Home Search
రైతు బంధు - search results
If you're not happy with the results, please do another search
పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం
గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి
రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి
రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
కాళేశ్వరంతో భూమికి బరువయ్యే పంట పండింది: గంగుల
హైదరాబాద్: వ్యవసాయ రంగంలో సిఎం కెసిఆర్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంటు, రైతుబంధు, అందిస్తున్నామన్నారు. కాళేశ్వరం జలాలతో భూమికి బరువయ్యే పంట...
మిడతలను తరిమేద్దాం!
8 జిల్లాలకు అలర్ట్
ఒకటి, రెండు రోజుల్లో ప్రభావిత జిల్లాలకు సిఎస్ బృందం
తెలంగాణకు ముప్పు ఉంది
వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి
ప్రగతిభవన్లో మంత్రులు, సంబంధిత శాఖ అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష...
జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ
సిరిసిల్లలో కాంగ్రెస్పై కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...
పునరంకితం
తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత దీక్షతో పాటుపడుతుంది
- అవతరణోత్సవాల సందర్భంగా సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పాటు పడడం కోసం ప్రభుత్వం పునరంకితం అవతుందని...
విత్తనాలు సిద్ధం!
సన్నాలకు పెరిగిన డిమాండ్
ప్రైవేట్లో అధికంగా కొనుగోలు చేస్తున్న రైతులు
టిఎస్ఎస్డిసి, హాకా, ఎన్ఎస్సిలతో వరి, కందులు, సోయాబీన్ విత్తనాలు
గ్రీన్ మెన్యుర్తో కలిపి 4.55 లక్షల క్వింటాళ్లు ప్లాన్... అందుబాటులో 61,854 క్వింటాళ్లు
ఇప్పటి వరకు 31,682...
వరించి.. పోషించి
దేశానికి తిండిపెట్టిన తెలంగాణ
జాతీయ నిల్వలకు తల వాటా ఇక్కడి నుంచే
యాసంగి వరి సేకరణలో 63% తెలంగాణ నుంచే
సేకరించిన 83.01 లక్షల టన్నుల్లో ఇక్కడి నుంచి వచ్చింది 52.23ల.టన్నులు
రైతులు పండించిన ప్రతి గింజనూ తెలంగాణ...
సాగు లాభసాటిగా మారాలి: మంత్రి హరీశ్
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో నియంత్రిత వ్యవసాయసాగు విధానంపై జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... సాగు లాభసాటిగా...
ఇలా ‘సాగు’దాం
నియంత్రిత పంటలకు జిల్లాలవారీ వ్యవసాయ కార్డులు
అమలు బాధ్యత కలెక్టర్లకు
సిద్ధమైన పంటల పటం
ఆమోదించిన సిఎం?
వరి విస్తీర్ణంలో 95వేల ఎకరాలు మైనస్!
పత్తి 10లక్షల ఎకరాలు అధికం!
అన్ని జిల్లాల్లోనూ పెరగనున్న కంది సాగు
మన తెలంగాణ/హైదరాబాద్ : నియంత్రిత...
ప్రాణ జలాలు
ప్రతి బొట్టూ బంగారమే
ప్రాజెక్టుల వద్ద రివర్గేజ్లు
సాగునీటి వ్యవహారాలన్నీ ఒకే గొడుగు కిందికి
ఆధునిక పరిజ్ఞానంతో నీటి నిర్వహణ
వానాకాలం ఆరంభం నుంచే కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నింపే ప్రణాళిక, గోదావరి వరదను
ఎప్పటికప్పుడు...
పంటలపై నేడు సిఎం వీడియో కాన్ఫరెన్స్
సమగ్ర వ్యవసాయ విధానంపై క్షేత్రస్థాయి సమీక్ష
జిల్లా కలెక్టర్లు మొదలు.. మండల అధికారులు, గ్రామ రైతుబంధు సమితి కో ఆర్డినేటర్లతో చర్చ
వానాకాలం పంటల సాగుపై దిశానిర్ధేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : సమగ్ర వ్యవసాయ విధానంపై జిల్లా...
ఎపి ఏకపక్ష పోకడ
శ్రీశైలం నుంచి ఎత్తిపోసేలా కృష్ణ నదిపై కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించడం తీవ్ర అభ్యంతరకరం
విభజన చట్టానికి విరుద్ధం
తెలంగాణకు భంగకరమైన
ఈ అంశంపై రాజీలేని న్యాయపోరాటం
కృష్ణ బోర్డులో ఫిర్యాదు చేయాలని అధికారులకు సిఎం కెసిఆర్...
వానాకాలం పంట రుణాలు రూ.30,649 కోట్లు
రైతులకు ఇబ్బంది ఉండొద్దు.. వడ్డీల పేరుతో సతాయించొద్దు
లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకులకు సూచించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈసారి కోటి 30 లక్షల ఎకరాల పైనే సాగు
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో రైతులకు వానకాలం...
ప్రభుత్వం చెప్పినట్టే పంటలు
ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ల 'సాగు'బాటు వద్దు
మార్కెట్లో డిమాండున్న పంటలే వేయాలి
రైతుల్లో చైతన్యానికి కఠిన పద్ధతులు
ప్రతి ఏటా మానవీయ దృక్ఫథంతో పంటల కొనుగోలు ప్రభుత్వానికి సాధ్యం కాదు
తెలంగాణ సోనా రకం బియ్యానికి మంచి...
వలసలు రివర్స్
సిఎం కెసిఆర్ భరోసాతో తిరిగి వస్తున్న కూలీలు
బీహార్ నుంచి ప్రత్యేక రైలులో లింగంపల్లికి చేరుకున్న 259 మంది
పుష్పగుచ్ఛాలతో అపూర్వ స్వాగతం పలికిన మంత్రి గంగుల, రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్రెడ్డి, పౌరసరఫరాల...
బిహార్ నుంచి తెలంగాణకు వచ్చిన వలసకూలీలు
హైదరాబాద్: రైస్ మిల్లులో పనిచేసేందుకు వలసకూలీలు నగరానికి వచ్చారని మంత్రి గంగుల కమాలాకర్ తెలిపారు. బిహార్ నుంచి 225మంది వలసకూలీలు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. బిహార్ నుంచి శ్రామిక్ రైలులో తొలివిడుత కూలీలు...
టిఆర్ఎస్ పతాకాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రొ. జయశంకర్...
1.40 కోట్ల ఎకరాల మాగాణం కావాలె
ఎరువులు.. విత్తనాల కొరత రావొద్దు
16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు..
21.80 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు
వానాకాలం రైతుబంధుపై ఏం చేద్దాం..? లాక్డౌన్ సద్దుమణిగాక మొదటి దఫా రుణమాఫీ
ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్:...
ధన్య తెలంగాణం… ధాన్య మాగాణం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గ్రామాల్లో గుట్టలను తలపించేలా ఎక్కడా చూసినా ధాన్యం రాశులే.. పుడమితల్లి పులకించింది. రైతు కష్టానికి చలించింది. గింజను చల్లితే గుప్పెడు గింజలుగా మార్చింది. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చాలనే ప్రభుత్వ...
పాత గోనె సంచుల కొనుగోలు
హైదరాబాద్: ధాన్య సేకరణ కోసం కావాల్సినన్ని గోనె సంచులు అందుబాటులో ఉంచేందుకు ఆయా జిల్లాలలోని పాత గోనె సంచులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు...