Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
ఆర్బిఐ నిగ్గు తేల్చిన నిజం
కరోనా లాక్డౌన్ దెబ్బకు పులి నోట చిక్కిన జింకలా నెత్తురోడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణ దశకు చేరుకునే ప్రమాదం ఉన్నదని, వినియోగదార్ల కొనుగోలు శక్తి పడిపోయిందని, ప్రభుత్వ వ్యయం...
హక్కుల కోసం కేంద్రంపై పోరాడుదాం
హక్కుల కోసం కేంద్రంపై పోరాడదాం
సోనియా ఆధ్వర్యంలో 7 రాష్ట్రాల సిఎంల పిలుపు
న్యూఢిల్లీ: జిఎస్టికి సంబంధించి రాష్ట్రాలకు రావలసిన వాటాను కేంద్రం చెల్లించకపోవడం ప్రజావంచనగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభివర్ణించారు. బుధవారం ఆమె...
మాజీ సిఎంకు కరోనా పాజిటివ్
గువహటి: భారత్ లో కోవిడ్-19 వికృత రూపం దాల్చుతోంది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను సైతం కరోనా వదలటం లేదు. తాజాగా అసోం మాజీ సిఎం, కాంగ్రెస్ నాయకుడు తరుణ్ గొగోయ్ కు కరోనా...
సోనియా నాయకత్వాన్ని ఎన్నడూ ప్రశ్నించలేదు
పార్టీ బలోపేతమే మా ఉద్దేశం
కాంగ్రెస్ అధినేత్రికి లేఖ రాసిన కొందరు పార్టీ నేతల స్పష్టీకరణ,
మనసు నొప్పించి ఉంటే క్షమించండి, సోనియాకు వీరప్ప మొయిలీ వినతి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నాయకత్వాన్ని తామెన్నడూ ప్రశ్నించలేదని,...
కలిసిన కశ్మీర్ పార్టీలు
నాలుగెద్దులు, సింహం కథ గుర్తొచ్చే సందర్భమిది. తాము కోల్పోయిన 370, 35 ఎ అధికరణల ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్ర హోదాను తిరిగి సాధించుకోడానికి విభేదాలు మరచి ఐక్యంగా పోరాడాలని జమ్మూ కశ్మీర్కు...
మోడీ పాలన: పొంతనలేని సర్వేలు
దేశ మానసిక స్ధితి (మూడ్ ఆఫ్ ద నేషన్) పేరుతో ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టుడే గ్రూప్, కార్వీ ఇన్సైట్స్ అనే వాణిజ్య సంస్ధ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేల పరంపరలో తాజాగా...
పార్టీ ముందడుగు వేస్తుంది: విజయశాంతి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యత ఆయనదేనని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, సినీనటి విజయశాంతి అన్నారు. పార్టీకి రాహుల్ గాంధీయే నాయకత్వం వహించాలని, ఆయన మినహా మరెవరూ పార్టీకి...
హద్దులు చెరిగిపోతున్నాయి
పార్టీలు, సరిహద్దులకతీతంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
రాష్ట్రం... దేశం... ఖండం.. పార్టీలు.. మతాల లాంటి హద్దులు చెరిగిపోతున్నాయి. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనూహ్యరీతిలో విశ్వవ్యాప్త ఉద్యమంగా...
పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలి.. సోనియాకు సీనియర్ నేతల లేఖ
పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలి
పూర్తిస్థాయి నాయకత్వం అవసరం
సోనియాగాంధీకి 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతల ఘాటు లేఖ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత సారథ్య సంఘం సిడబ్లుసి సోమవారం సమావేశమవుతున్న వేళ పార్టీలో సమూల...
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంత పరిశీలనకు వెళ్తున్న టి.కాంగ్రెస్ నేతలు రేవంత్రెడ్డి, మల్లు రవిని ఉప్పునుంతల మండలం వెల్టూరు గేట్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో...
రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన ప్రధాని
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతిని పుసర్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. రాజీవ్ జయంతిని స్మరిస్తూ మోడీ గురువారం ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ 1944...
కల్వకుర్తి మాజీ ఎంఎల్ఎ కన్నుమూత
నాగర్కర్నూల్: కల్వకుర్తి మాజీ ఎంఎల్ఎ ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఒమేగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎడ్మ కిష్టారెడ్డి...
ఫేస్బుక్ వివాదం
‘మనం తలచుకుంటే పచ్చి అబద్ధాన్ని కూడా నిప్పు లాంటి నిజంగా నమ్మించగలం, సామాజిక మాధ్యమాలపై మనకంత పట్టు ఉంది’ ఈ మాటలన్నది ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు,...
ఎపిలో మరో ఎంఎల్ఎకు కరోనా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తాజాగా కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్కి శనివారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన టెస్టులు చేయించుకోగా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం హోమ్...
విశ్వాస పరీక్షలో నెగ్గిన గెహ్లాట్ ప్రభుత్వం
జైపూర్ : రాజస్థాన్ రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగి చివరకు ఓ కొలిక్కి వచ్చాయి. శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షల్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం నెగ్గింది. ముందుగా ఊహించినట్లుగానే రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు...
గెహ్లాట్, పైలట్ భాయీభాయీ
విశ్వాస తీర్మానానికి సంఘటితంగా రెడీ
సమస్యలపై అవిశ్వాసానికి బిజెపి వ్యూహం
నేడే రాజస్థాన్ అసెంబ్లీ స్పెషల్ సెషన్
జైపూర్: రాహుల్, ప్రియాంకల జోక్యంతో రాజస్థాన్ కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో సంధి కుదిరింది. ముఖ్యమంత్రి అశోక్...
‘అల్లుడు తెచ్చిన ఆపద’ బెంగళూరు భగ్గు
బెంగళూరులో అల్లర్లు.. పోలీసు కాల్పుల్లో ముగ్గురి మృతి
సోషల్ మీడియా పోస్టింగ్తో రెచ్చిపోయిన మూకలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై మూకల దాడి
డిజె హళ్లి పోలీసు స్టేషన్కు నిప్పుపెటిన దుండగులు
110 మందిని అరెస్టు చేసిన పోలీసులు
అల్లర్లకు పాల్పడవద్దని...
బెంగళూరు అల్లర్లపై స్పందించిన మంత్రి కెటిఆర్
కర్నాటక: కర్నాటక డిజె హాళ్లిలో కాంగ్రెస్ ఎంఎల్ఎ శ్రీనివాసమూర్తి నివాసం వద్ద నెలకొన్న హింసపై తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటిఆర్ స్పందించారు. సోషల్ మీడియా ఉపయోగించే వాళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి తెలిపారు....
బెంగళూరులో 144 సెక్షన్ విధింపు (వీడియో)
కర్నాటక: బెంగళూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ ఫేస్ బుక్ పోస్టుపై జరిగిన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. 110...
అత్యంత విషమం
కరోనా, బ్రెయిన్ సర్జరీతో క్రిటికల్
వెంటిలేటర్లపై చికిత్స కొనసాగింపు
కోలుకోవాలని పలువురి ఆకాంక్షలు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, వయోవృద్ధ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయనకు కీలక ఆపరేషన్ తరువాత కృత్రిమ...