Sunday, April 28, 2024

సిఎం కెసిఆర్‌పై పేయింటింగ్ ఎగ్జిబిషన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా సుప్రసిద్ధ చిత్రకారుడు, క్యూరేటర్ రమణారెడ్డి చిత్రప్రదర్శనను ఆదివారం మంత్రి మల్లారెడ్డి ప్రారంభించనున్నారు. మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్‌గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఈ చిత్ర ప్రదర్శనలో ముఖ్యమంత్రి కెసిఆర్ జీవితంలోని ఆనేక ప్రధాన ఘట్టాలను చిత్రకారుడు చిత్రీకరించారు. ఉదయం 11 గంటలకు ఈ చిత్రప్రదర్శన ప్రారంభంకానుంది. ఆర్ట్ విద్యార్థులు అమితంగా అభిమానించే రమణారెడ్డి చిత్ర ప్రదర్శనను ప్రజలంతా తిలకించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు వారం రోజులపాటు ఈ చిత్రప్రదర్శన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Painting Exhibition on CM KCR in State Art Gallery

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News