Thursday, May 23, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search

ఎన్‌ఆర్‌సిపై నిర్ణయం తీసుకోలేదు

  ఎన్‌పిఆర్‌కు ఎటువంటి పత్రాలు అక్కర్లేదు ఆధార్ ఇవ్వడం, ఇవ్వకపోవడం ప్రజల ఇష్టం అనుమానాలున్న రాష్ట్రాలతో చర్చలు జరుపుతాం పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) జనవరి 10 నుంచి అమల్లోకి వచ్చింది, కేంద్రం నిబంధనలు ప్రకటించిన తర్వాత పౌరసత్వం కోసం...

ఇవి గాడ్సే రాజకీయాలు

  గాంధీజీపై అనంత్‌కుమార్ వ్యాఖ్యలకు లోక్‌సభలో ప్రతిపక్షాల తీవ్ర నిరసన దద్దరిల్లిన సభ నేనలా అనలేదు, అపాదించారు : పార్టీకి సమాధానంలో అనంత్‌కుమార్ జాతిపితపై హెగ్డే వ్యాఖ్యలకు.. ప్రతిపక్షాల ఆగ్రహం.. దద్దరిల్లిన లోక్‌సభ ‘గాంధీని అవమానించేవారు రావణుడి వారసులు’, కాంగ్రెస్ నాయకుడు...
Coronavirus

గుడ్‌బై! ఇదే చివరిసారి కావచ్చు

న్యూఢిల్లీ : కరోనా వ్యాధిబారిన పడిన ఎనభై ఏళ్ల వయసున్న దంపతులు ఒక ఆస్పత్రిలో ఒకరికొకరు గుడ్ బై చెప్పుకునే వీడియో చూసిన వారిని కలచి వేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్...
Samir-Dwivedi

కాంగ్రెస్ నేత కుమారుడు సమీర్ ద్వివేది బిజెపిలో చేరిక

న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జనార్దన్ ద్వివేది కుమారుడు సమీర్ ద్వివేది మంగళవారం బిజెపిలో చేరారు. బిజెపి ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఈ చేరిక జరిగింది. సమీర్ ద్వివేది...

బడ్జెట్‌పై తప్పుతోవ పట్టించే యత్నం: ప్రధాని మోడీ

  న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌పై ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం జరిగినప్పటికీ ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ఇది మంచి బడ్జెట్ అని విమర్శకులే అంగీకరిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మంగళవారం...
AAP releases manifesto

ఆప్ మేనిఫెస్టో విడుదల.. కార్మికుడికి కోటి రూపాయలు..

  న్యూఢిల్లీ: ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసింది. ఢిల్లీ ప్రజలకు నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన తాగునీరు, 24 గంటల...
Owaisi, UP CM

ఒవైసీ నోట హనుమాన్ చాలీసా ఖాయం: యోగి

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరుగా మారిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్...

బిజెపి నేతలంతా రావణుడి పుత్రులు

  న్యూఢిల్లీ: మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి అనంతకుమార్ హెగ్డేపై ప్రతిపక్ష సభ్యులు మంగళవారం లోక్‌సభలో విరుచుకుపడ్డారు. బిజెపి నాయకులను రావణుడి కొడుకులుగా సీనియర్ కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్...
Nirbhaya convicts

నిర్భయ దోషులకు త్వరితంగా ఉరికి రాజ్యసభ డిమాండ్

  న్యూఢిల్లీ:  నిర్భయ దోషులు నలుగురికి త్వరితంగా ఉరిశిక్ష అమలు జరగాలని ఆమ్ ఆదీ పార్టీ ఎంపి సంజయ్ సింగ్ ఇచ్చిన పిలుపునకు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు మంగళవారం మద్దతు తెలిపారు....
Amith shah

జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సి ఇప్పట్లో లేదు:హోం శాఖ

    న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సి)ని తయారు చేయాలన్న నిర్ణయమేదీ కేంద్రం తీసుకోలేదని మొట్టమొదటిసారి మంగళవారం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ లోక్‌సభలో ధృవీకరించింది. జాతీయ స్థాయిలో ఎన్‌ఆర్‌సిని తయారుచేయాలని ప్రభుత్వం...
Medaram Jatara

మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలి: బండా ప్రకాష్

    ఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం జాతర అని ఎంపి బండా ప్రకాష్ తెలిపారు. రాజ్యసభలో జీరో అవర్ లో బండా ప్రకాశ్ మాట్లాడారు. మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. మేడారంలో...
LIC

ఎల్‌ఐసి ప్రై‘వేటు’ను అడ్డుకుందాం

భారతీయ జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించగా, ప్రై‘వేట్‘ పరం కాకుండా కాపాడుకునేందుకు లియాపి (లైప్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) యుద్ధానికి సిద్ధమవుతోంది. ప్రతి...

సిఎఎపై షహీన్‌బాగ్ నిరసన ఓ కుట్ర

  సామరస్యానికి హానిచేసే రాజకీయ పన్నాగం ఢిల్లీలో సిఎఎ వ్యతిరేక షహీన్‌బాగ్, జామియా మిలియా ఆందోళనలపై ప్రధాని మోడీ ఆగ్రహం కాంగ్రెస్, ఆప్‌లపై తీవ్ర విమర్శ న్యూఢిల్లీ: సీలంపూర్, జామియా నగర్, షహీన్ బాగ్‌లలో జరుగుతున్న ‘కా’ వ్యతిరేక...

జామియా బయట దుండగుల కాల్పులు

  న్యూఢిల్లీ: జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వెలుపల మరోసారి కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని కొందరు దుండగులు జామి యా 5వ నంబర్ గేటు బయట ఆదివా రం రాత్రి కాల్పులు...

నోటిఫికేషన్ ఇవ్వండి

  ‘గ్రామ న్యాయాలయాల’పై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: ‘గ్రామ న్యాయాలయాల’ ఏర్పాటుకు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉన్న రాష్ట్రాలు నాలుగు వారాల్లోగా ఆపని చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఈ ప్రక్రియ వేగంగా...

సిఎఎపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నిరసన, చర్చకు పట్టు

  న్యూఢిల్లీ : పౌరచట్టం, ఎన్‌ఆర్‌సి సంబంధిత అంశాలపై పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి. ఇతర సభా కార్యక్రమాలన్నింటినీ పక్కకు పెట్టి కా, ఎన్‌పిఆర్ వంటి వాటిపైనే చర్చ జరగాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు...

సిఎఎ, ఎన్‌ఆర్‌సిలతో ముస్లింలకు కష్టాలు: మాయావతి

  న్యూఢిల్లీ : సిఎఎ, ఎన్‌ఆర్‌సిలతో ముస్లిం బతుకు కష్టాల పాలైందని, బిఎస్‌పి అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బిజెపి, ఆప్ మ్యానిఫెస్టోల భ్రమల్లో ఓటర్లు పడరాదని ఆమె విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో...
India

వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ

  న్యూఢిల్లీ: న్యూజిలాండ్ జట్టుతో జరుగనున్న వన్డే సిరీస్ కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా భారత్ స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే, టెస్టు సిరీస్ కు...
Prakash Javadekar

కేజ్రీవాల్ ఓ ఉగ్రవాది: ప్రకాశ్ జవదేకర్

న్యూఢిల్లీ:ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓ ఉగ్రవాదంటూ కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను...
Chinmayanand

స్వామి చిన్మయానందకు బెయిల్ మంజూరు

న్యూఢిల్లీ: న్యాయ విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుడైన మాజీ కేంద్రమంత్రి, బిజెపి నాయకుడు స్వామి చిన్మయానందకు అలహాబాద్ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. చిన్మయానంద యజమానిగా వ్యవహరిస్తున్న యుపిలోని షాజహాన్‌పూర్‌లోగల ఎస్‌ఎస్...

Latest News

సన్నాలకే సై