Home Search
రైతు బంధు - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్ చేసిన అభివృద్ధి పనులకే ఓటేయండి: పల్లా
భద్రాద్రి కొత్తగూడెం: సిఎం కెసిఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లారాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం...
కొత్త స్ట్రెయిస్పై ఆరోగ్యశాఖ అలర్ట్
హైదరాబాద్: కొత్త స్ట్రెయిస్ కేసులు క్రమ క్రమంగా పెరుగుతుండటంతో వైద్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు వేగం చేసింది. ప్రజలకు వైరస్పై అవగాహన కల్పించేందుకు బస్తీ,కాలనీ, మహిళ సంఘాలతో ప్రచారం చేసేందుకు అధికారులు...
మోడీది అబద్ధాల చరిత్ర
అందుకే రైతులు నమ్మడం లేదు : రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: అబద్ధాల(అసత్యాగ్రహం) విషయంలో ప్రధాని మోడీకి దీర్ఘ చరిత్ర ఉన్నదని, అందుకే రైతులు ఆయణ్ని నమ్మడంలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. ప్రతి ఒక్కరి బ్యాంక్...
పల్లె ప్రగతి గ్రామాల రూపురేఖలను మారుస్తోంది
పల్లెసీమల రూపురేఖలను మారుస్తున్న పల్లె ప్రగతి
పల్లె ప్రగతి పనులు తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలుపుతున్నాయి
తెలంగాణ మొత్తాన్ని బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా మార్చాలి
ఇంటి నిర్మాణ అనుమతులకు వ్యక్తిగత...
నూతన వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్లకు మేలు: లింగయ్య
హైదరాబాద్: ఢిల్లీ సరిహద్దుల్లో నెల రోజులుగా రైతు ఆందోళన చేస్తున్నారని ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని, రైతు సమస్యలను కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. రైతుల...
రూ.559 కోట్లు జమ
18.69లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.559 కోట్లు జమ
రైతుబంధు పంపిణీ షురూ.. ముందుగా ఎకరం రైతులకు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి చేదోడుగా ఉంటు న్న టీఆర్ఎస్ సర్కారు యాసంగి పంటల సాగు...
అనియంత్రితం
రాష్ట్రంలోని రైతులకు పంట నిర్ణయ, విక్రయ స్వేచ్ఛ
* ఏ పంట వేసుకోవాలో ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకోవాలి ఎక్కడ అమ్ముకుంటే
మంచి ధర వస్తుందో తెలుసుకొని విక్రయించాలి
* రకరకాల పంటల కొనుగోలు వల్ల...
యాసంగికి పుష్కలమైన సాగునీరు
60 లక్షల ఎకరాల సాగు లక్ష్యం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం పండుగైంది. సాగుకు ప్రభుత్వం సహకారం అందించడంతోపాటుగా వరుణుడు కనికరించి విస్తారంగా కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండటంతో ఎక్కడికక్కడ సాగునీటి...
టిఆర్ఎస్ పాలన-2కి రెండేళ్లు
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రశ్రేణిగా
తెలంగాణ అద్భుత ప్రగతి
మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది....
త్వరలో సిద్ధిపేటకు ఎయిర్ పోర్ట్: సిఎం కెసిఆర్
సిద్ధిపేట: జిల్లా పర్యటనలో భాగంగా దుద్దెడలో ఐటి టవర్ కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల కె చంద్రశేఖర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ.. సిద్ధిపేట చాలా డైనమిక్ ప్రాంతమని,...
దిగ్బంద్ దిగ్విజయం
రాజీలేని పోరు.. రాష్ట్రంలో ప్రశాంతంగా విజయవంతంగా జరిగిన భారత్ రైతుబంద్
కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తాం
ఢిల్లీలో పోరాడుతున్న రైతులు ఒంటరి వారు కాదు
నిరసన ప్రజల ప్రజాస్వామిక...
దేశం యావత్తు రైతాంగం వెనుక నిలిచింది
కేంద్రం బెట్టుచేయడం మానుకోవాలి
లేనిపక్షంలో రైతులే పాతాళానికి తొక్కేస్తారు
హెచ్చరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు బంద్ దేశంలో సరికొత్త అధ్యయానం సృషించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
ప్రధాని మోడీ ఒంటెద్దు పోకడలు పోతున్నారు: మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులను అభివృద్ధి చేశామన్నారు. ప్రధాని మోడీ ఒంటెద్దు పోకడలు పోతున్నారని స్పష్టం...
మేయర్ పీఠం మనదే
కౌంటింగ్ ఏజెంట్లు ప్రతి అంశాన్ని సున్నితంగా చూడాలి
ప్రతి ఓటు విలువైనది : టిఆర్ఎస్ నాయకులతో టెలీకాన్ఫరెన్స్లో మంత్రి కెటిఆర్
హైదరాబాద్: గ్రేటర్ హైదారాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత విలువైందిగా...
పేదల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం: మంత్రి హరీష్
మెదక్ : దేశంలో ఏక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాల్పడేది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. బుధవారం...
మేం భారతదేశంలో లేమా : సిఎం కెసిఆర్
హైదరాబాద్ : ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. పార్టీ, నాయకుడు,ప్రభుత్వం దృకృథం ఎలా...
అప్పుడు పివి, ఇప్పుడు కెసిఆర్
తెలంగాణ బుద్ధభూమి. బుద్ధు కాలం నాటికే సుసంపన్నమైన నాగరికత ఉన్న ప్రాచీన నేల. బుద్ధుడు నడయాడిన నేలగా, నేటి జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి బావరి అనే వ్యక్తి బుద్ధుని శిష్యుడిగా ఉండేవాడని...
బిజెపి,కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి
హైదరాబాద్: బిజెపి,కాంగ్రెస్ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని టిఆర్ఎస్ ఆరోపించింది. దుబ్బాక,నిజమాబాద్, కరీంనగర్ ఎన్నికల్లో బిజెపి,కాంగ్రెస్ కుట్రబయటపడిందని రాష్ట్ర విద్యుత్శాఖమంత్రి జగదీష్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ...
సాదాబైనామాలకు మరో వారం గడువు: సిఎం కెసిఆర్
హైదరాబాద్: తాను బతికున్నంత వరకు రైతుబంధు ఆగే ప్రకస్తే లేదని ముఖ్యమంత్రి కెెసిఆర్ అన్నారు. కౌలు రౌతులకు రైతుబంధు ఇచ్చే ముచ్చట లేదని స్పష్టం చేశారు. అటు సాదాబైనామాల గడువు మరో వారం...
విదేశీ మక్కలు తీసుకొచ్చి మన నోట్లో మట్టి కొట్టిండ్రు: హరీష్ రావు
హైదరాబాద్: బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్ ఉందా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నైజాం నుంచి సమైఖ్యాంధ్ర పాలన వరకు భూమి శిస్తూ వసూలు చేసేవారని, కానీ సిఎం...