Home Search
క్రికెట్ - search results
If you're not happy with the results, please do another search
సిరీస్ను సాఫీగా నిర్వహిస్తాం
సిడ్నీ : భారత్తో జరిగే సిరీస్ను ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టంచేసింది. సుదీర్ఘ కాలం పాటు సాగే సిరీస్ను బయోబబూల్ వాతావరణంలో పకడ్బంధీగా...
స్మిత్ కంటే కోహ్లినే బెస్ట్
సిడ్నీ: ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చారని, వీరిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అందరికంటే అత్యుత్తమ ఆటగాడు అనడంలో సందేహం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం...
ముంబై ఇండియన్స్ అదరహో..
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఐపిఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ అత్యుత్తమ జట్టుగా నిలిచింది. ఏ జట్టుకు సాధ్యం కానీ రికార్డులను ముంబై సొంతం చేసుకుంది. తాజాగా యూఎఇ వేదికగా జరిగిన 13 ఐపిఎల్లో...
గంగూలీ తీరు మార్చుకోవాలి
ముంబై: భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సబబుగా లేదని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ విమర్శించాడు. భారత క్రికెట్కు సంబంధించిన ప్రతి అంశంలోనూ గంగూలీ స్పందించడాన్ని అతను...
రోహిత్ను కెప్టెన్గా నియమించాలి: గంభీర్
న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించడమే మేలని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. అలా చేయకపోతే భారత జట్టుకే సిగ్గే చేటని ఘాటు విమర్శలు...
ఆ విషయంలో నిర్లక్ష్యం వద్దు
ముంబై: హెల్మెట్ను వాడే విషయంలో ఏ క్రికెటర్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించ కూడదని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సూచించాడు. ఇటీవల కాలంలో కొంత మంది ఆటగాళ్లు హెల్మెట్ను వాడకుండా బ్యాటింగ్...
వరల్డ్కప్ ఫైనల్ తర్వాత స్థానం ఐపిఎల్దే
ముంబై: ప్రపంచ క్రికెట్లో ఐపిఎల్ అత్యంత జనాదారణ కలిగిన లీగ్గా కొనసాగుతుందని ముంబై స్టార్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్కప్ ఫైనల్ తర్వాత అభిమానులు ఎక్కువ ఆసక్తి కనబరిచేది ఒక్క ఐపిఎల్...
బిసిసిఐపై సెహ్వాగ్ ఫైర్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్కు రోహిత్ శర్మను పక్కన బెడుతూ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని...
ఆ నిబంధన తప్పనిసరి చేయాలి: సచిన్ టెండూల్కర్
ముంబై: క్రికెట్లో బ్యాట్స్మన్ హెల్మెట్ వాడాలనే నిబంధనను తప్పనిసరి చేయాల్సిందేనని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐసిసికి సూచించాడు.ఇటీవల కాలంలో యువ క్రికెటర్లు హెల్మెట్ను ఉపయోగించడంలో నిర్లక్షం కనబరుస్తున్నారని సచిన్ ఆందోళన...
ఐపిఎల్ బెట్టింగ్కు యువకుడి బలి..
మనతెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్లో బెట్టింగ్ కట్టి అప్పులపాలైన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని పంజాగుట్టలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జార్ఖండ్, డియోరి, బాస్మండికి చెందిన సోనూ కుమార్...
పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తేనే చోటు: సౌరవ్ గంగూలీ
కోల్కతా: భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఆస్ట్రేలియా సిరీస్లో ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. రోహిత్ మూడు ఫార్మాట్లలోనూ దూరంగా ఉంచడంతో పలు అనుమానాలు...
సూర్యకుమార్కు పెరుగుతున్న సానుభూతి
దుబాయి: ఐపిఎల్లో పరుగుల వరద పారిస్తున్న ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్లలో సూర్యకుమార్కు చోటు దక్కలేదు....
ఇంత ఆదరణ ఊహించలేదు: గంగూలీ
దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్కు ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుందని తాను ఊహించలేదని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఐపిఎల్ను కోట్లాది మంది టివిల్లో...
రాహుల్కు ప్రమోషన్.. ఆస్ట్రేలియా టూర్కు టీమిండియా ఎంపిక
ముంబై: ఆస్ట్రేలియా సిరీస్ కోసం సోమవారం టీమిండియాను ఎంపిక చేశారు. వన్డే, ట్వంటీ20, టెస్టు సిరీస్లో భారత్ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై జరుగనున్న సిరీస్ కోసం మూడు వేర్వేరు జట్లను భారత క్రికెట్...
కోలుకుంటున్న కపిల్దేవ్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ కపిల్దేవ్ గుండెపోటుకు గురయిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని మాజీ క్రికెటర్ చేతన్ శర్మ తెలియజేశాడు. ఆస్పత్రిలో...
కపిల్ దేవ్కు గుండెపోటు
న్యూఢిల్లీ: 1983 ప్రపంచ కప్లో భారత్ను ముందుండి నడిపించిన దిగ్గజ క్రికెట్ జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్కు శుక్రవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు....
మనీ లాండరింగ్ కేసులో ఫరూఖ్ అబ్దుల్లాను ప్రశ్నించిన ఇడి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీరు క్రికెట్ అసోసియేషన్(జెకెసిఎ)లో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణానికి సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ కోణంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారులు...
కికెట్కు వీడ్కోలు పలికిన పాక్ పేసర్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ స్పీడ్స్టర్ ఉమర్ గుల్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ టీ20 కప్ ముగిసిన వెంటనే అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 2016లో పాకిస్థాన్ తరపున గుల్...
బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
దుబాయ్: బెంగళూరుపై టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపిఎల్ -2020లో శనివారం రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ లో బెంగళూరు-రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న...
ప్రజల్లో చైతన్యం తెస్తోంది
మొక్కలు నాటిన క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ప్రారంభమైన గ్రీన్ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ప్రముఖులను అమితంగా ఆకట్టుకుంటుంది. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ముందుకు దూసుకుపోతుంది. ఈ...