Home Search
అసెంబ్లీ రద్దు - search results
If you're not happy with the results, please do another search
ఓట్ల వేటలో విలువలు పతనం
కర్నాటకలో ఆరు గ్యారంటీలు ప్రకటించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ‘మోడీ గ్యారంటీ’ అంటూ బిజెపి ప్రచారం చేపట్టింది. ఈ ఎన్నికలలో 400 సీట్లతో తిరుగులేని విజయం సాధించాలని బిజెపి పట్టుదలతో కృషి...
ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు బిజెపి కుట్ర
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి శుక్రవారం ఆరోపించారు. ఆప్ ప్రభుత్వాన్ని కూల్చడానికి...
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు: పొన్నాల లక్ష్మయ్య
రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కెసిఆర్కు గోదావరి జలాలపై అవగాహన లేదని ఉత్తమ్ కుమార్...
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
మన తెలంగాణ / హైదరాబాద్: ఒక వైపు విద్యార్థుల పరీక్షలు, మరో వైపు ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో...
100 రోజులు..తప్పులు
పదేళ్ల తరువాత రైతులకు తిప్పలు
నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘అబద్ధాల హస్తం’
వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ఎక్స్ వేదికగా
వంద ప్రశ్నలు సంధించిన బిఆర్ఎస్
మనతెలంగాణ/హైదరాబాద్ : 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో...
బిఎస్పికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
బిఆర్ఎస్ కెసిఆర్తో ప్రవీణ్ సమావేశం
కెసిఆర్, బిఆర్ఎస్తో కలిసి నడుస్తానని వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని...
సుప్రీం ఆదేశాలను శిరసావహించిన ఎస్బిఐ
ఇసికి ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పణ
మార్చి 15న ఇసి వెబ్సైట్లో బాండ్ల వివరాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల కొనుగోలుదారులు, స్వీకరణదారుల వివరాలను ఎన్నికల కమిషన్కు భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్బిఐ) మంగళవారం...
మాట తప్పిన సిఎం.. క్షమాపణ చెప్పాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ దండగ అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు దాన్ని ఎందుకు అమలు చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ సంబంధించి పలు ప్రశ్నలను సంధిస్తూ...
త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక
ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
రేపు కాశ్మీర్ కు ప్రధాని మోడీ
370 ఆర్టికల్ రద్దు తరువాత తొలి పర్యటన
శ్రీనగర్లో ర్యాలీలో ప్రసంగించనున్న మోడీ
పలు అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీకారం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గురువారం శ్రీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించి, బహిరంగ సభలో...
పాక్ ప్రధానిగా మళ్లీ షెహబాజ్ షరీఫ్
వరుసగా రెండవ సారి ప్రధాని పదవి
పిఎంఎల్ఎన్, పిపిపి సంయుక్త అభ్యర్థి
201 వోట్లు వచ్చిన షెహబాజ్
ఇస్లామాబాద్ : షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించేందుకు వరుసగా రెండవ సారి ప్రధాని అయ్యారు....
11,062 మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయింది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు....
గుడ్ న్యూస్.. 11,062 టీచర్ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతగానో ఎదురుచూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ను గురువారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన 5,089 ఉపాధ్యాయ పోస్టుల...
కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మొద్దు:ఈటల
జ్వేల్ ః- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీల్లో ఒక్క బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదని, కనుక ప్రజలు మోసపు హామీలు నమ్మొద్దని బిజెపి జాతీయ...
సైన్యం పెత్తనానికి చుక్కెదురు?
బ్రిటిష్ పాలకులు కుతంత్రంగా జరిపిన దేశ విభజన అనంతరం భారత దేశంతో పోల్చుకుంటే పాకిస్తాన్ పుష్కలమైన ఆర్థిక వనరులతో సంపన్న దేశంగా ఉండెడిది. అయితే, పలు కారణాల చేత సుపరిపాలన లోపించడంతో, పాలనా...
ఆచరణ బాటలో ఉమ్మడి పౌరస్మృతి
ఏదిఏమైనా ఉమ్మడి పౌరస్మృతి అనే దానిని మన దేశంలో అమలు చేయాలి అనేది బిజెపి చిరకాల వాంఛ. దానిని సాకరమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బిజెపి ఎంతో కాలంగా కలలు కంటున్న...
నేటి నుంచి బిజెపి విజయ సంకల్ప యాత్ర
చార్మినార్ భాగ్యలక్ష్మిదేవాలయం వద్ద వాహనాలకు ప్రత్యేక పూజ
కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారం చేపడుతుంది: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు ఈ యాత్ర...
బిజెపి ముక్త్ భారత్
2029 నాటికి దేశాన్ని బిజెపి నుంచి విముక్తం చేస్తాం
బిజెపికి మేమే ప్రధాన శత్రువులం
అసెంబ్లీలో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ గర్జన
విశ్వాస పరీక్షలో నెగ్గిన ఆప్ సర్కార్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో...
చేవెళ్ల చెల్లెమ్మ అన్నందుకు థ్యాంక్స్
ఎత్తైన ప్రాంతానికి నీళ్లు రావాలని వైఎస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు
బిఆర్ఎస్ ఎంఎల్ఎ సబితా ఇంద్రారెడ్డి
వీలైనంత తర్వాత కాలువలు తవ్వి ఆ ప్రాంతానికి సాగునీరు అందించాలి
సిఎంకు సబితా...
2029 నాటికి బిజెపి ముక్త్ భారత్: సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం విశ్వాస పరీక్షలో నెగ్గారు. బిజెపికి అతిపెద్ద సవాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మారిందని, అందుకే అన్ని వైపుల నుంచి తమ పార్టీపైన, ప్రభుత్వంపైన...