Home Search
ఢిల్లీ - search results
If you're not happy with the results, please do another search
47 వేల ఎకరాల్లో బత్తాయి సాగు: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో 47 వేల ఎకరాల్లో బత్తాయి సాగు జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్ మీడియాతో మాట్లాడారు. బత్తాయి పండ్లలను ఢిల్లీ, కోల్కతాలకు పంపాల్సి...
ఇండియా@10 వేలు…. రాష్ట్రాల వారిగా కరోనా బాధితుల వివరాలు
ఢిల్లీ: ఇండియాలో కరోనా బాధితుల సంఖ్య పది వేలు దాటింది. కరోనా వైరస్ 10,586 మందికి సోకగా 358 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క మహారాష్ట్రలోని 2334 మందికి కరోనా సోకగా 160 మంది...
మర్కజ్ పాయె.. దేవ్బంద్ వచ్చె!
నిజాముద్దీన్ తరహాలో యుపిలోని ప్రార్థనా స్థలికి రాష్ట్రం నుంచి 100 మంది?
వెళ్లి వచ్చిన నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నలుగురికి కరోనా
మిగతా వారి ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర గాలింపు
మనతెలంగాణ/హైదరాబాద్ :...
ఇంటి వద్దే సాధన
మనుబాకర్
న్యూఢిల్లీ: కరోనా మమహ్మరి నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్ వల్ల పలు క్రీడలు అర్ధాంతరంగా రద్దయ్యాయి. ఆటలు రద్దు కావడం, లాక్డౌన్ అమలులో...
ట్రక్కులను అనుమతించండి
రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన ఆదేశాలు
న్యూఢిల్లీ: సరకు రవాణా వాహనాలు సాఫీగా నడిచేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అత్యవసర సరకులు తీసుకెళున్నాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా అన్ని...
300 దాటిన కరోనా మరణాలు
300 దాటిన కరోనా మరణాలు
ఒక్క రోజే 51 మంది మృతి
9,352కు పెరిగిన పాజిటివ్ కేసులు
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో భారీగా పెరిగిన బాధితులు
ముంబయిలో భయపెడుతున్న ధారవి మురికి వాడ
పరిస్థితి అదుపులోనే ఉందన్న కేంద్రం
న్యూఢిల్లీ: భారత్లో...
ఇండియా@9240… అమెరికా@5.6 లక్షలు
వాషింగ్టన్: కరోనా వైరస్తో అగ్ర రాజ్యం అమెరికా గడ గడ వణికిపోతుంది. యుఎస్ఎలో ఒక్క రోజులోనే 1514 మంది చనిపోయారు. అమెరికాలో కరోనా వైరస్ 5,60,433 మందికి సోకగా 22,115 మంది చనిపోయారు....
మోడీ మదిలో 3 జోన్లు?!
కరోనా తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలని యోచన
రెడ్ జోన్ : 15 కరోనా కేసుల కన్నా ఎక్కువున్న ప్రాంతం
ఆరెంజ్ జోన్ : 15 కరోనా కేసుల కన్నా తక్కువున్న...
కరోనా ప్రతాపం
ఒక్క రోజే దేశంలో 909 కొత్త కేసులు, 34 మరణాలు
ముంబయి, ఢిల్లీలో భారీగా పెరిగిన మరణాలు
తమిళనాడులో వెయ్యి దాటిన బాధితులు
రాజస్థాన్లోనూ పెరుగుతున్న బాధితులు
11 దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతి
అభివృద్ధి దశలో 40 వ్యాక్సిన్లు :...
రోల్మోడల్స్ కనిపించడం లేదు
గౌతం గంభీర్
న్యూఢిల్లీ: ప్రస్తుత టీమిండియాలో రోల్మోడల్స్ ఎవరూ లేరని భారత మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యుడు గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో టీమిండియా మాజీ ఆటగాడు...
పేదలకు జూన్ దాకా 8 సిలిండర్లు
న్యూఢిల్లీ : కరోనా బాధిత పేదలకు సహాయ ప్యాకేజీలో భాగంగా కేంద్రం 5 కిలోల వంటగ్యాసు సిలిండర్లను జూన్ వరకూ అందిస్తుంది. 5 కేజీల సిలిండర్లను కు అప్పటివరకూ మొత్తం మీద ఎనిమిది...
భారత్ సైనిక దాడిలో… 8 మంది ఉగ్రవాదులు, 15 మంది పాక్ సైనికులు హతం
న్యూఢిల్లీ: భారత సైన్యానికి చెందిన శతఘ్ని దళం ఏప్రిల్ 10న నియంత్రణ రేఖ వద్ద కెరాన్ సెక్టార్లో డుధ్నియాల్ వద్ద ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని, 15 మంది...
కోవిడ్ శాంపిల్స్ టెస్టింగ్కు.. తెలంగాణ మైక్రోబయాలజిస్ట్ సాహసం
న్యూఢిల్లీ/ లక్నో: కోవిడ్ 19 (కరోనా వైరస్) పై పోరాటానికి ఎందరో ‘కరోనా వారియర్లు’ ముందుకొచ్చి సాహసాలు చేస్తున్నారు. అలాంటివారిలో తెలంగాణకు చెందిన రామకృష్ణ ఒకరు. కరోనా బాధితులకు సేవచేసేందుకు ఆయన అన్నింటిని...
24 గంటల్లో 909 పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: ఆదివారం కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 7953 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇప్పటి వరకు లక్ష 86 వేలకు పైగా...
రెండూ ముఖ్యమే
పిఎం నోట కొత్త నినాదం
జాన్ భీ ఔర్ జహాన్ భీ
(ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి)
లాక్డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు
రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం
వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా
13...
లాక్డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు
పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం
భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ
24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...
అమాంతం జంప్
దేశవ్యాప్తంగా ఒక్క రోజే 896 కొత్త కేసులు, మరణాలు 37
ముంబైలో 24గంటల్లో 217 మందికి పాజిటివ్
తమిళనాడు, ఢిల్లీల్లో భారీగా కేసులు నమోదు
న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజే కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి....
విమర్శలను పట్టించుకోను
సుశీల్కుమార్
న్యూఢిల్లీ: తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ స్పష్టం చేశాడు. రెండు సార్లు ఒలింపిక్స్ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సుశీల్ కుమార్ ఇటీవల కాలంలో పలు...
ఈసారి ఐపిఎల్ కష్టమే!: రాజీవ్ శుక్లా
న్యూఢిల్లీ: కనోనా మహమ్మరి తీవ్ర రూపం దాల్చిన ప్రస్తుత స్థితిలో ఈ ఏడాది ఐపిఎల్ను నిర్వహించడం కష్టమేనని లీగ్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితి...
శ్వాస సమస్యల రోగుల్లో 40 శాతం మందికి కరోనా
న్యూఢిల్లీ: కరోనా సోకిన వారితో సన్నిహితంగా మెలగనప్పటికీ, అలాగే ఇప్పటివరకు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయనప్పటికీ తీవ్రమైన శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారిలో 40 శాతం మందికి కరోనా సోకిందని భారతీయ...