- Advertisement -
హైదరాబాద్: మేడ్చల్లోని చింతల్లో శుక్రవారం ఉదయం దారుణం జరిగింది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గన్నీ బ్యాగుల సహాయంతో మంటలను ఆర్పేశారు. వెంటనే అంబులెన్స్లో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -