Home Search
అసెంబ్లీ రద్దు - search results
If you're not happy with the results, please do another search
నీవు నేర్పిన విద్యయే…!
పట్ట పగలు నడి బజారులో ప్రజల తీర్పును పరాభవించే దుర్మార్గం కేంద్రంలోని పాలక పక్షాన్నే పూనకంలా ఆవహించినపుడు ప్రజాస్వామ్యానికి పట్టే దుర్గతి అంతా ఇంతా కాదు. రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోడానికి, రాజ్యసభలో సీట్లు...
ఆ ఐదు రాష్ట్రాలే కీలకం
దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక నాయకత్వం
ఇండియా జిడిపిలో ఐదు రాష్ట్రాల వాటా 27 శాతం
గుజరాత్, మహారాష్ట్ర ఇప్పటికీ వైరస్పై పోరాటం
ఎలరా సెక్యూరిటీస్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: కోవిడ్19 సంక్షోభం నుంచి...
రాష్ట్రంలో మొత్తం 5 కరోనా కేసులు
కారోనా వైరస్ కట్టడికి నిరంతరం కృషి కొనసాగుతుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం సాయంత్రం కరోనా వైరస్ పై మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి...
విభజన రాజకీయమా?
సిఎఎను కాదనే వారు దేశద్రోహులు, పాక్ ఏజెంట్లా!
పౌరసత్వ సవరణ చట్టాన్ని పునఃపరిశీలించాలి
లౌకికవాదాన్ని హరించే సిఎఎని టిఆర్ఎస్ ప్రభుత్వం అనుమతించదు
60 శాతం దేశ ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఈ చట్టం
ప్రజలపట్ల ద్వంద్వ వైఖరి, పౌరసత్వం...
దేశాన్ని కెసిఆరే నడిపించాలి
సిఎఎతో పాటు పలు అంశాలలో నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైంది, కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది
n దేశప్రజలను ఒక్కత్రాటి మీదికి తెచ్చి ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత కెసిఆర్పై ఉంది
- సిఎఎ వ్యతిరేక తీర్మానంపై
చర్చలో బాల్కసుమన్
హైదరాబాద్:...
కరోనాపై కత్తి
రాష్ట్రంలో స్కూల్స్ సినిమాహాల్స్ 31 వరకు బంద్
కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
ఎగ్జామ్స్ యధాతథం
ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు
నియంత్రణకు రూ. 500 కోట్లు
మన రాష్ట్రంలో దాని ప్రభావం లేదు... ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం
ర్యాలీలు,...
5వేల కోట్లైనా వెనుకాడం
బాధ్యతను వందశాతం చిత్తశుద్ధితో నెరవేరుస్తాం
దేశానికి పట్టిన పెద్ద కరోనా కాంగ్రెస్సే
కేంద్రం, రాష్ట్రం కర్తవ్య స్పృహతో వ్యవహరిస్తున్నాయి
కేంద్ర ఆరోగ్యమంత్రితో మాట్లాడుతున్నాను
బయటి దేశాలనుంచి వచ్చిన వారికే కరోనా వస్తోంది
శంషాబాద్లో 200 మంది ఆరోగ్యసిబ్బంది పనిచేస్తున్నారు
వందేళ్లకు ఒక...
కమల్నాథ్పై ఆపరేషన్ కమల్?
పెను సంక్షోభంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం
జోతిరాదిత్య, 17మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు అదృశ్యం, బెంగళూరు రిసార్ట్లో బస, సింధియా సహా ఆరుగురు మంత్రుల ఫోన్లు ఆఫ్
బిజెపి పనేనని కాంగ్రెస్ ఆరోపణ, ఖండించిన కమలనాథులు
ఢిల్లీ నుంచి హుటాహుటిన...
జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!
ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
కేజ్రీవాల్, సిసోడియా ఎన్నికలను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్నికను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో రెండు పిటిషన్లు గురువారం దాఖలు అయ్యాయి. ఎన్నికల ప్రచార నిబంధనలను ఉల్లంఘించి వీరిద్దరూ ప్రచారం...
ఎవరైనా అద్దె తల్లి కావచ్చు
సరోగసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: సరోగసీ (అద్దె గర్భం) క్రమబద్థీకరణ బిల్లు 2020ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. సరోగసీ చట్టం క్రమబద్థీకరణతో సరోగేట్...
పట్టణాలకు పట్టం
24 నుంచి 10 రోజులపాటు పట్టణ ప్రగతి
రాష్ట్రంలో చక్కని నగర జీవన వ్యవస్థ నెలకొనాలి
పట్టణ ప్రగతితో పునాది వేయాలి
పచ్చదనం, పారిశుద్ధం వెల్లివిరియాలి
ప్రణాళికబద్ధ ప్రగతి సాధించాలి
పౌరులకు మెరుగైన సేవలు అందించాలి
పట్టణప్రగతి ప్రజలందరి భాగస్వామ్యం...
మోడీ, అమిత్షాల ప్రభంజనానికి కేజ్రీ‘వాల్’
హైదరాబాద్ : దేశంలో మోడీ, అమిత్షాల అప్రతిహత ప్రభంజనానికి ఢిల్లీ ఆప్అధినేత కేజ్రీవాల్ అడ్డుకట్ట వేశారు. 11 రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రులు, 200 మంది ఎంపిలు ఢిల్లీని ముట్టడించినా రాజధాని ఢిల్లీ లో...
కేజ్రీవాల్ గెలుపే బిజెపి లక్ష్యమా?
దేశం అంతా ప్రభంజనాలు చూపుతున్నా జనసంఘ్ రోజుల నుండి తమకు పట్టు గల దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రం బీజేపీ తన పట్టు చూపలేక పోతున్నది. 22 ఏళ్లుగా అక్కడ అధికారంలోకి...
త్వరలో రెవెన్యూ ప్రక్షాళన!
నివేదికల ఆధారంగా ‘కొత్త రెవెన్యూ చట్టం’
తుది దశకు చేరుకున్న ముసాయిదా
ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు త్వరలో ‘ధరణి’ పోర్టల్ ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్ : విస్తృతమైన పారదర్శకమైన సేవలందించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను సంస్కరించబోతుంది. కొత్త...
కాకు వ్యతిరేకం
వచ్చే అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలి, భారత్ను హిందూ దేశంగా చేయాలని బిజెపి చూస్తోంది, కాను సుప్రీం కోర్టు సుమోటోగా కొట్టేయాలి, త్వరలో హైదరాబాద్లో కా వ్యతిరేక పక్షాలతో...
స్పీకర్లూ పార్టీ పక్షులే కదా?
న్యూఢిల్లీ : చట్టసభల సభ్యుల అనర్హతపై స్పీకర్ లేదా సభాధ్యక్షుల అధికారంపై సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. అంశంపై పార్లమెంటు పునరాలోచనకు దిగాలని సూచించింది. చట్టసభలు సభాధ్యక్షుని అధికారాల వివాదాస్పద అంశంపై అత్యున్నత...
ఎపి త్రికేంద్రీకరణ
మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ
అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత
హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...