ram-Janmabhoomi

రామజన్మభూమిలో ముస్లిం స్మశానం లేదు

అయోధ్య: రామాలయం నిర్మించనున్న అయోధ్యలోని రామజన్మభూమికి చెందిన 67 ఎకరాల స్థలంలో స్మశానం ఏదీ లేదని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. గతంలో అక్కడ ముస్లింలకు చెందిన స్మశానం ఉన్న కారణంగా...

ఆర్మీ కమాండ్ విధులకు మహిళలు అర్హులే

  ప్రభుత్వం ఆలోచనధోరణి మారాలి హక్కుల విషయంలో లింగపరమైన తేడా సరికాదు సైన్యంలో మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలి కేంద్రాన్ని మందలించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: ఆర్మీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది....
Srinivas Gowda

‘సాయ్’ ట్రయల్స్‌కు ఇప్పుడే వెళ్లను

  కొంత సమయం కావాలన్న కంబళ హీరో శ్రీనివాస గౌడ న్యూఢిల్లీ: స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నిర్వహించే ట్రయల్స్‌లో పాల్గొనడానికి సంప్రదాయ క్రీడ ‘ కంబళ’ పోటీదారుడు శ్రీనివాస గౌడ నిరాకరించాడు. సాయ్...

మార్చి 3న నిర్భయ దోషులకు ఉరి..

  న్యూఢిల్లీ: 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఢీల్లీ పాటియాల హౌస్ కోర్టు కొత్త డెత్ వారెంట్లు జారీ చేసింది. సోమవారం వాదనలు విన్న పాటియాల...
Supreme Court 

నిరసన మీ హక్కు.. కాని రోడ్లపైన కాదు: సుప్రీం

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యం భావాల వ్యక్తీకరణ ఆధారంగా పనిచేస్తుందని, అయితే దీనికి కొన్ని హద్దులు ఉన్నాయని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. సిఎఎ, ఎన్‌పిఆర్‌కు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా ఢిల్లీలోని షహీన్‌బాగ్ రోడ్డును...
Modi, Donald Trump

ట్రంప్ మూడు గంటల పర్యటనకు రూ.100 కోట్లు ఖర్చు..

  ఆహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 24న భారత్ రానున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకొని అక్కడ మూడు గంటల పాటు ట్రంప్...
IPL 2020

ఐపిఎల్‌ 13వ సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది

  ముంబయి: 2020 ఐపిఎల్‌ 13వ సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది.ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ వివరాలను ఐపిఎల్‌ నిర్వాహకులు ఆదివారం అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించారు. గతేడాది ఫైనల్‌లో తలపడిన ముంబై ఇండియన్స్‌,...
CM Aravind

ఈ విజయం నా ఒక్కడిది కాదు: కేజ్రీవాల్

  ఢిల్లీ: ఈ విజయం నా ఒక్కడిది కాదని ఢిల్లీ ప్రజలదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడో సారి ప్రమాణం చేసిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ విజయంలో ఢిల్లీలో...
police

జామియా విద్యార్థులపై పోలీసుల దాడి దృశ్యాలు (వీడియో)

న్యూఢిల్లీ: పోలీసులే తమపై దాడి చేశారంటూ ఢిల్లీ జామియా యూనివర్శిటీ విద్యార్ధులు ఓ వీడియోను విడుదల చేశారు. రెండు నెలల క్రితం సిఎఎకి వ్యతిరేకంగా జామియా, మిలియా యూనివర్శిటీ విద్యార్ధులు ఆందోళనలు నిర్వహించారు....

Latest News