Saturday, April 27, 2024
Home Search

కర్ణాటక - search results

If you're not happy with the results, please do another search

కెసిఆర్ జిందాబాద్.. ప్రభుత్వానికి జై కొడుతున్న వలసకూలీలు

  మనతెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ ప్రభుత్వానికి వలస కూలీలు జిందాబాద్ చెబుతున్నారు. లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా వలస కూలీలు ఇబ్బందులు పడుతున్న కథనాలను ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఢిల్లీ, యూపి, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర...

రాష్ట్ర హైకోర్టు జడ్జిగా విజయ్‌సేన్‌రెడ్డి

  న్యాయమూర్తుల నియామకానికి సుప్రీం సిఫారసు మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియమాకానికి సుప్రీంకోర్టు సోమవారం నాడు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టులో జడ్జిగా విజయ్‌సేన్‌రెడ్డి నియామకానికి సిఫారసు చేసింది....

మాజీ సిఎం కుమారస్వామి కుమారుడి పెళ్లిలో సామాజిక దూరం ఏదీ?

  బెంగళూరు : మాజీ సిఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి సందర్భంగా లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు. కరోనా మహమ్మారి నివారణకు భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...
YCP MLA Burra Madhusudan Yadav

ఎపి సరిహద్దులో ఎంఎల్‌ఎ హల్‌చల్

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కనిగిరి ఎంఎల్‌ఎ బుర్రా మధుసూదన్ యాదవ్ హల్ చల్ చేశారు. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తూ బెంగుళూరు నుంచి ఐదు ఇన్నోవాలలో 39...

డిఆర్‌డిఒ కోవిడ్-19 నమూనా సేకరణ కోసం కియోస్క్

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబోరేటరీ(డిఆర్‌డీఎల్), కోవిడ్19ను ఎదుర్కొవటానికి డిఆర్‌డిఒ ఉత్పత్తుల పోర్ట్‌పోలియోకు కోవ్‌సాక్ కోవిడ్ శాంపిల్ కలెక్షన్ కియోస్క్‌ను అభివృద్ధి పర్చడం ద్వారా మరో ఉత్పత్తిని...

ఆ మూడు రాష్ట్రాల ఉల్లి మనకొద్దు

  కరోనా ఎఫెక్ట్‌తో మహారాష్ట్ర, కర్నాటక, ఎపి నుంచి దిగుమతులపై ఆంక్షలు రాష్ట్రంలో మెండుగా నిల్వలు, ఇక్కడ సాగైన ఉల్లినే విక్రయించాలి మార్కెటింగ్ శాఖ ఆదేశాలు మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రభావం ఉల్లి మీద పడనుంది....

లాక్‌డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు

  పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ 24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2...

నేడు, రేపు వడగండ్ల వాన

  గంటకు 30 నుంచి 40 కెఎంపిహెచ్ వేగంతో ఈదురుగాలులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య మహారాష్ట్ర దానిని ఆనుకొని ఉన్న విదర్భ ప్రాంతాల్లో 1.5 కి.మీల ఎత్తు...

క్రైం ‘డౌన్’

  హత్యలు, అత్యాచారాలు నిల్ ఆత్మహత్యలు 3, రోడ్డు ప్రమాదాలు 2 సైబర్ క్రైం 1, లైంగిక వేధింపులు 1 లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు 5 వేలు సోషల్ మీడియాపై 10కేసులు నమోదు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్...

రైతన్నకు వరి కోత కష్టాలు

  ఒకవైపు లాక్‌డౌన్.. మరోవైపు అకాల వానల భయం పలుచోట్ల హార్వెస్టర్ల కొరత.. గంటకు రూ.300 వరకు రేటు పెంపు రాష్ట్రంలో 11,697 కోత యంత్రాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేందుకు ప్రభుత్వం అనుమతి కూపన్ తేదీ ప్రకారమే...
Delhi Prayers

హాట్ టాఫిక్‌గా మారిన ‘నిజాముద్దీన్ మర్కజ్’

మత ప్రార్థనల్లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 2 వేల మంది ఇప్పటికే ఆరుగురు మృత్యువాత ఢిల్లీకి వెళ్లిన వచ్చిన వారి వివరాల సేకరణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిజాముద్దీన్ మర్కజ్...
Civil Commissioner

లాక్ డౌన్‌కు ముందున్న ధరల ప్రకారం విక్రయించాలి

  మన తెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌కు ముందున్న ధరల ప్రకారమే నిత్యవసర వస్తువులను విక్రయించాలని పౌరసరఫరాల శాఖ కమిష ర్ సత్యనారాయణరెడ్డి ఆదేశించారు. గురువారం సోమాజీగూడలోని పౌరసరఫరాల భవన్‌లో నిత్యావసర సరుకుల హెూల్ సేల్ వ్యాపారులతో...
Corona

తెలంగాణలో…లాక్‌డౌన్… రెండోరోజు

రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్ రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు టూవీలర్‌పై ఒక్కరే వెళ్ళాలి... అంబులెన్స్‌ల్లో ప్రయాణికులు డిఎస్‌పిపై కేసు... విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద...

మహా సరిహద్దు మూత

  మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాకుండా అదనంగా మరో 12 పోలీసు చెక్‌పోస్టులు...
CM KCR

ముందు జాగ్రత్తలే శరణ్యం

గుమిగూడొద్దు, జనంలోకి వెళ్ళొద్దు, నిర్లక్షం అసలే వద్దు కరోనాకు 18 చెక్‌పోస్టులు.. ఎపి, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక, సరిహద్దులో ఏర్పాటు * ఉగాది, శ్రీరామనవమి బహిరంగ వేడుకలు రద్దు * అన్ని మతాల ప్రార్థన మందిరాలలోకి అనుమతి...
indonesians

రాష్ట్రంలో 16 కేసులు.. కరీంనగర్ లో హైఅలర్ట్

 ఇండోనేషియా బృందం తిరిగిన ప్రాంతాలను గుర్తిస్తున్న అధికారులు, కలెక్టరేట్ వద్ద ఇంటింటా వైద్య పరీక్షలు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గురువారం మరో మూడు కొత్త కేసులు నమోదుకావడంతో...

కరోనా ఎఫెక్ట్: పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు…

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తాజాగా రైల్వేశాఖపైనా కోవిడ్19 ప్రభావం పడింది. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యం.. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో...

ఎల్‌బి నగర్‌లో భారీగా గంజాయి పట్టివేత

  హైదరాబాద్ : నిషేధిత గంజాయిని ఎల్‌బి నగర్ శివారులో డిఆర్‌ఐ అధికారులు శనివారం పట్టుకున్నారు. ట్రక్కులో అక్రమంగా తరలిస్తున్న 1,554 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు....
Corona

క్రమంగా కరోనా కోరలు

కేరళలో కొత్తగా ఆరు, కర్ణాటకలో మూడు, పూణెలో మరో 3 కేసులు నమోదు 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమాహాళ్లు మూత దేశంలో మొత్తం 59 మందికి కోవిడ్ 19 పాజిటివ్ ఇరాన్ నుంచి 58 భారతీయులు...

వృద్ధి శిఖరాన తెలంగాణ

    రాష్ట్రంగా విడిపోయిన తర్వాతనే కళ్లు మిరుమిట్లు గొలిపే సిరిసంపదలు తలసరి ఆదాయంలో దేశానికే తలమానికం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంత తలసరి ఆదాయం బీహార్ కంటే తక్కువగా ఉండేది. రాష్ట్రంలో వెనకబడ్డ జిల్లా కరీంనగర్ తలసరి...

Latest News